Information

Southwest Monsoon: రైతులకు వాతావరణశాఖ శుభవార్త, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

భారత వాతావరణశాఖ (IMD రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో (Southwest Monsoon) దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చని పేర్కొంది

Telangana: నిరుద్యోగులకు శుభవార్త, 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ సర్కారు, విడివిడిగా జీవోలు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

Hazarath Reddy

తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు

Bank Holiday Alert: బ్యాంకులో పనుందా? బీఅలర్ట్, వరుసగా నాలుగురోజులు సెలవులు, ఏదైనా పని ఉంటే శనివారమే దిక్కు, ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకులు బంద్ ఉన్నాయో తెలుసా?

Naresh. VNS

బ్యాంకింగ్ సేవలకు మరోసారి ఆటంకం కలగనున్నాయి. సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi) సందర్భంగా, రేపు ఏప్రిల్ 15 న గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు (Bank Holiday) ప్రకటించారు. ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది.

Srilanka Emergency: శ్రీలంక వదిలి విదేశాలకు పారిపోయేందుకు రాజపక్సే ప్రయత్నం, ఆగ్రహం తట్టుకోలేక అధ్యక్ష, ప్రధాని భవనాలపై దాడులు చేస్తున్న ప్రజలు...

Krishna

శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీంద రాజపక్స ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

WhatsApp Attack: వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, వాయిస్ మెసేజ్‌తో లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు, ఈ మెసేజ్ మీకు వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు, ఈ మెయిల్ ద్వారా కోల్లగొడుతున్న సైబర్ క్రిమినల్, వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక

Naresh. VNS

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వారి కన్ను ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ పై పడింది. వాట్సాప్ వేదికగా కొత్త తరహా చీటింగ్ కు తెరలేపారు సైబర్ క్రిమినల్స్. వాట్సాప్ లోని వాయిస్ నోట్ మెసేజ్ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుమాయం అయిపోతాయి.

Covid Omicron XE: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ లక్షణాలు ఇవే, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు

Hazarath Reddy

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ భారత్‌లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్‌ వైరస్‌ (Covid Omicron XE) మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన మహిళకు సోకినట్లు బుధవారం గుర్తించారు.

Gold Silver Price Today: బంగారం కొనేవారు ఆలోచించుకోండి, మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు, మార్కెట్లో‌ తాజా ధరల వివరాలు ఇవే

Hazarath Reddy

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Gold Silver Price) నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.51,395 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48 క్షీణించి రూ.66,669 వద్ద ట్రేడ్ అయింది.

HDFC Merger with HDFC Bank: దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం, దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకుకు ఎగబాకనున్న దిగ్గజం

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగంలో నంబర్‌ వన్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం (HDFC merger with HDFC Bank) కానుంది.

Advertisement

TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అల‌ర్ట్, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌ను హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వినిపించింది.

Pakistan Political Crisis: పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దు, 90 రోజుల్లో తాజా ఎన్నికలు, ఇమ్రాన్ సిఫారసుకు ఆమోదం తెలిపిన పాక్ అధ్యక్షుడు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నాటకీయ పరిణామాలు

Naresh. VNS

పాకిస్తాన్‌లో (Pakistan) రాజకీయాలు పీక్‌ స్టేజ్‌ కు చేరాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసుతో జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు (dissolve Assemblies) పాక్‌ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ . 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగేవరకు ఇమ్రాన్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ పై (Imran Khan) అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.

Blood Sugar Levels: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

Naresh. VNS

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు మరియు సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారాలుగా సూచించబడ్డాయి. మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Advertisement

Salads for Weight Loss:సలాడ్స్‌లో ఇవి తింటున్నారా? అయితే అస్సలు బరువు తగ్గరు, సలాడ్స్ విషయంలో చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే, ఈజీగా బరువు తగ్గేందుకు ఇలా తినండి

Naresh. VNS

సలాడ్ అనేది ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి అనారోగ్యకరమైన పదార్థాలు జోడిస్తే..వాటిని తీసుకోవటంలో పెద్ద అర్ధమే ఉండదు. సలాడ్‌లు తీసుకోవాలంటే వాటిలో ఫైబర్(Fiber), విటమిన్‌లను ఉండేలా చూసుకోవాలి. సలాడ్స్ సహజంగా ఆరోగ్యకరమైనవి. వాటికి అనవసరమైన కేలరీలను జోడించకూడదు. రుచితోపాటు, చూసేందుకు బాగుండాలి అనే ఉద్దేశంతో సలాడ్స్​పై డ్రెస్సింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు చాలా మంది.

Fridge Water : ఎండాకాలం అని ఫిడ్జ్‌లో వాటర్ తాగుతున్నారా? కడుపులో చల్లగా ఉంటుంది కానీ, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీ ఆరోగ్యాన్నీ చేజేతులా పాడుచేసుకుంటున్నారు

Naresh. VNS

చల్లటి కూలింగ్ (Chilled water) నీటిని తాగటం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో శ్లేష్మం ఏర్పడుతుంది, ఇది శ్వాసకోశ వ్యవస్థ రక్షణ పొరకు హాని కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. చల్లటి నీరు తాగడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది.చల్లటి నీరు మీ ఆహారం జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది

New Tax Rules From April 1: ఏప్రిల్ 1 నుంచి పన్నుల్లో జరగబోయే మార్పులు ఇవే, క్రిప్టోలపై పన్ను సహా ఎన్నో మార్పులు అమల్లోకి, ఆదాయపు పన్నులో 7 ప్రధాన మార్పులను ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

క్రిప్టోలపై పన్ను సహా ఎన్నో మార్పులు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్‌డేట్ చేయబడిన రిటర్న్‌ల దాఖలు, EPF వడ్డీపై కొత్త పన్ను నియమాలు మరియు కోవిడ్-19 చికిత్సపై పన్ను ఉపశమనం వంటివి 1 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి వచ్చే కొన్ని ప్రధాన మార్పులు.

Sun Explosion : భూమికి మరోముప్పు, ఇవాళ భూమిని తాకనున్న సౌరతుఫాన్, హీట్‌ వేవ్ పెరిగే అవకాశం, కమ్యూనికేషన్ శాటిలైట్లు దెబ్బతినే ఛాన్స్, సౌర తుఫాన్ తీవ్రతపై అధ్యయనం చేస్తున్న సైంటిస్టులు

Naresh. VNS

భూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ (Solar Strom) గురువారం రోజున భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను (Sun Explosion) కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని (Earth) సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

PAN-Aadhaar Linking Deadline: నేటితో ముగియనున్న పాన్-ఆధార్ లింక్ గడువు, చేయకపోతే రూ.1000 ఫైన్, చెల్లని పాన్ వాడితే రూ.10వేలు కట్టాల్సిందే! పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం చాలా ఈజీ

Naresh. VNS

పాన్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. పాన్ కార్డు (Pan card)కలిగి ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆధార్‌ సంఖ్యతో (Aadhaar) అనుసంధానం చేయాల్సిందే. దీనికి ఇవాల్టితో (మార్చి 31, 2022) గడువు ముగియనుంది. ఆ తర్వాత రూ.500-1000 వరకు జరిమానా (Fine) కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

PM Kisan KYC Date Extended: పీఎం-కిసాన్ రైతులకు గుడ్ న్యూస్, ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడిగించిన కేంద్రం, ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ మీకోస్

Hazarath Reddy

పీఎం-కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడగిస్తున్నట్లు (PM Kisan KYC Date Extended) కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ (PM Kisan KYC) గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది

Weather Forecast: తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు ఎండలే ఎండలు, బయట తిరగవద్దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటన, 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈసారి ‘అంతకు మించి’ అన్నట్టుగా సూర్యుడి ప్రతాపం (Weather Forecast) ఉండబోతోందని.. ముఖ్యంగా రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ( Heatwave warning) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

PF Account Holders Alert: పీఎఫ్ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను కట్టాల్సిందే, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

పీఎఫ్​ ఖాతాదారులకు అలర్ట్​. ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ కొత్త రూల్స్ (PF Account Holders Alert)​ కూడా అమలులోకి రానున్నాయి. పీఎఫ్​ ఖాతాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పీఎఫ్ ఖాతాలో అధికంగా జమ చేసేవారిపై పన్ను విధించి ఉద్దేశంతో ఈ మార్పులను (New rules to come from April 1) తీసుకురానుంది ప్రభుత్వం

Advertisement
Advertisement