ఈవెంట్స్
Astrology: ఫిబ్రవరి 9న అమావాస్య నుంచి 15 రోజుల పాటు ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం ప్రారంభం..వీరికి వ్యాపారంలో లాభం దక్కడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 9న అమావాస్య నుంచి 15 రోజుల పాటు ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం ప్రారంభం కాబోతోంది. వీరికి వ్యాపారంలో లాభం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Astrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి ఆస్తులు అమాంతం పెరుగుతాయి...మీ రాశి కూడా అందులో ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం అవనుంది. ఈ 4 రాశుల వారికి ఆస్తులు అమాంతం పెరిగే అవకాశం ఉంది. మీ రాశి కూడా అందులో ఉందేమో చెక్ చేసుకోండి..
Festivals in February 2024: ఫిబ్రవరి నెలలో మీరు జరుపుకోగల ముఖ్యమైన పండుగలు ఇవే, మాఘ మాసంలో ఉపవాసాలు ఎప్పుడు ఉండాలో కూడా తెలుసుకోండి
Hazarath Reddyఫిబ్రవరి నెలలో ఇన్ని పండుగలు లేకపోయినా, ఈ నెలలో వచ్చే తక్కువ పండుగలు కూడా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఫిబ్రవరి నెలలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు, ఉపవాసాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Surya Gochar 2024: మకరరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్న సూర్యుడు, ఫిబ్రవరి 13 నుంచి ఈ మూడు రాశుల వారి జీవితం బంగారుమయమే
Hazarath Reddyసూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. నెలకు ఒకసారి, సూర్య దేవుడు 1 రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు, తద్వారా 12 రాశులపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూస్తాడు. అందుకని, ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు తన కదలికను మార్చుకోబోతున్నాడు, దీనిని కుంభ సంక్రాంతి అని కూడా అంటారు
Lakshmi Narayan Yog 2024: ఫిబ్రవరిలో 8 రోజులు లక్ష్మీ నారాయణ యోగం, బుధ,శుక్ర గ్రహాల ఆశీర్వాదంతో రాత్రిపూట ఈ రాశుల వారికి అదృష్టం
Hazarath Reddyఫిబ్రవరి 12న మకరరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 20 వరకు 8 రోజుల పాటు లక్ష్మీ నారాయణ యోగం ఉంటుంది. ఈ లక్ష్మీ నారాయణ యోగం వల్ల 3 రాశుల వారికి బుధ, శుక్ర గ్రహాల ఆశీర్వాదం లభించడం వల్ల రాత్రికి రాత్రే వారి అదృష్టం ప్రకాశిస్తుంది.
Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..
Rudraఅయోధ్యలోని బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. నగదు, ఆన్‌ లైన్‌, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
Astrology, February 2024 Monthly Horoscope: ఫిబ్రవరి నెలలో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకండి..
sajayaఫిబ్రవరి నెల గ్రహ సంచారానికి చాలా అనుకూలమైనది. ఈ నెలలో చాలా పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. ఈరోజు ఈ వార్తలో ఫిబ్రవరి నెల రాశిఫలాల గురించి తెలుసుకుందాం.
Astrology: ఫిబ్రవరి 1 నుంచి ఈ 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం సాధించడం ఖాయం..కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు..
sajayaAstrology: ఫిబ్రవరి 1 నుంచి 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు. గ్రహాల కదలిక ఫలితంగా ఈ 4 రాశుల వారు కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు.
Astrology: ఫిబ్రవరి 9న 15 ఏళ్ల తర్వాత 2 గ్రహాలు ఒకే రాశిలో కలుస్తున్నాయి..ఈ 3 రాశులకు ఆర్థికంగా విజయం లభిస్తుంది..ఇక డబ్బే డబ్బు..
sajayaజ్యోతిషశాస్త్ర రీత్యా ఫిబ్రవరి 9న రాహువు, బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. గ్రహ సంయోగం శుభ అశుభ ప్రభావాలు అన్ని రాశుల ప్రజల జీవితాలలో చూడవచ్చు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు కలిసి రాబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో అనేక శుభ, అశుభ యోగాలు తలెత్తుతాయి. కానీ ఈ కలయిక 3 రాశుల వారికి చాలా శుభప్రదం.
Astrology: ఫిబ్రవరి 13వ తేదీ మాఘ చవితి కారణంగా ఈ 4 రాశుల వారికి ఇక నట్టింట్లో లక్ష్మీ దేవి తాండవించడం ఖాయం..డబ్బు వరదలా వస్తుంది..
sajayaAstrology: ఫిబ్రవరి 13వ తేదీ మాఘ చవితి కానుంది. ఈ కారణంగా కింద పేర్కొన్న 4 రాశుల వారికి ఇక నట్టింట్లో లక్ష్మీ దేవి తాండవించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
Vastu Tips: ప్రభుత్వ ఉద్యోగాల కావాలా..అయితే మీ ఇంట్లో ఈ 5 వాస్తు చిట్కాలు పాటించి చూడండి..కచ్చితంగా జాబ్ కొట్టడం ఖాయం..
sajayaప్రభుత్వ ఉద్యోగాల పోటీ ప్రపంచంలో, ప్రజలు తమ విజయావకాశాలను పెంచుకోవడానికి ఎల్లప్పుడూ మార్గాలను అన్వేషిస్తారు. అర్హతలు , నైపుణ్యాలకు అతీతంగా, వాస్తు శాస్త్రం పురాతన అభ్యాసం మీ చుట్టూ ఉన్న శక్తి పెద్ద మార్పును కలిగిస్తుందని సూచిస్తుంది. ఈ కథనం ద్వారా, వారి జీవితాల్లో సానుకూల శక్తిని తీసుకురావడానికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఐదు సాధారణ వాస్తు చిట్కాల గురించి తెలుసుకోండి.
Astrology: ఫిబ్రవరి 7న పుష్య ద్వాదశి...ఈ 4 రాశుల వారికి ఆ రోజు నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం..
sajayaAstrology: ఫిబ్రవరి 7న పుష్య ద్వాదశి తిథి కారణంగా, ఈ 4 రాశుల వారికి ఆ రోజు నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం లభిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వ్యాపార రంగంలో తిరుగులేదు..ఇక డబ్బే డబ్బు..
sajayaAstrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న 4 రాశుల వారికి వ్యాపార రంగంలో తిరుగులేదని పండితులు చెబుతున్నారు. వీరికి డబ్బు బాగా కలిసివస్తుంది.
Universe Chants Jai Shri Ram: అమెరికాలో మారుమోగిన జైశ్రీరాం నినాదాలు, యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్ పేరుతో విమానానికి ఏరియల్ బ్యానర్‌
Hazarath Reddyఆదివారం (జనవరి 28) అమెరికాలోని హ్యూస్టన్‌లో హిందూ సంఘం సభ్యులు ఏరియల్ బ్యానర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్‌ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
Martyrs' Day 2024: మహాత్మా గాంధీ 76వ వర్థంతి, పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళి అంటూ ప్రధాని మోదీ ట్వీట్, మన దేశం కోసం అమరులైన వారందరికీ నివాళి అర్పిస్తున్నానని తెలిపిన భారత ప్రధాని
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తాయని అందులో పేర్కొన్నారు.
Gandhi Death Anniversary, Who Is Nathuram Godse: నాథూరాం గాడ్సే ఎవరు, గాంధీజీని ఎందుకు హత్య చేశాడు..ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఇవే..
sajaya1937లో సావర్కర్ హిందూ మహాసభకు అధ్యక్షుడైనప్పుడు, గాడ్సే కూడా అందులో చేరాడు. గాడ్సేకు RSS నాయకులతో పరిచయం కూడా మొదలైంది, అయితే 1942లో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో RSSపై అనేక ఆంక్షలు విధించారు. దీని కారణంగా, గాడ్సే తన స్వంత కొత్త సంస్థ హిందూ రాష్ట్ర దళ్‌ను స్థాపించాడు.
Martyrs' Day 2024: మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు.
Mahatma Gandhi Punyatithi 2024: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని వెల్లడి
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.