Tennis
Novak Djokovic Visa Controversy: ఆన్‌లైన్ కోర్టులో పోర్న్ వీడియోలు, ఒక్కసారిగా షాక్ తిన్న జడ్జీలు, నోవాక్ జోకోవిచ్‌కు వింత అనుభవం, వీసా రద్దు కేసులో సెర్బియా టెన్నిస్ స్టార్‌కు ఊరట
Hazarath Reddyనోవాక్ జొకోవిచ్ కు ఆన్లై‌న్ కోర్టులో వింత అనుభవం ఎదురయింది. తన వీసా రద్దుకు వ్యతిరేకంగా ఆయన ఈ రోజు కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నోవాక్ జొకోవిచ్ కోర్టు వ్యవహారాల వర్చువల్ సమావేశాన్ని ఒక హ్యకర్ హ్యాక్ చేశాడు. స్ట్రీమింగ్ లింక్‌లో సంగీతం, పోర్న్‌లను ప్రసారం చేశారు. దీంతో జడ్జీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ బృందం దాన్ని తొలగించింది.
Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Team Latestlyధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....
Tokyo Olympics 2020: టొక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా బోర్గాహిన్, మరోవైపు ఆర్చరీలో జోరు కొనసాగిస్తున్న దీపిక కుమారి
Team Latestlyటోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది...
Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు
Vikas Mandaటోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....
Andhra Pradesh: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌‌ను అందజేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.
US Open 2020: కొంపలు ముంచిన కోపం, యుఎస్ ఓపెన్ నుంచి డిస్‌ క్వాలిఫై అయిన నొవాక్‌ జొకోవిచ్‌, లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు క్షమాపణ చెప్పిన జకోవిచ్
Hazarath Reddyఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి (Djokovic disqualified) వచ్చింది. కానీ, అధికారులు తనపై చర్యలు తీసుకోవటం ఇష్టం లేని జొకోవిచ్‌ వెంటనే స్టేడియంనుంచి బయటకు వెళ్లిపోయాడు.