ఆంధ్ర ప్రదేశ్

RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

Alla Ramakrishna Reddy: అది అక్రమ నిర్మాణం, టీడీపీ ఆఫీసును కూల్చేయాల్సిందే, ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు

Hazarath Reddy

గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Manglagiri MLA Alla Ramakrishna Reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) కూల్చివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 5, 2019) ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.

Beeda Masthan Rao Joins YSRCP: టీడీపీని వదిలి వైసీపీలో చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి

Hazarath Reddy

నెల్లూరు జిల్లా( psr nellore district) టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(Beeda Masthan Rao Joins YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Pawan Kalyan On Disha Case: ఈ చట్టాలు సరిపోవు, విదేశాల్లోని చట్టాలను అధ్యయనం చేయాలి, బహిరంగ శిక్షలు అమలు చేయాలి, నేరస్థాయిని బట్టి మరణశిక్ష అయినా సరే: పవన్ కళ్యాణ్

Vikas Manda

పవన్ కళ్యాణ్ అంతకు ముందు దిశ నేరస్థులను చంపకూడదు, బెత్తంతో కొట్టాలి, కఠినంగా శిక్షించాలి అంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా విమర్శల పాలయ్యారు. జాతీయ మీడియా సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాయి...

Advertisement

Cyclone Pawan Alert: వణికిస్తున్న అరేబియా మహాసముద్రం, పవన్ తుఫాను స్టార్టయింది. ఇప్పటికే మహా, క్యార్‌ తుఫాన్లతో జనజీవనం అతలాకుతలం, ఇండియాకు పవన్ సైక్లోన్ వల్ల అంత ప్రమాదం లేదంటున్న వాతావరణ శాఖ అధికారులు

Hazarath Reddy

తుఫాన్లు తమ స్థావరాన్ని మార్చుకున్నాయి. ఇప్పటిదాకా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడేవి. అయితే ఈ సారి అలా కాకుండా అరేబియా సముద్రం(Arabian Sea)లో అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి అరేబియాలో ఆఫ్రికా తీరంలో ‘పవన్‌’ తుఫాన్‌ (Cyclone pawan) కొనసాగుతుండగా, కర్ణాటక (Karnataka) తీరానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.

Onion Price Rise: 'నేను గానీ, మా ఇంట్లో గానీ ఎవరు ఉల్లి తినరు' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, ఉల్లి ధరలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి, కొన్ని చోట్ల రూ. 150 దాటిన కేజీ ఉల్లి ధరలు

Vikas Manda

ఉల్లి ఎగుమతులపై నిషేధం, ఒకరి వద్దే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని దేశంలోని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.....

SC/ST & CAB Bills: నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం, పౌరసత్వ సవరణ బిల్లుకూ కేబినేట్ గ్రీన్ సిగ్నల్

Vikas Manda

ముస్లింలకు మినహాయింపు ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి, అలాగే ఇతర దేశాల వారిని దేశ పౌరులుగా గుర్తిస్తే స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయని కొన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు....

112 India Emergency Helpline: 112 ఇండియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి విజ్ఞప్తి. 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి

Vikas Manda

ఈ యాప్‌కు వాయిస్ కాల్స్, మెసేజ్, ఈమెయిల్, ప్యానిక్ బటన్ లాంటి అన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ పొందుపరిచారు. మహిళల కోసం ప్రత్యేకంగా 'SHOUT' అనే ఫీచర్ ఉంచారు. ఆపద ఉందని అనిపించినపుడు '112ఇండియా'.....

Advertisement

Tirupati–Sainagar Shirdi Express: ఏపీలో తప్పిన పెను ప్రమాదం, పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి-షిర్డీ(Tirupati to Shirdi) మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ (Shirdi Express)కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్(Koduru railway station) సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం(All passengers are safe) జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Raja Singh Slams Pawan Kalyan: 'జనసేన ఒక చిల్లర పార్టీ, దానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, ఖబడ్దార్' పవన్ వివాదాస్పద హిందూ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఎమ్మెల్యే రాజాసింగ్

Vikas Manda

పవన్ కళ్యాణ్ ఒక హిందువా? లేక వేరే మతంలోకి ఏమైనా కన్వర్ట్ అయ్యారా? వెల్లడించాలని నిలదీశారు. హిందూ ధర్మం (Hinduism) గురించి పవన్ కళ్యాణ్ కు కనీస అవగాహన ఉందా? హిందూలపై మీకంత కోపం ఎందుకు?....

Humanity My Religion: మానవత్వమే నా మతం, భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ నా మేనిఫెస్టో, మాట నిలబెట్టుకోవడమే నా కులం, నేను ఉన్నాను..నేను విన్నాను, కులం గురించి మాట్లాడేవారికి కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

గత కొంత కాలం నుంచి ఏపీలో కులం(Andhra pradesh)పై రాజీకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra CM Jaganmohan Reddy) కులం వేదికగా ఈ రాజకీయలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం(Humanity My Religion).. కులం మాట నిలుపుకునే కులం(Commitment is Caste) అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Heavy Rains In AP: రైతులకు దడ పుట్టిస్తున్న అల్పపీడనం, కోస్తాలో కోతకు వచ్చిన వరి పంట, రానున్న 48 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం, ప్రకటన విడుదల చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం ఏపీ(Andhra Pradesh)ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో ఈ అకాల వర్షాలు తెగ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా(Southern Coast), రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం(indian meteorological department) ప్రకటించింది.

Advertisement

Zero FIR: ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం, ఇకపై బాధితులు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు, అమల్లోకి రానున్న జీరో ఎఫ్ఐఆర్, వారం రోజుల్లోగా విధి విధానాలు రూపొందించండి, అధికారులను ఆదేశించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ (Andhra Pradesh Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR) అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam Sawang) ఆదేశాలు జారీచేశారు.

Online Horror: పోర్న్‌వెబ్ సైట్లలో బాధితురాలు 'దిశ' పేరు ట్రెండింగ్, ఆ పేరుతో వీడియోల కోసం ఇండియా, పాకిస్థాన్ నుంచి విపరీతంగా శోధన, వెగటు పుట్టిస్తున్న మనుషుల విషపు ధోరణి

Vikas Manda

నెటిజన్ల ఈ చర్యలతో కొన్ని వర్గాలు, మహిళా సంఘాల్లో ఆగ్రహం మరింత పెరిగింది. నిందితులతో పాటు ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలంటూ కొత్తగా డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి పేర్లను, ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ఆన్ లైన్ లో పోస్టులు పెట్టే వారి పట్ల చర్యలు తీసుకోవాలని....

Pawan Kalyan: 'ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే 151 సీట్లు ఎందుకు'? రేప్ ఘటనలపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరస్తులకు సింగపూర్ తరహా శిక్షలు ఉండాలంటూ సూచన

Vikas Manda

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, అటు ఇటు తిరిగి....

YSR Arogya Aasara: పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, శస్త్రచికిత్స తరువాత విశ్రాంత సమయంలో రోజుకు రూ. 225, గుంటూరులో అధికారికంగా ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పథకం ద్వారా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogya Sri)లో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా(YSR Arogya Aasara Scheme) పథకాన్ని గుంటూరు (Guntur) జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.

Advertisement

Gautam Sawang Warns Over Fake News: ఆ నంబర్ పోలీసులది కాదు, ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరికలు, మహిళలు ఆపదలో ఉంటే 100, 112 నంబర్లకు వెంటనే కాల్ చేయండి

Hazarath Reddy

జస్టిస్ ఫర్ దిషా (Justice For Disha) ఘటన తర్వాత మహిళల సెక్యూరిటీ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ఆపదలో ఉన్న వేళ, పోలీసులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం పోలీసులు 100, 112 నంబర్లపై ప్రచారం ప్రారంభించారు. తమ సహాయం కావాల్సి వస్తే, సంకోచించకుండా ఫోన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు.

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు, పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని నిర్ణయం, పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), జగనన్న వసతి దీవెన (Jagananna vasathi deevena)పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

FASTag Deadline Extended: ఫాస్టాగ్ గడువు పొడగింపు, నూతన తేదీని ప్రకటించిన కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ గడువులోపు ఫాస్టాగ్ కలిగిలేని వాహనాలకు రెట్టింపు టోల్ ఛార్జ్ వర్తింపు

Vikas Manda

ఇప్పటివరకు 70 లక్షలకు పైగా నూతన ఫాస్టాగ్స్ జారీ చేయబడ్డాయి, నవంబర్ 26, మంగళవారం రోజు అత్యధికంగా 1,35,583 ఫాస్టాగ్ల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది....

Ministers' Reaction On Rape-Murder: హెల్ప్‌లైన్ నెంబర్ 100కు డయల్ చేస్తే 3 నిమిషాల్లోనే సహాయం అందుతుంది. వెటర్నరీ డాక్టర్ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రులు, కేసును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్

Vikas Manda

సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మఖ్తల్ పట్టణానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహ్మద్ పాషా (Driver Mohammed Pasha)ను పోలీసులు విచారిస్తున్నారు.....

Advertisement
Advertisement