ఆంధ్ర ప్రదేశ్
Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్ యూ గౌతమ్ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం
Hazarath Reddyదివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు
Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు
Hazarath Reddyవిశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లి ఆఇంటి యజమానురాలు మౌనిక అనే మహిళపై జ్యోతిష్యుడు అప్పన్న అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానంటూ బెదింరించాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు.
Anantha Venkatarami Reddy: వీడియో ఇదిగో, మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) విమర్శించారు.
Student Dies By Suicide: ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం.. చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
Rudraవిజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. మార్కుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక, స్కూల్స్ లో పెట్టే స్కోర్ టార్గెట్లు తాళలేక ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?
Rudraభారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది.. సాత్విక్ సాయిరాజ్ కి పితృవియోగం నెలకొంది.
24*7 Shops In Ramadan Month: 24 గంటలూ దుకాణాలు ఓపెన్.. మార్చి 2వ తేదీ నుండి 31 వరకు తెరుచుకోవడానికి అనుమతి.. రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు
Rudraముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు, నిజం తెలిసి తల పట్టుకున్న షాపు యజమాని
Hazarath Reddyనెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Modi Fun With Pawan: హిమాలయాలకు వెళ్తున్నారా?..పవన్ కళ్యాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదా సంభాషణ, వైరల్గా మారిన వీడియో
Arun Charagondaఢిల్లీ 9వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా . ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
Jagan Meets Palavalasa Family: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
Hazarath Reddyవైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
Pawan Kalyan Meets PM Modi: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ ముచ్చట్లు, అనంతరం సీఎం చంద్రబాబుతో కరచాలనం, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం వేడుకలో ఘటన
Hazarath Reddyఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో వీరు చర్చించారు.
Aircraft Flying over Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారం
Hazarath Reddyఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మరోసారి విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచన
Hazarath Reddyవైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు
Arun Charagondaవైసీపీ అధినేత మాజీ సీఎ జగన్పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Jagan Phone Call to CS Rangarajan: వీడియో ఇదిగో, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్కు జగన్ పరామర్శ, తమకు కొండంత బలమని తెలిపిన రంగరాజన్
Hazarath Reddyచిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు.
Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం నష్టాన్ని కేంద్రం భరించాలని లేఖలో విజ్ఞప్తి
Hazarath Reddyఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ కు రాసిన లేఖలో (Chandrababu Urges Centre to Support Chilli Farmers) ఆయన కోరారు.
Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyమాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు
TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
Hazarath Reddyహైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్
Hazarath Reddyప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.
Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు
Hazarath Reddyకూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.