తెలంగాణ

Mahaboobnagar: సెల్యూట్ సార్.. అనాథ అమ్మాయిని దత్తతకు తీసుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు..

Krishna

కలెక్టర్‌ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్‌ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు.

Telangana: నిర్మల్ కేంద్రంగా భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు, పోలీసులకు దిమ్మతిరిగే షాక్, లాడ్జీపై దాడి చేయగానే...

Krishna

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో గల ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ఎనిమిది మంది విటులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Research on Tomato: టమాటోపై పరిశోధనకు కేంద్రం నుంచి రూ. 6.18 కోట్ల నిధులు, నాలుగేండ్ల పాటు పరిశోధనలు చేయనున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో టమాటోపై పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.6.18 కోట్లు మంజూరు చేసింది. ది రెపోజిటరీ ఆఫ్‌ టొమాటో జీనోమిక్స్‌ రిసోర్సెస్‌(ఆర్టీజీఆర్‌)లో టమాటో జన్యు, జీవక్రియ, ప్రొటీన్‌కు సంబంధించిన అంశాలపై ఈ యూనివర్సిటీలో పరిశోధనలు చేపట్టారు.

TS Inter Special Exams 2021: తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

Hazarath Reddy

కరోనావైరస్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కోవిడ్ బారినపడ్డ స్టూడెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Hyderabad Shocker: భర్తకు పీకల దాకా మద్యం తాగించి భార్యపై రేప్, అనంతరం హత్య, హ‌య‌త్‌న‌గ‌ర్‌ పరిధిలో దారుణ ఘటన, మీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హిజ్రా

Hazarath Reddy

భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు (Hyderabad Shocker) చేసుకుంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌కు స‌మీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం తారామ‌తిపేట్‌లో ఓ వివాహితపై ఇద్దరు గ్రామస్థులు అత్యాచారం చేసి ( Two Men Murder woman after rape) తర్వాత హతమార్చారు.

Colonel Santosh Babu: కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర పురస్కారం, భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ

Hazarath Reddy

Telangana: ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరీ...పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుమందు తాగిన యువకుడు, మేము వేధించలేదని అతనే యువతి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు (Youngster attempts suicide) పాల్పడుతున్నానంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో (streams live on Facebook) పురుగుల మందు తాగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు గొలిసెల దిలీప్‌ (23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

Crime: ప్రాణ స్నేహితుడని ఇంట్లోకి రానిస్తే, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసి బెడ్రూంలో దూరి ఆ కోరికలు తీర్చుకుంటూ..దారుణం..

Krishna

ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై ప్రశాంత్‌ కన్ను పడింది. ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. కాగా ఆమె భర్త పని మీద బయట ప్రాంతాలకు వెళుతుండేవాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ప్రశాంత్, ఆమెను తన ట్రాప్ లో పడేశాడు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 103 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా, 103 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

KCR Jagan Meet: సరదాగా ముచ్చటించుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, పోచారం మనువరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్

Naresh. VNS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకకున్నారు. ఈ సారి వారు అధికారిక సమావేశం కోసం కాకుండా, ఓ పెళ్లి వేడుకలో కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటూ ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహ వేడుకలో ఇరువురు సీఎంలు వధూవరులను ఆశీర్వదించారు.

TS Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్, హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు (TS Weather Report) కురుస్తాయని తెలిపింది.

CM KCR: ఢిల్లీ వస్తున్నా, తాడో పేడో తేల్చుకుంటా, కేంద్రానికి సీఎం కేసీఆర్ వార్నింగ్, ఉద్యమంలో మరణించిన రైతులకు రూ.3 లక్షల సాయం

Krishna

యాసంగి వడ్లను కేంద్రం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఈ విషయమై రేపు ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Advertisement

CM KCR Press Meet: ఉద్యమంలో అమరులైన రైతులకు రూ. 3 లక్షలు సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్

Hazarath Reddy

ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపైనా కేసులు పెట్టారని ఆరోపించారు.

Kamareddy: పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి రెండు నెల‌లు స‌హ‌జీవ‌నం చేసాడు, తీరా కోరిక తీరిన తర్వాత, పెళ్లి చేసుకోమనగానే, ఏం జరిగిందంటే..

Krishna

పెళ్లి చేసుకుంటాని న‌మ్మించాడు, రెండు నెలల పాటు శారీరక సంబంధం పెట్టుకొని చివరకు పెళ్లి మాట ఎత్తగానే మోసం చేశాడు. దీంతో ఆ యువ‌కుని ఇంటి ఎదుట ఓ యువ‌తి ఆందోళ‌న‌కు దిగింది. రెండు నెల‌లుగా కాపురం చేసి ఇప్పుడు మరొక‌రితో పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు..

Siddipet Town Gets Swachh Award: సిద్ధిపేటకు జాతీయ స్థాయిలో మరో అవార్డు, మంత్రి హరీష్ రావు ప్రశంస, మొత్తం 17 జాతీయ అవార్డులు కైవసం..

Krishna

ఢిల్లీ లో ని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల , కమిషనర్ రమణా చారి అవార్డు ను ( self sustainable ) అందుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పుర ప్రజల ఐక్యత..వారి భాగస్వామ్యం గొప్పదని.. అభివృద్ధి ..అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 137 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 144 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన కేంద్రం, నిరసనలతో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, సరిపడా బియ్యం, గోదుమలు నిల్వ ఉన్నాయన్న సర్కారు

Naresh. VNS

: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం కొనలేమని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమని, వాటిని నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది.

AP MPTC ZPTC Elections Result: జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జోరు, టీడీపీ చేజారిన కీలక స్థానాలు, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ

Krishna

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది.

Siddipet Collector Venkatrami Reddy: సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హై కోర్టులో పిల్ దాఖలు, MLC నామినేషన్ ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్లు...

Krishna

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Advertisement
Advertisement