తెలంగాణ
TS Coronavirus: తెలంగాణలో కరోనాతో డాక్టర్ మృతి, టీకా తీసుకున్న తరువాత భార్యభర్తలు మృతి, తాజాగా 8,126 మందికి కరోనా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా టీకా తీసుకునేవారి సంఖ్య
Hazarath Reddyతెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 8,126 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,307 మంది కోలుకున్నారు.
Uttam Kumar Reddy Covid: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ
Hazarath Reddyతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.
Vaccine Free in Telangana: తెలంగాణలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్, ఇందుకోసం రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్న కేసీఆర్ సర్కారు, మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
Hazarath Reddyకరోనావైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ (Covid Vaccine Free in Telangana) ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( K Chandrashekar Rao) మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. వ్యాక్సినేషన్ కోసం 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది.
TS Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం, వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో తాజాగా 7,432 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,464 మందికి క‌రోనా
Hazarath Reddyతెలంగాణలో తాజాగా 7,432 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 33 మంది ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 2,157 మంది కోలుకున్నారు.
ASI Murali Tati Murdered By Maoists: ఏఎస్సై మురళిని చంపేసిన మావోయిస్టులు, మృతదేహం వద్ద బస్తర్‌ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ, మురళి హత్యను ఇంకా ధ్రువీకరించని పోలీసులు
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళి తాతీని కాల్చి (ASI Murali Tati Murdered By Maoists) చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా (Palnar in Bijapur) వద్ద పడేసి వెళ్లారు.
16 New Front Organisations Bans: విరసంతో సహా 16 మావోయిస్ట్ సంస్థలపై ఏడాది పాటు నిషేధం, ఈ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 30 మార్చి 2021 నుండి నిషేధం అమ‌ల్లోకి వస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్
Hazarath Reddyనిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసంతో సహా 16 అనుబంధ సంఘాలపైనా (16 New Front Organisations Bans) వేటు వేసింది.
Telangana: కేసీఆర్ తర్వాత మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ; తెలంగాణలో కొత్తగా 6,206 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 52 వేలు దాటిన ఆక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య
Vikas Mandaకేసీఆర్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపబడిన ఐదు రోజుల తర్వాత ఆయన కుటుంబంలో మంత్రి కేటీఆర్ కు అలాగే ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ఏదైనా సమస్యలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా....
Shepherd With Bird Nest Mask: ఈ గొర్రెల కాపరి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్, గిజిగాడి గూడును మాస్క్‌లా ధరించిన మేకల కుర్మయ్య, పెన్సన్ కోసం పిచ్చుక గూడును ఫేస్ మాస్క్‌లా వాడానని వెల్లడి, కొవిడ్ నిబంధనల పట్ల బాధ్యతగా వ్యవహరించారంటూ అభినందనలు
Hazarath Reddyమహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి మాస్కు ధరించాడు. చెట్లకు వేలాడే గిజిగాడి గూడును మాస్కులా ధరించాడు. దాన్ని ధరించి ఏకంగా గ్రామంలో పింఛన్ తీసుకొనేందుకు వచ్చాడు. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
World Earth Day 2021: పిల్లలకు ఆస్తులను పంచడమే కాదు, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందించాలి! రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్
Team Latestlyవిశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీ రోగాలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని...
'Need Solution': అనవసర ప్రసంగాలు వద్దూ.. పరిష్కారం చూపండి! ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు; ఒకే దేశం - ఒకే పన్ను అన్న మోదీ, వ్యాక్సిన్ కూడా ఒకే ధరకు ఎందుకివ్వరు? అని ప్రశ్నించిన టీఎస్ మంత్రి కేటీఆర్
Vikas Mandaరాహుల్ గాంధీ, ప్రస్తుతం తాను హోం క్వారైంటైన్ లో ఉన్నానని, అయితే దేశం నలుమూలల నుంచి ఎన్నో విషాదగాథలు వింటున్నట్లు చెప్పుకొచ్చారు. నేడు భారతదేశం కోవిడ్ సంక్షోభం వల్ల కాకుండా, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిందని రాహుల్ అన్నారు....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 5,567 పాజిటివ్ కేసులు, 23 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyబుధవారం సాయంత్రం వరకు మరో 2,251 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,21,788 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
CM KCR's Health Bulletin: సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు పోయాయి, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే కోలుకుంటారు; సీఎం ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్
Team Latestlyసాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సీఎం కేసీఆర్‌ను బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మరియు మేనల్లుడు, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ తదితరులు....
TS Night Curfew: తెలంగాణలో రాత్రి 8 తర్వాత అన్నీ క్లోజ్, టికెట్ ఉంటేనే రాత్రిపూట ఎంట్రీ, ఆర్టీసీ బస్సులు, సినిమా ధియేటర్ల సమయాల్లో పలు మార్పులు ,రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా యథావిధిగా నడవనున్న రైళ్లు
Hazarath Reddyరాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్‌ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు.
Bhadrachalam Sita Rama Kalyanam: భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
Hazarath Reddyకరోనావైరస్ ప్రభావం భద్రాచలం సీతారాముల కళ్యాణంపై (Bhadrachalam Sita Rama Kalyanam) పడింది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో (Bhadrachalam Temple) స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి.
Medchal Shocker: మద్యం తాగవద్దన్న తండ్రి, కోపంతో దారుణంగా చంపేసిన కొడుకు, కర్రతో తండ్రి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి, మేడ్చల్ పరిదిలోని నూతన్‌కల్‌ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన
Hazarath Reddyతెలంగాణలో మేడ్చల్ జిల్లా నూతన్‌కల్‌ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన (Medchal Shocker) చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య (Son Assassinated His Father,) చేశాడు
CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన
Hazarath Reddyరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు.
Corona in Telangana: ఉధృతి పెరగటమే కానీ, తగ్గేదేలే.. తెలంగాణలో కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 46 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య; నిలకడగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం
Team Latestlyసీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు నేతృత్వంలోని వైద్యబృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కాగా, సీఎంకు తేలికపాటి కోవిడ్ లక్షణాలు, జలుబు ఉన్నాయి....
Metro Train New Timings: ముఖ్య గమనిక..నైట్ 7.45కి చివరి మెట్రో ట్రైన్, రాత్రి 8.45 నిమిషాలకు చివరి స్టేషన్‌కు మెట్రో రైలు, నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైలు సమయాల్లో కీలక మార్పులు చేసిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు (Metro Train New Timings) చేశారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్‌ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు.
Telangana Shocker: ఇంట్లోకి చొరబడి..ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం, నిందితుడుకి 14 ఏళ్లు జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు, శిక్షతో పాటు రూ.20వేల జరిమానా
Hazarath Reddyఆరేళ్ల బాలికపై అత్యాచారం (sexually assaulted) చేసిన వృద్ధునికి ఎల్‌బీనగర్‌ న్యాయ స్థానం 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించింది.
Transgenders Booked for Extortion: ఆటోడ్రైవర్‌పై 7గురు ట్రాన్స్‌జెండర్ల అరాచకం, రూ. 1000 డబ్బులు తీసుకుని పరార్, అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు, ఐపీసీ 341,384,504,506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్ట్ (Transgenders Booked for Extortion) చేశారు. తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjara Hills police ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.