తెలంగాణ
TS Covid Update: తెలంగాణలో తాజాగా 7,430 మందికి కరోనా, 56 మంది మృతితో 2,368 కు చేరుకున్న మరణాల సంఖ్య, వ్యాక్సిన్ వల్ల గాంధీలో ఇక్క మరణం కూడా సంభవించలేదని తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
Hazarath Reddyతెలంగాణ మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,430 మందికి కరోనా పాజిటివ్ ( Telangana Coronavirus) నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
Sagar Bypoll Result 2021: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లీడ్, గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కనపడని బీజేపీ ప్రభావం, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం
Hazarath Reddyనాగార్జునసాగర్‌ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Sagar Bypoll Result 2021) ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల‌ మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు.
Puvvada Ajay Kumar Covid: మంత్రి పువ్వాడకు రెండో సారి కరోనా పాజిటివ్, పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి, తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
Hazarath Reddyతెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు (Puvvada Ajay Kumar) రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్‌ (tested coronavirus positive Second time) తేలడం ఆందోళన రేపుతోంది.
Etela Rajender: మంత్రి ఈటలకు షాక్..ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ, ఉ‍త్తర్వులు జారీ చేసిన గవర్నర్, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని తెలిపిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
Hazarath Reddyవైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్‌ (Telangana Governor) ఉ‍త్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా (Etela Rajender From Health Ministry) ఉండనున్నారు.
Land Grab Charges Against Etela: క్లైమాక్స్‌కు ఈటల ఎపిసోడ్, విజిలెన్స్ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు (Land Grab Charges against Etela) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల రాజేందర్ తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు.
TS Covid Update: తెలంగాణలో కొత్తగా 7,754 మందికి కరోనా, ఇంటివద్దకే మందులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ సభ్యులు, తెలంగాణలో ఇకపై డ్రోన్ల ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీ
Hazarath Reddyతెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,754 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Telangana Corona Health Bulletin) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది (Covid Deaths) ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు.
Covid-19 in TS: తెలంగాణలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్, మందుల సరఫరా, ష‌ర‌తుల‌తో కూడిన అనుమతిని మంజూరు చేసిన, డిజిసిఎ, ఎంఒసిఎ, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా అనుమతులు మంజూరు
Hazarath Reddyడ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా అలాగే కోవిడ్ 19 మందులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రెడీ అయింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిపాదించిన డ్రోన్ల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ) (Ministry of Civil Aviation (MoCA)), డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డిజిసిఎ) (Directorate General of Civil Aviation (DGCA) ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపును మంజూరు చేశారు.
Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడగింపు, మే 8 వరకు కర్ఫ్యూ పొడగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Vikas Mandaతెలంగాణలో నైట్ కర్ఫ్యూని ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడగించింది. నైట్ కర్ఫ్యూ మే 8, 2021 ఉదయం 5 గంటల వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ప్రకటన జారీ చేశారు.
COVI19 in India: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3.86 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా కోవిడ్ మరణాలు
Team Latestlyఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.99 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.90 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 7,646 పాజిటివ్ కేసులు నమోదు, 77 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసులు, రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడగించే అవకాశం, లాక్డౌన్ విధించే ఉద్దేశంలేదని పునరుద్ఘాటన; సీఎం కేసీఆర్ కరోనా రిపోర్టులో మిశ్రమ ఫలితం
Team Latestlyతెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగిసిపోనుంది.....
Mini Municipal Polls 2021: తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికలు, కరోనా నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ, సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్, మే 3న ఫలితాల వెల్లడి
Team Latestlyగ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి...
ATM Robbery: పట్టపగలే నగరం నడిబొడ్డున లూటీ, ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి లక్షలతో ఉడాయించిన దుండగులు, కలకలం రేపుతోన్న కూకట్‌పల్లి దోపిడీ ఘటన
Team Latestlyహైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బిజీగా ఉండే రోడ్డు పక్కన ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డు, మరొక వ్యక్తిపై కాల్పులు జరిపి క్యాష్ తో ఉడాయించారు. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోయింది...
Telangana: మరో రెండు నెలలు వివాహాలు, ఇతర వేడుకలు వాయిదా వేసుకోవాలి.. లాక్‌డౌన్‌పై స్పష్టత, తెలంగాణలో కొత్తగా 7994 పాజిటివ్ కేసులు నమోదు, ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ జారీ
Vikas Mandaప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చునని ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ నంబర్ 9154170960 ను ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు....
Fire Accident in Gadwal: గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, వడ్డేపల్లి శాంతినగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌‌లో మంటలు, 12 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా
Hazarath Reddyతెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అగ్నిప్రమాదం సంభవించింది. వడ్డేపల్లిలోని శాంతినగర్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
Free Ambulance Services: రాచకొండ పరిధిలో ఉచిత అంబులెన్స్ స‌ర్వీసులు, నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 లో సంప్రదించాలని సూచన
Hazarath Reddyరాచకొండ కమిషనరేట్ పరిధిలో నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. మెడికల్ చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.
Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు
Hazarath Reddyగ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Khammam Shocker: నా సెక్స్ కోరిక తీరుస్తావా లేదా..ఒప్పుకోకపోవడంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వృద్ధుడు, బాడీని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేసిన కామాంధుడు, ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన
Hazarath Reddyఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన (Khammam Shocker) చోటు చేసుకుంది. వృద్ధురాలిని లైంగిక కోర్కె తీర్చకపోవడంతో కామంతో రగిలిపోతున్న వృద్ధుడు ఆమెను కిరాతకంగా హత్య (khammam-man-brutally-assassinated-woman) చేశాడు.
Second Wave in TS: ప్రాణాలు పోతుంటే ఛార్జీలు వసూలు చేసేది అదొక ప్రభుత్వమా? కేంద్రంపై టీఎస్ మంత్రి మండిపాటు; తెలంగాణలో కొత్తగా 8,061 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyభారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తి, తలుచుకుంటే తమ దేశ ప్రజల కోసం ఎంతో చేయొచ్చు. మరోవైపు ఇతర దేశాలు కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు....
M Satyanarayana Rao Died: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం, కరోనాతో సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత
Hazarath Reddyకాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు (M Satyanarayana Rao Died) ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు.
Corona in Telangana: తెలంగాణలో సెకండ్ వేవ్ టెర్రర్, ఒక్కరోజులోనే అత్యధికంగా 10,122 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు; ఈరోజు హనుమాన్ శోభయాత్రకు హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతి
Team Latestlyరాష్ట్రంలో కరోనా విజృంభన నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు రాష్ట్ర హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్....