తెలంగాణ

Union Budget 2021: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చేయి, బడ్జెట్లో కనపడని తెలుగు రాష్ట్రాల మెట్రో ఊసు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసిన నిర్మలమ్మ బడ్జెట్

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్-2021లో మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్‌లో మెట్రో అభివృద్ధికి గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా (Telugu States Metros) పేర్కొనలేదు. కేవలం కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు జరిగాయి.

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 118 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ఇప్పటికీ 2 వేలకు పైగా కోవిడ్ ఆక్టివ్ కేసులు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్, టీకాలతో ఎలాంటి ప్రమాదం లేదని పునరుద్ఘాటన

Team Latestly

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు 17,686 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 118 మందికి పాజిటివ్ అని తేలింది.....

Telangana Schools Reopen: తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం, ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి ప్రత్యక్ష బోధన, తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతి

Hazarath Reddy

తెలంగాణలో దాదాపు పది నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన (Telangana Schools Reopen) ప్రారంభం కానుంది.

BJP Activists Attack on TRS MLA House: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరిన బీజేపీ నేతలు, వివాదాస్పదమైన ఎమ్మెల్యే అయోధ్య రామాలయం వ్యాఖ్యలు

Hazarath Reddy

అయోధ్య రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, శ్రీధర్‌తో పాటు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

Advertisement

Telangana Covid Vaccination: తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరొకరు మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని బంధువులు ఆరోపణ, ప్రభుత్వం తరఫున ఇంకా రాని అధికారిక ప్రకటన

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో (Telangana Covid Vaccination) కొన్ని విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వల్ల చనిపోయారని ఆరోపణలు రాగా, తాజాగా మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Covid Updates in India: జూన్‌లో మరో వ్యాక్సిన్, కోవోవ్యాక్స్‌ టీకాను తీసుకువస్తామని తెలిపిన సీరం, దేశంలో తాజాగా 13,052 మందికి కరోనా నిర్ధారణ, తెలంగాణలో కొత్తగా 163 కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ (Covid Updates in India) అయింది. అదే స‌మ‌యంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus) నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు.

TS Weather Forecast: తెలంగాణలో తిరిగొచ్చిన శీతాకాలం, సాధారణం కంటే పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత, కారణాన్ని వివరించిన వాతావరణ శాఖ

Team Latestly

రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో కనీస ఉష్ణోగ్రతలు 3.1 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లా, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రదేశాలలో సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.....

Telangana Health Bulletin: తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, టీకా పట్ల అపోహలు వద్దని ప్రముఖ వైద్య నిపుణుల భరోసా

Team Latestly

ప్రైవేట్ హెచ్‌సిడబ్ల్యుల నుంచి టీకా పట్ల నిరాసక్తత శుక్రవారం కూడా కొనసాగింది, రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 47 శాతం మాత్రమే టీకా తీసుకున్నారు. నిన్న 15,360 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.....

Advertisement

COVID in TS: తెలంగాణలో 1 లక్షా 50 వేల మందికి పైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 197 కేసులు నమోదు

Team Latestly

తెలంగాణలో కొవిడ్ నివారణ వ్యాక్సిన్ కొనసాగుతోంది, ఇప్పటివరకు అధికారికంగా పేర్కొన్న గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మందికి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు....

Inter Exams in TS: తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Team Latestly

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది....

India Coronavirus Updates: జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసుకుంటే చాలు, కొత్త కరోనా స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సానుకూల ఫలితాలు, దేశంలో తాజాగా 11,666 మందికి కరోనా, ఏపీలో 111, తెలంగాణ 186 కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా (India Coronavirus Updates) నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,301 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 123 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

PRC Report in TS: ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ.19 వేలు, 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు, పీఆర్సీ రిపోర్టును విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

Hazarath Reddy

తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు (PRC Report in TS) బుధవారం విడుదలైంది. ఈ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Advertisement

Covid Updates in India: వ్యాక్సిన్ గడువు ఆరు నెలలే..ఆ తరువాత పనికిరాదని నిపుణులు సూచన, దేశంలో తాజాగా 12,689 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 147 కరోనా కేసులు, ఏపీలో 172 మందికి పాజిటివ్, బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులకు కరోనా

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.

Govt Teacher Commits Suicide: తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో పురుగుల మందు తాగిన అనిల్‌కుమార్‌, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట ఎస్సై

Hazarath Reddy

తెలంగాణలో సిద్దిపేట రూరల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య (Govt Teacher Commits Suicide) చేసుకున్నాడు.

Republic Day Celebrations in AP&TS: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఏపీ గవర్నర్, తెలంగాణలో ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations in Telugu States) కనువిందుగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రగతి భవన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

COVID Status in TS: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో నేడు మరియు రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు, తెలంగాణలో కొత్తగా 189 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రానికి సంబంధించి కొవిడ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి

Team Latestly

సోమవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ కి టీకాలు అందించడం మొదలైంది. అయితే ప్రైవేట్ సిబ్బంది నుంచి వ్యాక్సిన్ పట్ల స్పందన కరువైంది, తమ పేర్లు నమోదు చేసుకున్న వారిలో తొలిరోజు కేవలం....

Advertisement

Col Santosh Babu: కల్నల్ సంతోష్‌ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రకటించే అవకాశం, దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజున ఆయన కుటుంబ సభ్యులకు అవార్డు అందజేస్తారంటూ వార్తలు, కథనాన్ని ప్రచురించిన జాతీయ వార్తా సంస్థ

Hazarath Reddy

పొరుగు దేశం చైనా గతేడాది గాల్వాన్ లోయలో (Galwan valley) భారత సైనికులపై విరుచుకుపడిన సంగతి విదితమే.. ఈ ఘర్షణలో వీరోచితంగా పోరాడిన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్‌ బాబు (Col Santosh Babu) అమరుడయ్యాడు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణలో చోటు చేసుకున్నాయి. ఈ అమర వీరునికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

GST Compensation Shortfall: తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు రూ.1,336.44 కోట్లు, ఏపీకి రూ.1,810.71 కోట్లు విడుద‌ల, 13 వ విడతలో రూ.6,000 కోట్లు రాష్ట్రాలకు,యూటీలకు విడుదల

Hazarath Reddy

జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి 13 వ విడత 6,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ .78,000 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు, మొత్తం అంచనా జీఎస్టీ పరిహార కొరతలో (GST Compensation Shortfall) 70 శాతం శాసనసభతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) విడుదల చేయబడింది

TRS-BJP Clash at Telangana Chowk: టీఆర్ఎస్, బీజేపీ ఫైటింగ్..కిందపడిన ఎస్ఐ, తెలంగాణ చౌక్ వేదికగా దాడికి దిగిన ఇరుపార్టీల నాయకులు, పలువురికి గాయాలు, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కరీంనగర్‌ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గొడవకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం తెలంగాణ చౌక్ వద్ద పరస్పరం దాడి చేసుకునే స్థాయికి (TRS & BJP Clash) చేరింది.

Covid Updates in India: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్‌ మృతి, దేశంలో తాజాగా 13,203 మందికి కరోనా, ఏపీలో 158 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) తీసుకున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్‌ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ (హెల్త్‌కేర్‌ వర్కర్‌) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది.

Advertisement
Advertisement