తెలంగాణ
Farm Sectors in TS: రైతులు పంటను అమ్ముకోవటానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక, కొత్త చట్టాలతో ఆదాయం రాకపోయిన రాష్ట్రంలోని మార్కెట్ల బలోపేతానికి సీఎం కేసీఆర్ సూచనలు
Team Latestlyరైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి.....
Covid Updates: ఐసీయూలో శశికళ, కోవిడ్‌తో పోరాడుతున్న చిన్నమ్మ, సీరం అగ్ని ప్రమాదంలో రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం, దేశంలో తాజాగా 14,256 మందికి కోవిడ్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరింది. ఇందులో 2,87,899 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3569 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Exams in TS: తెలంగాణలో మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు మరియు మే 17 నుంచి పదో తరగతి పరీక్షలకు ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే షెడ్యూల్ విడుదలకు అధికారుల ఏర్పాట్లు
Team Latestlyమే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ , ఆ తర్వాత మే 27 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రతిపాదిత షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడింది.....
'TSRTC Fares Hike': ప్రయాణికుల పైనే భారం.. మళ్లీ పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు! పెరిగిన డీజిల్ ధరలతో తప్పదని ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ అధికారులు
Team Latestlyఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప టీఎస్ ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’’ అని అధికారులు సీఎంకు వివరించారు.....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 226 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా పంపిణీకి ఆరోగ్యశాఖ కసరత్తు
Team Latestlyనిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 16, కరీంనగర్ నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి....
Covid Vaccination in TS: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మృతి, అతని మరణానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధం లేదని తెలిపిన ఆరోగ్య శాఖ, విచారణ కోసం కమిటీ ఏర్పాటు
Hazarath Reddyకరోనావైరస్ వ్యాక్సిన్ వారియర్లకు ఇస్తున్న నేపథ్యంలో పలు చోట్ల కొన్ని విషాదకర ఘటనలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు చనిపోయారు. వారి మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు.
CM KCR Kaleshwaram Tour: 'కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చింది'! సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర రైతాంగానికి సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారమే తమ లక్ష్యం అని పునరుద్ఘాటన
Team Latestlyకాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపలన్నది ప్రభుత్వ లక్ష్యం....
TS's COVID Update: తెలంగాణలో రెండో రోజు 13,666 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా పంపిణీ, మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 256 కేసులు నమోదు
Team Latestly82 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోని 324 టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది, ఇప్పటివరకు టీకా అందుకున్న వారిలో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు....
Telangana: లక్ష్మీదేవిపేట్‌ సర్పంచ్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం, పిల్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని మండిపాటు, రూ. 50 వేల జరిమానా, రేపు కాలేశ్వరం పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట్‌ సర్పంచ్‌ కుమారస్వామిపై టీఎస్ హైకోర్టు (Telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు అతడికి రూ. 50 వేల జరిమానా విధించింది. కాగా గ్రామస్తులపై ఎస్‌ఐ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాడని ఇటీవల ఆయన హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేసులను కోట్టివేసి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. పిల్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
N. T. Rama Rao Death Anniversary: ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి నేడు, ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyదివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి (N. T. Rama Rao Death Anniversary) నేడు.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది
COVID in TS: తెలంగాణలో నేటి నుంచి కొవాగ్జిన్ టీకా పంపిణీ, గత 24 గంటల్లో కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా మరో 206 కేసులు నమోదు, రాష్ట్రంలో నేటికి 4049గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyమొదటి రోజున పుణెకు చెందిన సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ టీకాను మాత్రమే రాష్ట్రంలో వినియోగించారు. ఈరోజు తెలంగాణకే చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను వినియోగించనున్నారు.....
Hyd Police Arrested Thieves Gang: యూట్యూబ్ చూసి బైకులు చోరి, ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఆబిడ్స్‌ పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్‌
Hazarath Reddyయూట్యూబ్‌లో దొంగతనాల వీడియోలు చూసి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ( Interstate Gang) హైదరాబాద్ ఆబిడ్స్‌ పోలీసులు, దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ (Hyd Police Arrested Thieves Gang) చేశారు. వారివద్ద నుంచి 23 బైకులు, కిలోల వెండి, రూ.35లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.
Covid Updates: దేశంలో తాజాగా 15,144 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 299 కరోనా కేసులు నమోదు, ఏపీలో 114 మందికి కోవిడ్ పాజిటివ్, దేశ వ్యాప్తంగా 1,52,274 మంది కరోనాతో మృత్యువాత
Hazarath Reddyదేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు (Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్‌ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది.
Covid Vaccination in Telangana: తెలంగాణలో గాంధీ ఆస్పత్రి హెల్త్ వర్కర్‌ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో వెనక్కి తగ్గిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
Hazarath Reddyదేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేటి నుంచి మొదలయింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్‌ కార్మికుడు మనీష్‌ కుమార్‌కు వేయగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ (Covid Vaccination in Telangana) ఆరంభమైంది.
Covid Vaccination in AP&TS: వ్యాక్సినేషన్‌కు రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ (Coronavirus Vaccination) కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా కరోనా మహమ్మారిని కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్‌ (Mega Covid-19 vaccination) కార్యక్రమానికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు.
TS's COVID Update: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పలు జిల్లాల్లో ఒక్కటి కూడా నమోదు కాని కొత్త కేసులు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
Team Latestlyరాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 285,102 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,442 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.....
Corona in TS: తెలంగాణలో తొలి కోవిషీల్డ్ టీకా అందుకోనున్న గాంధీ ఆసుపత్రి పారిశుధ్య కార్మికుడు; రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 276 కేసులు నమోదు
Team Latestlyపుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క తొలి డోసును ఆరోగ్యశాఖ సిబ్బందికి కాకుండా, గాంధీ ఆసుపత్రిలో పనిచేసే శానిటైజేషన్ వర్కర్లకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే టీకా పంపిణీలో....
Makar Sankranti 2021: మకర సంక్రాంతి అంటే అర్థం ఏమిటి? సూర్యుడికి సంక్రాంతికి సంబంధం ఏమిటి? మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి? పెద్ద పండుగ విషెస్, వాట్సప్ మెసేజెస్, కోట్స్‌తో కూడిన పూర్తి సమాచారం మీ కోసం
Hazarath Reddyసంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి.