తెలంగాణ

Corona in Telangana: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పరిశీలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన, తెలంగాణలో కొత్తగా మరో 415 మందికి పాజిటివ్, 5,974గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

దేశంలో కొత్త రకం న్యూ స్ట్రెయిన్‌ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు, రేపు జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.....

Telangana: బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు ఓపెన్, రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) న్యూ ఇయర్‌ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

Azharuddin: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు బోల్తా, ప్రమాదంలో అజర్‌కు గాయాలు, క్షేమంగానే ఉన్నారని వ్యక్తిగత సహాయకుడి వివరణ

Team Latestly

హైవేపై టర్నింగ్ వద్ద టైరు పేలడంతో కారు ఓవర్ టర్న్ అయి అదుపుతప్పి బోల్తా పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే హైవేకి పక్కన ఉండే దాబాలోకి కారు దూసుకురావడంతో దాబాలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత అజర్ ను మరొక కారులో అక్కణ్నించి తరలించారు....

COVID in TS: తెలంగాణలో తగ్గుతున్న పాత కరోనా కేసులు, కలవర పెడుతున్న కొత్త రకం కేసులు, యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో రాష్ట్రానికి చెందిన ఒకరికి పాజిటివ్, భయపడాల్సిన అవసరంలేదన్న ఆరోగ్య మంత్రి

Team Latestly

రాష్ట్రంలో కొత్తగా మరో 474 మందికి పాజిటివ్ అని తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 49, మేడ్చల్ నుంచి 45 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి...

Advertisement

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర కానుక, వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ వయసు పెంపుకు నిర్ణయం, కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశం

Team Latestly

పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.....

Telangana: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి, ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు

Hazarath Reddy

వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు (registration of non-agricultural lands) అనుమ‌తి తెలిపింది.ఎల్‌ఆర్‌ఎస్‌ (Layout Regularisation Scheme (LRS)) లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

CP Sajjanar Warns Drunken Drivers: టెర్రరిస్టుల్లా మారకండి, మద్యం తాగి వాహనాలు నడిపేవారికి సీపీ సజ్జనార్ హెచ్చరిక, తాగి బండి నడిపితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు

Hazarath Reddy

మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు (CP Sajjanar Warns Drunken Drivers) చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు.

Covid in India: హైదరాబాద్‌లో ఇద్దరికి కొత్త కరోనావైరస్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు నమోదు, దేశంలో తాజాగా 16,432 మందికి కరోనా, భారత్‌లో ఆరుమందికి కొత్త కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ, ఆ దేశం నుంచి తెలంగాణకు చేరుకున్న వారిలో ఇద్దరికీ బ్రిటన్ లో పుట్టిన కొత్త కరోనావైరస్ (New Covid Starin) కోవిడ్ పాజిటివ్ గా నమోదయింది. బ్రిట‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆరుగురిలో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

Advertisement

New Covid Strain in TS: తెలంగాణలో కలకలం రేపుతున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, 20కు చేరిన అనుమానిత కేసుల సంఖ్య, ఇంకా చిక్కని 154 మంది జాడ, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌ (New Covid Strain in TS) కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్‌ (UK COVID-19 strain) ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.

CM KCR Adopted Daughter Marriage: వైభవంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం, చరణ్ రెడ్డితో కలిసి ఏడడుగులు వేసిన ప్ర‌త్యూష, ప‌ట్టువ‌స్త్రాలు, వ‌జ్రాల నెక్లెస్ బహుకరించిన సీఎం కేసీఆర్ సతీమణి

Hazarath Reddy

తెలంగాణ ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష పెళ్లి (CM KCR Adopted Daughter Marriage) ఘ‌నంగా జ‌రిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్ర‌త్యూష, చ‌ర‌ణ్ రెడ్డిలు ఒక్క‌ట‌య్యారు. ఈ వేడుక‌కు షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ గ‌ణేశ్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

Corona in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు, అయినా కొనసాగుతున్న కొత్త వేరియంట్ వైరస్ కలవరం, యూకే నుంచి వచ్చిన వారి అడ్రసుల్లో తప్పుడు సమాచారం

Team Latestly

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుందనుకుంటున్న దశలో కొత్త వేరియంట్ కరోనా ఇప్పుడు మళ్లీ దడ పుట్టిస్తుంది. ఇటీవల యూకె నుండి తెలంగాణకు తిరిగి వచ్చిన 279 మంది ప్రయాణికుల జాడ తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు వెల్లడించారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 184 మంది తప్పుడు ఫోన్ నంబర్...

Rythu Bandhu: నేటి నుంచి తెలంగాణలో 'రైతుబంధు' నిధుల పంపిణీ, నియంత్రిత సాగు ఎత్తివేత.. నచ్చిన పంట వేసుకునేందుకు వెసులుబాటు, సీఎం కేసీఆర్ సమీక్షలో కీలక నిర్ణయాలు

Team Latestly

రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది.....

Advertisement

Hyderabad: హిజ్రాలు వేధిస్తే 100కు డయల్ చేయండి లేదా 9490617444 వాట్సప్ నంబర్‌కు మెసేజ్ ఇవ్వండి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన మాదాపూర్ డీసీపీ, ప్రగతి నగర్‌లో అసభ్యంగా ప్రవర్తించినందుకు 8 మంది అరెస్ట్

Hazarath Reddy

పోలీసులు ప్రగతినగర్‌ ఎలీప్‌ చౌరస్తాలో టీఎస్‌15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్త, మొహమ్మద్‌ మాసీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ. 16,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

New Covid Strain in TS: తెలంగాణను వెంటాడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ భయం, యూకే నుంచి వచ్చిన 18 మందికి కోవిడ్ పాజిటివ్, రాష్ట్రంలో తాజాగా 472 మందికి కరోనావైరస్ పాజిటివ్

Hazarath Reddy

ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో కొత్తగా మరో ఇద్దరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతొ ఇప్పటి వరకు 18 మందికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.

Vikarabad Road Accident: పొగమంచే కొంపముంచిందా.. వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో,లారీ, బస్సు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ప్రమాద స్థలాన్నిసందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటన

Hazarath Reddy

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vikarabad Road Accident) చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండాకు సమీపంలో లారీ... ఆర్టీసీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Telangana: ఆకలే వారి పాలిట యమపాశమైంది, జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఉస్మానియా ఆస్పత్రిలో మరొకరికి చికిత్స, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో విషాద ఘటన (Telangana's Sangareddy) చోటు చేసుకుంది. జొన్న రొట్టెలు తిని ఒకే కుటుబంలో ఐదుమంది మృత్యువాత (FIve die after eating rotis) పడ్డారు.

Advertisement

Instant Loan Apps Scam: ఇద్దరు ఆత్మహత్య..తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఆన్‌లైన్ మనీ స్కాం, పోలీసులు దర్యాప్తులో తిమ్మతిరిగే విషయాలు, హెచ్చరికలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

తెలంగాణలో లోన్ యాప్స్ (Instant Loan Apps Scam)అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా సమయంలో లోన్లు ఇస్తామంటూ ఆన్ లైన్ యాప్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి.

New Covid Strain in TS: తెలంగాణలో పెరుగుతున్న కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ అనుమానిత కేసులు, 16 కు చేరిన అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య, హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు రద్దు, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన సీపీ సజ్జనార్

Hazarath Reddy

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు (TS Govt) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నూతన సంవత్సర‌ వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని (New Year Celebrations Ban), పబ్స్‌, రిసార్ట్స్‌, హోటల్స్‌పై పటిష్ట నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.

Jawahar Nagar Violence: మేడ్చల్ జిల్లాలో దారుణం, ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, యశోదాలో చికిత్సపొందుతున్న సీఐ భిక్షపతి

Hazarath Reddy

ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను (Occupied lands) తొలగించేందుకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్‌ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి (Attempt murder Case) పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి.

Wedding With a Twist: 'పెళ్లికూతురుని తీసుకురండి' అన్న పంతులు, పోలీసులను తీసుకొచ్చిన పెళ్లికూతురు, ఎవర్నైనా తీసుకురండి అన్న వధువు తండ్రి! ట్విస్టులు, టర్నులతో జరిగిన లగ్గం

Team Latestly

అక్కడో పెళ్లి జరుగుతోంది, పెళ్లికొచ్చిన అతిథులంతా నాలుగు అక్షింతలు వేసి, వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేసి వెళ్లిపోదామనుకున్నారు. కానీ ఎవరూ ఊహించలేని నవరసాల నాటకాన్ని ఆస్వాదించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడగానే పెళ్లికూతుర్ని తీసుకురండి అని పురోహితుడు పిలిస్తే, ఆపండి.. అంటూ మంటపంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. దీంతో పురోహితుడు....

Advertisement
Advertisement