Technology

New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు

VNS

చైనా(China)లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను ‘హెచ్‌కెయూ5- కోవ్‌-2’గా పేర్కొన్నారు. ఇది కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

PNB Reduced Interest Rates: హోం లోన్‌, కార్‌ లోన్‌ ఉందా? మీకు గుడ్‌న్యూస్‌, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు

VNS

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank) రిటైల్‌ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్‌, ఎడ్యుకేషన్‌, పర్సనల్‌ లోన్స్‌ ఉన్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్‌బీ వడ్డీ రేట్లను సవరించింది

Tesla Showrooms in India: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా, ఆ రెండు నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు, ఎక్కడెక్కడ తెరవబోతున్నారంటే?

VNS

షోరూమ్‌లను (Tesla Showrooms in India) తెరిచేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్‌లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది.

How Gravity Will Challenge Sunita Williams: భూమిపైకి తిరిగి వచ్చాక సునితా విలియమ్స్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు, పెన్సిల్ ఎత్తినా వర్కవుట్ చేసినంత అలసట రావడం ఖాయం

VNS

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్‌ (Sunita williams) బుచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత.. మార్చి 19న వారు భూమి మీదకు బయల్దేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ (Gravity) కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట.

Advertisement

NASA Astronauts To Return to Earth: ఎట్టకేలకు సునిత విలియమ్స్‌ తిరిగి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది, 8 నెలల తర్వాత ఆమె భూమిపైకి వచ్చేది ఆ రోజే..

VNS

వారికోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.

Gold Price: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర, ఏకంగా తులం రూ. 89వేలకు చేరి సరికొత్త రికార్డ్‌

VNS

పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధర (Gold Price)రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్‌ను దాటేసి రూ.89.400 పలికింది. గురువారం ఇదే బంగారం (99.9 స్వచ్చత) తులం ధర రూ.88,100లకు చేరుకుంది.

Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే

Hazarath Reddy

రోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు.

JioHotstar Subscription Plans: జియోహాట్ స్టార్‌‌గా మారిన జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్, రూ. 149 నుంచి సరికొత్త ప్లాన్, జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవిగో..

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమ‌య్యాయి. దీనికి 'జియోహాట్ స్టార్‌' అని పేరు పెట్టారు. ఈ మెర్జ్ తో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై యూజర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.

Advertisement

Key Changes In New Income Tax Bill: కేంద్రం తెచ్చిన నూతన ఆదాయపన్ను బిల్లుతో జరిగే అతిపెద్ద 10 మార్పులు ఇవే! చాలా మార్పులు రాబోతున్నాయ్

VNS

Samsung Galaxy F06 5G: శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్స్‌, ధర చూస్తే దిమ్మతిరగాల్సిందే! రూ. 10వేల లోపు ఇన్ని ఫీచర్లతో 5జీ ఫోన్‌ తీసుకురావడం అద్భుతమే

VNS

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు.

Samsung Galaxy F06 5G: శాంసంగ్ నుంచి ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ F06 5Gను భారత మార్కెట్లో నేడు విడుదల చేయనున్న దక్షిణ కొరియా దిగ్గజం

Hazarath Reddy

ఫిబ్రవరి 12న శామ్సంగ్ తన గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో శామ్‌సంగ్ యొక్క అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ అవుతుందని, ఈ సాంకేతికతను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కంపెనీ తెలిపింది

Vivo V50 India Launch Date: సరికొత్త ఏఐ ఫీచర్లతో వివో వీ 50, ఈ నెల 17న భారత మార్కెట్లో ఆవిష్కరణ, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

ఫిబ్రవరి నెల బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్‌ల వరకు ప్రధాన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో నిండి ఉంటుంది, 2025 నాటి కొన్ని కొత్త ఆవిష్కరణలను మనం చూడవచ్చు. ఎక్కువగా చర్చించబడుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి రాబోయే Vivo V50, ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోటోగ్రఫీకి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు

Advertisement

Bell Canada Layoffs: ఆగని లేఆప్స్, 1200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న బెల్, టెలికాం పరిశ్రమలో ఒడిదుడుకులే కారణం

Hazarath Reddy

టెలికాం పరిశ్రమలో "ఎదుర్కున్న సవాళ్ల" ఎదురవుతున్నాయనే అంచనాల మధ్య బెల్ యూనియన్‌లో చేరిన ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బెల్ కెనడా తొలగింపులు 1,200 మంది యూనియన్‌లో చేరిన ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి.

L&T Chairman SN Subrahmanyan: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కార్మికులు దొరకడం లేదు, మళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్

Hazarath Reddy

లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేనందున కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Infosys Layoffs: రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..

Hazarath Reddy

ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7, 2025న మైసూరు క్యాంపస్ నుండి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించింది. నివేదికల ప్రకారం, తొలగించబడిన ఉద్యోగులను గోప్యత ఒప్పందాలపై సంతకం చేయమని అడుగుతున్నారు. ఇన్ఫోసిస్‌లో ఇటీవలి తొలగింపులు (Infosys Layoffs) అనేక కెరీర్‌లను అనిశ్చితి స్థితిలో వదిలివేసాయి

TRAI New Plan On Landline Phone Numbers: ఎస్‌టీడీ కోడ్స్‌ వ్యవస్థను రద్దు, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఇకపై పది అంకెల నెంబర్లు కేటాయింపు

VNS

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్‌లైన్‌ నెంబర్ల డయలింగ్‌ సిస్టమ్‌ను (Dialing System) మార్చనున్నది. కొత్త ప్లాన్‌ ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్‌ నుంచి లోకల్‌ కాల్‌ చేసేందుకు పది అంకెల నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

RBI Cuts Repo Rate: ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్, రెండేళ్ల తర్వాత వడ్డీరేట్లు సవరింపు, రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం

Hazarath Reddy

ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్‌ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది.

Zepto Delivering Cars Now: ఇకపై జెప్టోలో అవి కూడా ఆర్డర్ చేయొచ్చు, ఆసక్తికర వీడియో పంచుకున్న కంపెనీ

VNS

తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెబుతూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (Kisan Credit Card) రుణ పరిమితిని పెంచింది.

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం..

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రెవెన్యూ వ‌సూళ్ల‌ను రూ. 34,20,409 కోట్లుగా అంచ‌నా వేయగా.. మూల‌ధ‌న వ‌సూళ్ల‌లో రూ. 16,44,936 కోట్లుగా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement