తాజా వార్తలు
Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
Hazarath Reddyశాసన మండలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్షాపులు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.
New Ration Card Distribution: తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్తరేషన్ కార్డుల పంపిణీ, ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Hazarath Reddyతెలంగాణలో ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు
CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా.
CM Chandrababu on 11 Number: వీడియో ఇదిగో, 11 నంబర్ మీద సెటైర్ వేసిన చంద్రబాబు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు వచ్చి 11. 11 నిమిషాలకు బాయ్ కాట్ చేసి వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు.
KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖతం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైయ్యాయని కేటీఆర్ (KTR Slams CM Revanth Reddy) ఆరోపించారు.
AP Fibernet New MD: ఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసి.. కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది.
Pawan Kalyan: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది.
Pawan Kalyan: వీడియో ఇదిగో, మా కూటమి మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వమని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
Hazarath Reddyటీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది.
Andhra Pradesh: శభాష్ ఏపీ పోలీస్, గుండెపోటుకు గురైన RTC డ్రైవర్కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
French Horror: ఆడా లేదు మగా లేదు, 299 మంది పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం, ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలకు మత్తు మందు ఇచ్చి దారుణంగా రేప్
Hazarath Reddy299 మంది బాధితులపై అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్జన్ సోమవారం ఫ్రాన్స్లో విచారణకు వచ్చాడు. వారిలో ఎక్కువ మంది అతని రోగులు పిల్లలే ఉన్నారు.
Astrology: మార్చి1వ తేదీన బుధుడు తిరోగమన కదలిక ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి యోగం
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ కాలంలో, ఇది ప్రత్యక్ష మరియు తిరోగమన కదలికలో కదులుతుంది.
Health Tips: గుడ్డులో కన్నా ఎక్కువ ప్రోటీన్ అధికంగా ఉన్న శాఖాహార ఆహార పదార్థాలు ఇవే ఇవి తింటే ప్రోటీన్ లోపం లేనట్టే
sajayaHealth Tips: ప్రోటీన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం, ఇది కండరాలు, ఎముకలు, చర్మం అవయవాల సరైన అభివృద్ధికి సహాయపడుతుంది.
Health Tips: కంటి చూపు రోజురోజుకు తగ్గుతుందా అయితే ఈ ఆహార పదార్థాలు తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది
sajayaHealth Tips: మంచి కంటి చూపును కాపాడుకోవడానికి, మనకు సరైన ఆహారం అవసరం. మన కళ్ళకు అనేక రకాల పోషకాలు చాలా ముఖ్యమైనవి, ఇవి మన కళ్ళను ఆరోగ్యంగా మరియు పదునుగా ఉంచడంలో సహాయపడతాయి.
Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు ఉదయం లేవగానే ఉపవాసానికి ముందు ఈ మంత్రాలు చదివితే పాత అప్పులు తీరిపోవడంతో పాటు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
sajayaMaha Shivratri: మహాశివరాత్రి అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పండుగ హిందూ పండుగలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పార్వతీ దేవిని వివాహమాడిన రోజున మహాశివరాత్రి అని అంటారు.
Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం
Hazarath Reddyతమిళనాడు ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని (NEP) ఆమోదించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని రెండు రైల్వే స్టేషన్లు, BSNL మరియు పోస్టాఫీసులలో త్రిభాషా నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను DMK కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Vallabhaneni Vamsi Remand Extended: మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు, మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విజయవాడ పోలీసులు
Hazarath Reddyసత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో... విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు