తాజా వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
VNSపెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.
Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి
Hazarath Reddyఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Hazarath Reddyఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఒక భవనం పై నుంచి దూకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.ఆ అధికారిని జితేంద్ర రావత్ గా గుర్తించారు. ఆయన భవనం యొక్క నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య (IFS Officer Dies by Suicide) చేసుకున్నట్లు PTI నివేదిక తెలిపింది
International Women's Day 2025 Wishes In Telugu: మీ తోటి మహిళా మణులకు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaInternational Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మూడవది మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
VNSతెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని పునరుద్ఘాటించారు
Migrant Boats Capsized: ఘోర ప్రమాదం, వలస కూలీలతో వెళ్తున్న నాలుగు పడవలు సముద్రంలో బోల్తా, 188 మంది గల్లంతు, ఇద్దరు మృతి
Hazarath Reddyయెమెన్ (Yemen), జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పొట్టకూటి కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి.
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyవైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Srireddy On Jagan: నన్ను జైలులో వేస్తారు... అప్పుడు తనని వైసీపీ నేత కాదని చెబుతారేమో, నటి శ్రీరెడ్డి వీడియో రిలీజ్
Arun Charagondaనటి శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు . జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు అని తెలిపింది శ్రీరెడ్డి.
Hyderabad: హైదరాబాద్ ఖైరతాబాద్లో వరుస దొంగతనాలు.. పార్కింగ్ చేసిన బైక్లనే టార్గెట్ చేసిన దొంగలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaహైదరాబాద్ ఖైరతాబాద్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు.
Free Bus Row in AP: వీడియో ఇదిగో, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లా వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేము ఎక్కడా చెప్పలేదని తెలిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
Hazarath Reddyమహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
Hazarath Reddyప్రముఖ ఆటో మొబైల్ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్తో సరికొత్త ఆటోలను మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
BMW C 400 GT: బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం స్కూటర్ వచ్చేసింది, ధర రూ. 11. 50 లక్షలకు పైమాటే, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్లలో అందుబాటులో..
Hazarath ReddyBMW C 400 GT ప్రీమియం స్కూటర్ భారత్లో విడుదలైంది, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్లలో అందుబాటులో ఉన్నాయి
Telangana: ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
Arun Charagondaప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Hazarath Reddyఅమెరికన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ టెస్లా, భారతదేశంలో తన మొదటి షోరూమ్ను ఏర్పాటు చేయడానికి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) వ్యాపార ప్రాంతంలో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
Mumbai: దారుణం, కుక్కలు కరవడానికి వస్తుంటే కర్రతో తరిమిన సెక్యూరిటీ గార్డు, కుక్కల్నే కొడతావా అంటూ వాచ్మెన్పై దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyముంబైలోని అంధేరిలోని ఒక భవనం నుండి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో, హింసాత్మక వీధి కుక్కల గుంపు నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న భవనం యొక్క సెక్యూరిటీ గార్డుపై కుక్క ప్రేమికుడు దాడి (Man Attacks Watch man ) చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Hazarath Reddyఇన్ఫోసిస్ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్ అమలు చేస్తున్నాయి.
IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఫ్యాన్స్కు పండగే
Arun Charagondaక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
Hazarath Reddyభారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థ అయిన జియోస్టార్, వయాకామ్18, డిస్నీ విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తుందని సమాచారం. ఒక నివేదిక ప్రకారం, విలీనం తర్వాత జియోస్టార్ తొలగింపుల గురించి చాలా మంది ఉద్యోగులకు తెలుసు.
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
Hazarath ReddyHPE (హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్) రాబోయే ఉద్యోగాల కోతలలో 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్ పనితీరు పేలవంగా ఉండటంతో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Hazarath Reddyజర్మనీకి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ అయిన DHL, ఈ సంవత్సరం దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించడం ద్వారా తన ఉద్యోగులను తగ్గించుకోనుంది. రాబోయే DHL తొలగింపుల రౌండ్ రెండు దశాబ్దాలలో అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. ఇది కంపెనీ పనితీరు తక్కువగా ఉందని ప్రకటించబడింది, లాభంలో 7.2% తగ్గుదల కనిపించింది