తాజా వార్తలు
Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఅస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాచర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమె ఇద్దరు పిల్లల ముందు యాసిడ్ ( Woman Raped, Acid Poured) పోశారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన జనవరి 22 న 28 ఏళ్ల నిందితుడు.. బాధితురాలి పక్కన ఉండే పొరుగువాడు ఆమె ఇంట్లోకి చొరబడినప్పుడు జరిగింది.
Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా
Arun Charagondaడైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసా నటించనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పారు.
Viral Video: వీడియో ఇదిగో, స్కూల్ ఫంక్షన్ కోసం ముగ్గురు చిన్నారులు ఉరి వేసుకుని వేలాడుతున్న వీడియో వైరల్, జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని నెటిజన్లు మండిపాటు..
Hazarath Reddyస్కూల్ ఫంక్షన్లో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపించే వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్లో ముగ్గురు అబ్బాయిలు ఒక స్టేజ్పై, చెక్క లాగ్కు జోడించిన నూలుతో వేలాడదీయడం చూపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉన్నారు, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉంటాయి.
YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..
Hazarath Reddyప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.
Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.
MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్ రాథోడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyపెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Raksh Rathore) అరెస్టయ్యారు.
Amazon Layoffs: అమెజాన్లో మళ్లీ మొదలైన ఉద్యోగాల కోతలు, పని తీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఈ కామర్స్ దిగ్గజం
Hazarath Reddyఅమెజాన్ తన తాజా రౌండ్లో ఉద్యోగాల కోతలో తన కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కంపెనీ ప్రయత్నాలలో భాగంగా అమెజాన్ తొలగింపులను చూడవచ్చు.
Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో
Arun Charagondaమహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి.
Salwan Momika Shot Dead: ఖురాన్ ప్రతులను తగులబెట్టిన సల్వాన్ మోమికాను లైవ్లోనే కాల్చి చంపిన దుండగులు, జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులో ఈ రోజు తీర్పు, దానికి ముందే..
Hazarath Reddy2023లో స్వీడన్లో పదే పదే ఖురాన్ దహనం ప్రదర్శనలు నిర్వహించి ఖురాన్ను తగులబెట్టిన వ్యక్తి సల్వాన్ సబా మట్టి మోమికా కాల్చి చంపబడ్డాడు. నివేదికల ప్రకారం, "ఇరాకీ ఖురాన్ బర్నర్" అని కూడా పిలువబడే సల్వాన్ మోమికా ఒక రోజు ముందు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు ఈ రోజు, జనవరి 30న ధృవీకరించారు. ఇరాకీ శరణార్థి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు.
Jitu Patwari's Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ కారును ఢీకొట్టిన ట్రక్కు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ జీతూ
Hazarath Reddyఇండోర్-భోపాల్ హైవేపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితేంద్ర (జితు) పట్వారీ కారు వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నాయకుడు భోపాల్కు వెళ్తుండగా ఫండా టోల్ ప్లాజాపై ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, పట్వారీ, అతని బృందం, ట్రక్ డ్రైవర్ అందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
Khammam: లారీ డ్రైవర్ చాకచక్యం... ఖమ్మం జిల్లాలో తప్పిన ప్రమాదం, ప్రశంసలు గుప్పిస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో
Arun Charagondaఖమ్మం జిల్లా పాలేరులో లారీ డ్రైవర్(lorry driver) చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: హైదరాబాద్లో ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ మిషన్లు ప్రారంభం, పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచడానికి నడుం బిగించిన స్పార్క్లింగ్ సైబరాబాద్
Hazarath Reddyహైదరాబాద్లోని అధిక రద్దీ ప్రాంతాలలో పారిశుధ్యాన్ని తొలగించడానికి, ప్రజా స్థలాలను మెరుగుపరచడానికి ఆరు ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ యంత్రాలను మోహరించనున్నారు
Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి
Hazarath Reddyచంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు.
Kochi: మహిళ రాంగ్ సైడ్ డ్రైవ్.. ఒక వాహనంతో మరోక వాహనం ఇలా పలు వాహనాలు ఢీ, వైరల్గా మారిన వీడియో
Arun Charagondaకేరళలోని కోచి(Kochi)లో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్కూటర్పై రాంగ్ సైడ్లో రావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ(CCTV)లో ఈ వీడియో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు
Hazarath Reddy161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Ola Gen 3 Electric Scooter: ఓలా నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు, జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన సీఈఓ భవీశ్ అగర్వాల్
Hazarath Reddyప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా మరో మూడు నయా స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు. అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్, నూతన డిజైనింగ్ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు
Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
Arun Charagondaకామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
Stampede at Delhi Stadium: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. కోహ్లీని చూసేందుకు బారీగా తరలివచ్చిన అభిమానులు, పలువురికి గాయాలు, వీడియో
Arun Charagondaఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Stampede at Delhi Stadium) వద్ద తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్లో కోహ్లి(Virat Kohli) ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది
Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.
'Chief Dating Officer' Vacancy: లవ్లో ఫెయిల్ అయిన వారికి ఉద్యోగం ఇస్తామంటున్న బెంగుళూరు కంపెనీ, చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం ప్రకటన ఇదిగో..
Hazarath Reddyబెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి పలు ఫెయిల్యూర్ అర్హతలు ఉండాలని కండీషన్ పెట్టింది. ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యంతో పాటుగా కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్షిప్లు, మూడు డేట్లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది.