తాజా వార్తలు

CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.

DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో

Arun Charagonda

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం(small plane crash) జరిగింది. రోనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport)సమీపంలో ఉన్న పొటోమాక్ నదిలో ఈ ఘటన జరిగింది.

CM Revanth Reddy: కుల గణన సర్వే విజయవంతం.. అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని కితాబు

Arun Charagonda

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)(Telangana Caste Census )కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు.

Martyr's Day 2025, Mahatma Gandhi Death Anniversary Quotes: నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

sajaya

జనవరి 30 భారత దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తుగా, ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతుంది.

Advertisement

India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్‌ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

VNS

దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్‌.. కమిషన్‌ నివేదికను తోసిపుచ్చింది.

Jr NTR Fan Letter Goes Viral: నా బిడ్డ చివరి కోరిక తీర్చండి! జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని లెటర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖ, మరి హీరో స్పందిస్తాడా?

VNS

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు (Huzurabad Fan) చెందిన ఓ యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చివరిసారిగా అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌ను కలవాలని ఉందని.. ఈ మేరకు ఆయనను కలిసేలా సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఆమె తల్లి లేఖ రాసింది.

UPI Payments Key Update: ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్‌ చేయలేరు, ఇలాంటి పేమెంట్స్‌ను అంగీకరించేది లేదని ప్రకటించిన NCPI

VNS

యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయలేరు. ఎందుకో తెలుసా? యూపీఐ పేమెంట్ ఐడీలో కారణమట.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఒక యూపీఐ యూజరు మరో యూపీఐ యూజర్, ఒక యూజర్ నుంచి మర్చంట్ యూజర్ కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది.

Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బెంగుళూరులో రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ చక్రాల కింద పడి తెలుగు విద్యార్థిని మృతి

Hazarath Reddy

బెంగుళూరులో రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది

Advertisement

Martyrs' Day 2025, Mahatma Gandhi Punyatithi, Shaheed Diwas Quotes: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మహాత్మ గాంధీ కొటేషన్స్ షేర్ చేసి నివాళి అర్పించండి..

sajaya

జనవరి 30, 1948న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో జాతిపిత మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చిచంపారు. అతని వర్ధంతి కారణంగా, జనవరి 30ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున, భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ఇతరులు గాంధీజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ఆయనను స్మరించుకుంటారు.

Supreme Court on PG Medical Admissions: పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్రాల కోటా చెల్లదని స్పష్టం

VNS

పీజీ మెడికల్‌ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) వెలువరించింది. పీజీ మెడికల్‌ సీట్లలో (PG Medical Seats) రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసింది. నీట్‌ మెరిట్‌ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని తీర్పులో వెల్లడించింది

CM Revanth Reddy Review on Tourism: ఎకో టూరిజం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు, ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలు

VNS

వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై (Telangana Tourism) అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సూచించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని చెప్పారు.

Andhra Pradesh Horror: దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Advertisement

Professor-Student Marriage Controversy: విద్యార్థిని క్లాస్‌లోనే పెళ్లి చేసుకున్న లేడి టీచర్, అయితే అది నిజం పెళ్లి కాదని తెలిపిన ప్రొఫెసర్, వీడియో మాత్రం వైరల్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు.

Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎల్లో మీడియాపై మండిపడ్డారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్‌ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

Anantha Venkatarami Reddy: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్‌లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు

Hazarath Reddy

మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు.

Advertisement

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో గుండెపోటుకు గురైన హిందూ భక్తుడిని కాపాడిన ముస్లీం వాలంటీర్, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు

Hazarath Reddy

ప్రైమ్ రోజ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వాలంటీర్ అయిన ఫర్హాన్ ఆలం ఇద్రిసీ, గుండెపోటుతో కుప్పకూలిన 35 ఏళ్ల రామ్ శంకర్‌కు సహాయం చేయడానికి వేగంగా స్పందించాడు.

MLA Makkan Singh Raj Thakur: వీడియో ఇదిగో, నన్నాపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిపిసిలో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు.

Hyderabad: వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో కాలేజీ 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన విద్యార్థిని, కాపాడిన తోటి విద్యార్థులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది.నగరంలోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది.

Tech Layoffs to Continue in 2025: ఆగని ఉద్యోగాల కోత, 2025లో భారీగా లేఆప్స్, ఇప్పటికే 19 టెక్ కంపెనీలలో దాదాపు 5,200 మంది ఉద్యోగులు బయటకు..

Hazarath Reddy

2025 పూర్తి స్వింగ్‌లో ఉన్నందున, టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి తమ వర్క్‌ఫోర్స్‌లో తొలగింపులను ప్రకటిస్తూనే ఉన్నాయి.బిగ్ టెక్ అధునాతన AI అభివృద్ధితో ముందుకు సాగుతున్నందున, సామూహిక ఉద్యోగ తొలగింపులు గురించి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement
Advertisement