సమాచారం

Heavy Rain Lashes Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జోరుగా వానలు (Heavy Rains Lashes Telugu States) కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.

PAN Verification: మీ పాన్ కార్డు ఒరిజినల్ లేక నకిలీదో గుర్తించడం ఎలా? కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్న మోసగాళ్లు, మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? ఈ కింది పద్దతుల ద్వారా తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే మాదిరిగా పాన్ కార్డు (PAN Card) కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది. బ్యాంక్ ఖాతా దగ్గర నుంచిహోమ్ లోన్, పర్సనల్ లోన్ వరకు ఏది తీసుకోవాలన్న పాన్ కార్డు తప్పనిసరి అయింది. ఇంకా శుభవార్త ఏంటంటే అప్లయి చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పాన్ కార్డులను జారీ చేస్తుంది.

Kerala's Sabarimala Temple: ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం, కరోనా టీకా వేయించుకున్న వారికి మాత్రమే అనుమతి, కేరళలో పెరుగుతున్న కరోనా, జికా వైరస్ కేసులు

Hazarath Reddy

కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 17 నుంచి దేవస్థానాన్ని (Kerala's Sabarimala Temple) తిరిగి తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు ( July 17 to 21 for Monthly Puja) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకూ అవకాశం కల్పించనున్నారు.

Greenfield Express Higway: గుడ్ న్యూస్..హైదరాబాద్-విశాఖ పట్నం మధ్య మరో జాతీయ రహదారి, ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి జాతీయ హోదాతో పాటు 765 డీజీ నంబరును కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి (Khammam to Devarapalli) కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి (Greenfield Express Higway) హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.

Advertisement

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న రెండో రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains forecast) కురవనున్నాయి. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rains forecast for the Telugu States) వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

COVID in India: దేశంలో థర్డ్ వేవ్ కలవరం, ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్‌, కప్పా, లాంబ్డా వేరియంట్లు, భారత్‌లో తాజాగా 42,766 కరోనా కేసులు నమోదు, కొత్తగా 1,206 మంది మృతి, క‌ప్పా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు

Hazarath Reddy

దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా... 1,206 మంది మృతి (Coronavirus deaths in india) చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716కి చేరింది. అలాగే మొత్తం 4,07,145 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు (Corona Active Cases) ఉన్నాయి.

Zika Virus: దేశంలో ఇంకో కొత్త వైరస్, కేరళని వణికిస్తున్న జికా వైరస్, రెండు రోజుల్లోనే 14 కేసులు వెలుగులోకి, జికా వైరస్‌ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే కొత్త కొత్త వైరస్ లో (New Virus) మళ్లీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా పలు రకాల జన్యువులతో హడలెత్తిస్తున్న నేపథ్యంలో తాజాగా జికా వైరస్‌ (Zika Virus) అలజడి రేపుతోంది. కేరళను జికా వైరస్ వణికిస్తోంది.

EPFO Update: కరోనా వేళ ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ కీలక నిర్ణయం, అత్యవసర వైద్య అవసరాల కోసం రూ. 1 లక్ష అడ్వాన్స్ పొందే అవకాశం; పీఫ్ నెంబర్- ఆధార్ అనుసంధానం ఇకపై తప్పనిసరి

Team Latestly

కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్‌ సదుపాయాన్ని అందిస్తోంది...

Advertisement

Modi Cabinet 2.0 Portfolios: మంత్రులకు శాఖలు కేటాయింపు, పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారనే దానిపై పూర్తి లిస్ట్ ఇదే..

Hazarath Reddy

రాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో ప్రధాని టీం 77కు చేరింది. తాజాగా ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు (Modi Cabinet 2.0 Portfolios) జరిగింది.

JEE (Main) Examination 2021 Update: ఖరారయిన జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షల తేదీలు, మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహణ

Hazarath Reddy

జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు (JEE (Main) Examination 2021 Update) ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ (Dr Ramesh Pokhriyal Nishank) వెల్లడించారు.

Schools Reopening in AP: ఏపీలో ప్రతిరోజూ స్కూళ్లు తెరవాల్సిందే, స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ, టీచర్లు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశాలు, విద్యార్థులను స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్‌ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు, కరోనా బారీన పడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు సెలవులు, వీఆర్‌వోలు ఇకపై నేరుగా సీనియర్‌ అసిస్టెంట్లు, ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కోవిడ్ వైరస్ బారినపడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Police Recruitments in AP: ఏపీలో పోలీసు ఉద్యోగాలపై శుభవార్త.. ఏటా 6,500 మందికి పోలీస్ ఉద్యోగాలు, రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించిన డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు (large-scale recruitment, next three years) చేపడతామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP Gautam Sawang) చెప్పారు. వచ్చే ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ (Police recruitment) చేస్తామని ఆయన వెల్లడించారు.

Jeff Bezos Steps Down as Amazon CEO: సీక్రెట్ ఇదే..అంతరిక్షంపై కన్నేసిన జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈఓ పదవికి గుడ్ బై, అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌తో ఎక్కువ సమయం గడపనున్న బిలియనీర్, అమెజాన్ కొత్త సీఈఓగా ఆండీ జాస్సీ

Hazarath Reddy

SC on Section 66A of IT Act: సెక్షన్ 66 A కింద కేసులు నమోదు, రద్దయిన చట్టం కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ సెక్షన్‌ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ (India, Information Technology Act) చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Insurance Schemes in AP: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

పేద కుటుంబాలకు అండగా ఉంటున్న బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని (4 Insurance Scheme Claims Within one month) స్పష్టం చేసింది.

Advertisement

Alluri Sitarama Raju Birth Anniversary: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

Tirumala Tirupati Temple Updates: భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం, ఇక నుంచి శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం, బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైన శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..

Hazarath Reddy

తిరుమల తిరుపతి కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి ( TTD Additional EO Dharma Reddy) స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Multisystem Inflammatory Syndrome: ధర్డ్ వేవ్ భయం..కరోనా సోకిన పిల్లల్లో కొత్తగా MIS-C వ్యాధి, దావణగెరెలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌తో 5 ఏళ్ల బాలిక మృతి, కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం కేసు నమోదు

Hazarath Reddy

కర్ణాటకలో కరోనాతో కోలుకున్న పిల్లలపై ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనా సంబంధ MIS-C జబ్బుతో (Multisystem Inflammatory Syndrome) ఐదేళ్ల బాలిక దావణగెరెలో మృతిచెందింది.

BJP MLA Booked on Rape Charges: బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు, ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ నాపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, కేసు నమోదు చేసిన హరిద్వార్ పోలీసులు

Hazarath Reddy

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసుల ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ నేగి అత్యాచార ఆరోపణలు ఎదుర్కోగా తాజాగా ఉత్తరాఖండ్‌ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై (Jwalapur MLA Suresh Rathore) అత్యాచారం కేసు నమోదైంది.

Advertisement
Advertisement