Information

HYD CP Anjani Kumar: కేసు నమోదు చేయని పోలీసులపై హైదరాబాద్ కమిషనర్ ఆగ్రహం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్సన్ వేటు, బీకేర్‌పుల్ అంటున్న సీపీ అంజనీ కుమార్

Hazarath Reddy

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ డ్యూటీలో స్ట్రిక్ అని అందరికీ తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడరు.

Devaragattu Bunny Festival: కర్రల సమరానికి సర్వం సిద్ధం, రక్తపాతం జరగకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం, గాయపడిన వారికి వెంటనే చికిత్స, నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Valmiki Jayanti: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఇకపై ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?, పూర్తి విశ్లేషణాత్మక కథనం మీకోసం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు.

Ayodhya Ram Mandir: గుడ్ న్యూస్..నవంబర్ 18న రామ మందిర్‌ నిర్మాణం, రామజన్మభూమిపై సుప్రీంకోర్టులో 17న విచారణ పూర్తి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే, యూపీ సీఎం వ్యాఖ్యలకు బలం

Hazarath Reddy

అయోధ్యలోని రామజన్మభూమి మీద దశాబ్దాలుగా వివాదం నడుస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ వివాదానికి సుప్రీంకోర్టు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్‌ పరాఖ్‌ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..

Hazarath Reddy

దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది.

Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి

Vikas Manda

వీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....

Samsung Galaxy Fold 2: వావ్...శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 కూడా వచ్చేస్తోంది, పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న శాంసంగ్, అమ్మకాల్లో దుమ్మురేపుతున్న గెలాక్సీ ఫోల్డ్, 30 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్

Hazarath Reddy

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ద్వారా హైఎండ్ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

RBI Decision: పెద్ద నోట్లపై షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంకు, కనుమరుగు కానున్న రూ.2 వేలు, రూ.500 నోట్లు..!, ప్రణాళికను అమలు చేస్తున్న ఎస్‌బిఐ, ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా పెంపు

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు. అయితే కొన్ని నెలల నుంచి ఆ నోటు కనిపించడం లేదు.

Advertisement

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్, విశాఖ తుఫాను వాతావరణ కేంద్రాలు

Hazarath Reddy

రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ,విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి.

Terrorists Active In J&K: దేశంలోకి ఎంటరయిన 300 మంది ఉగ్రవాదులు, వారిని సరిహద్దు దాటించిన పాకిస్తాన్, ఎన్‌కౌంటర్లలో కొందరు ఉగ్రవాదులు హతం, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన జమ్మూ కాశ్మీర్ డీజీపీ

Hazarath Reddy

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ , పాకిస్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని దానిని టచ్ చేయవద్దని ఇండియా దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రపంచదేశాల ముందు తన గోడును వెళ్లబోసుకుంటోంది.

Sukhoi-30MKI: గగనతలంలో దుమ్మురేపుతోన్న సుఖోయ్, సుఖోయ్ యుద్ధ విన్యాసాల వీడియోను ట్వీట్ చేసిన ఐఏఎఫ్, 87వ వార్షికోత్సవానికి వైమానిక దళం సన్నాహాలు

Hazarath Reddy

సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలో దుమ్మురేపుతోంది. ఈ యుధ్ద విమానంతో భారత వైమానిక దళం చేపట్టిన గగన విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.

PV Sindhu: బతుకమ్మ సంబరాల్లో మెరిసిన సింధు, చివరి రోజుకు చేరుకున్న బతుకమ్మ ఉత్సవాలు, ప్రధాన ఘట్టం సద్దుల బతుకమ్మకు తెలంగాణా రెడీ, వేడుకకు ముస్తాబైన ట్యాంక్‌బండ్

Hazarath Reddy

మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు ఫైనల్‌కి చేరాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా జరపనున్నారు.

Advertisement

TS&AP Heavy Rain Alert: జలదిగ్భందంలోనే హైదరాబాద్, బతుకమ్మ పండుగ సంబరాలపై వర్షం ఎఫెక్ట్, మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కొట్టుకుపోయిన మూసీ గేటు, నగర వాసుల బాధలు వర్ణనాతీతం

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రోడ్లనీ నదులను తలపిస్తున్నాయి.

Abhinandan 51 Squadran: అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు, ఆయనతో పాటు టీం మొత్తానికి యూనిట్ సైటెషన్ అవార్డు, 87 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న వాయుసేన, వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

Hazarath Reddy

బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత పాకిస్థాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే.

Operation TSRTC: ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్, నిరవధిక సమ్మె వైపు కార్మికుల అడుగులు, కొత్త నియామకాలు చేపడుతున్న టీఎస్ సర్కారు, కార్మికులకు ఇంకా అందని జీతాలు, ఉద్యోగులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం

Hazarath Reddy

ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన గడువు పూర్తయింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తోంది.

Reliance Digital Offers: కేజీ బంగారం, లగ్జరీ కారు గెలుచుకోండి, ఆఫర్లతో అదరగొడుతున్న రిలయన్స్ డిజిటల్, ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేరుతో సంబరాలు, అక్టోబర్ 5 నుంచి 8 వరకు ఆఫర్స్

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ కూడా ఆఫర్ల సునామికి తెరలేపింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ రిటైల్ అవుట్‌లెట్లలో లభించే ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌లపై మరో 10 శాతం అదనపు రాయితీని ఇస్తున్నది.

Advertisement

TSRTC Deadlline: సమ్మెపై డెడ్‌లైన్ విధించిన టీ సర్కారు, ఇకపై కార్మిక సంఘాలతో చర్చలుండవు, 6 గంటల లోపు రిపోర్ట్ చేయకుంటే ఉద్యగులపై వేటు, రద్దయిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, నువ్వా నేనా అంటున్న ఆర్టీసీ జేఎసీ

Hazarath Reddy

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగుతోంది.

Passengers Stunning Idea: రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణీకులు, ఫ్లాట్ ఫాం టికెట్లకు బదులు జర్నీ టికెట్ల కొనుగోలు, వారి తెలివిని చూసి బిత్తరపోతున్న రైల్వేశాఖ, ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే కొనండి అంటూ విజ్ఞప్తి

Hazarath Reddy

రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచ్ వేశారు. ఈ టికెట్ బాదుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్‌లో వెళుతున్నారు.

Amazon Bumper Offer: రూ.34 వేల స్మార్ట్ టీవీ 5,555 రూపాయలకే, రాత్రి 9 గంటలకు ప్రత్యేక ఫ్లాష్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ భారీ ఆఫర్లకు తెరలేపింది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అదిరిపోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

VJY Dussehra Celebrations: భక్తిజన సంద్రమైన ఇంద్ర కీలాద్రి, విజయవాడలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Hazarath Reddy

ఏపీలో దసర ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యీయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు.

Advertisement
Advertisement