News

MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులను వదలిపెట్టమన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). పింక్ బుక్ (Pink Book)రాస్తున్నాం అని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు అని తేల్చిచెప్పారు.

Uttam Mohanty Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, లివర్ సిర్రోసిస్ వ్యాధితో ప్రముఖ నటుడు ఉత్త‌మ్ మొహంతీ మృతి, సంతాపం తెలిపిన ఒడిషా సీఎం మాంఝీ

Hazarath Reddy

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా న‌టుడు ఉత్త‌మ్ మొహంతీ (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో క‌న్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27 రాత్రి క‌న్నుమూశారు.

Spencer Johnson Yorker Video: స్పెన్సర్‌ జాన్సన్‌ అద్భుతమైన యార్కర్ వీడియో ఇదిగో, గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో వికెట్లను గిరాటేసిన బంతి, బిత్తరపోయిన రహ్మనుల్లా గుర్బాజ్‌

Hazarath Reddy

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్‌- ఆసీస్‌(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్‌ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌(Spencer Johnson) అద్బుతమైన యార్కర్ దెబ్బకు రహ్మనుల్లా గుర్బాజ్‌(Rahmanullah Gurbaz) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

Advertisement

UPI Transactions: జనవరి నెలలో 1,699 కోట్ల యూపీఐ లావాదేవీలు, దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో 80 శాతానికిపైగా దీని ద్వారానే..

Hazarath Reddy

యూపీఐ లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్‌లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.

Maggi Chai: మ్యాగీ ఛాయ్.. నూడుల్స్‌తో ఛాయ్‌, వైరల్ వీడియో, టీ ప్రేమికులు షాక్!

Arun Charagonda

అవును మీరు చదువుతుంది నిజమే. నూడుల్స్‌తో ఛాయ్‌ తయారు చేశాడు ఓ టీ స్టాల్ ఓనర్‌. ఇది చూసి టీ ప్రేమికులు షాక్‌ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మట్టి గ్లాస్‌లో వేడి చాయ్ పోస్తాడు

Warangal: ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

Arun Charagonda

వరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు

KA Paul Slams Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, కేఏ పాల్ మండిపాటు, చంద్రబాబుపై విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు? అంటూ ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు.

Advertisement

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Arun Charagonda

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పారదర్శకంగా కాంగ్రెస్ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తేవాలని డిమాండ్

Arun Charagonda

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మీరు అని పేర్కొన్నారు.

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

Hazarath Reddy

ఈ బడ్జెట్ వైసీపీ మండిపడింది. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

TCS Employee Suicide Case: TCS ఉద్యోగి ఆత్మహత్య కేసుపై స్పందించిన భార్య నికితా శర్మ, మందు తాగి నన్ను కొట్టేవాడని వెల్లడి, గృహహింసకు పాల్పడ్డారంటూ వీడియో

Hazarath Reddy

ఫిబ్రవరి 24న భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న TCS మేనేజర్ మానవ్ శర్మ భార్య నికితా శర్మ తాజా ఘటనపై స్పందించింది. గృహ హింసకు పాల్పడ్డారని, తన హెచ్చరికలను వారి కుటుంబం పట్టించుకోలేదని వెల్లడించింది.

Advertisement

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Arun Charagonda

విడాకులు పొందిన తర్వాత ఎలా జీవించాలో ఓ డ్యాన్స్ రూపంలో తెలిపింది పాకిస్థాన్‌కు చెందిన ఓ తల్లి . ముగ్గురు పిల్లల తల్లి అయిన అజీమా ఇహ్సాన్ విడాకుల తర్వాత మహిళల జీవితం ఎలా ఉండాలి అనే అంశాన్ని వివరిస్తూ అద్భుతమమైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.

India Post Lucky Draw Scam:ఇండియా పోస్ట్ లక్కీ డ్రా... ఉచిత బహుమతుల పేరుతో టోకరా, వాస్తవాన్ని బయట పెట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Arun Charagonda

నకిలీ బహుమతులతో మోసగాళ్లు ప్రజలను ఆకర్షించి, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు . దీనిని PIB ఫ్యాక్ట్ చెక్ అసలైన నిజాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారిన ఓ లక్కీ డ్రా ప్రకారం

Uttarakhand Avalanche: వీడియోలు ఇవిగో, బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచుచరియలు, హిమపాతం కింద చిక్కుకున్న 47 మంది కార్మికులు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని మానా సమీపంలో హిమపాతంలో కనీసం 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు PTIకి తెలిపాయి. బద్రీనాథ్‌ (Badrinath) ధామ్‌లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Maharashtra Boat Fire: వీడియో ఇదిగో, సముద్రంలో మంటల్లో చిక్కుకున్న ఫిషింగ్ నౌక, 18 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు

Hazarath Reddy

ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అలీబాగ్‌లోని అక్షి తీరానికి 6-7 నాటికల్ మైళ్ల దూరంలో ఒక ఫిషింగ్ నౌక మంటల్లో చిక్కుకున్నప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు నేవీ 18 మంది సిబ్బందిని రక్షించాయి. రాకేష్ గన్ యాజమాన్యంలోని ఆ పడవ తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో మంటల్లో చిక్కుకుంది

Advertisement

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం, మంచు గడ్డల కింద చిక్కుకుపోయిన 57 మంది BRO కార్మికులు, కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మానా సమీపంలో భారీ హిమపాతం సంభవించి, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పనిచేస్తున్న కనీసం 57 మంది కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో జరిగింది,

Mumbai Shocker: కొడుకు స్కూలుకు వెళ్లిన వెంటనే భార్యని, కూతురిని చంపిన భర్త, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే కారణం

Hazarath Reddy

ముంబైలోని విరార్‌లో జరిగిన హృదయ విదారక విషాదంలో తన తండ్రి క్యాన్సర్ బాధిత భార్యను, వారి వికలాంగ కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న తర్వాత భయంకరమైన పరీక్ష నుండి 11 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు

UP Horror: ఏడాది చెల్లెలిని ఇటుకలు, కర్రతో కొట్టిన చంపిన పదేళ్ల అన్న, ఆడుకుంటూ దారుణానికి పాల్పడిన మానసిక వికలాంగ బాలుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని ఒక గ్రామంలో పదేళ్ల మానసిక వికలాంగ బాలుడు తన ఏడాది వయసున్న సోదరిని ఇటుకలు, కర్రలతో కొట్టి చంపాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం 7 గంటలకు పిల్లల తాత ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Case Registered On Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement