Politics

Presidential Elections 2022: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌, జూలై 21న ఫలితాలు, జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారన్న యశ్వంత్ సిన్హా

Hazarath Reddy

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

VP Election 2022: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌, నామినేష‌న్ ప‌త్రంపై ప్ర‌ధాని మోదీ సంత‌కం

Hazarath Reddy

ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ను బీజేపీ ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ పార్ల‌మెంట్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జ‌గ‌దీప్ నామినేష‌న్ ప‌త్రంపై ప్ర‌ధాని మోదీ సంత‌కం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీ హాజ‌ర‌య్యారు.

Presidential Elections 2022: వీల్‌చైర్‌లో వ‌చ్చిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు మ‌న్మోహ‌న్ వీల్‌చైర్‌లో వ‌చ్చారు. పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయ‌న ఓటేశారు. వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌హ‌కారం తీసుకుని ఎంపీ మ‌న్మోహ‌న్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం స్టాలిన్, ఇప్పటికే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన తమిళనాడు సీఎం

Hazarath Reddy

16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, కొనసాగుతున్న 16వ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఎన్టీఏకు అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత వినియోగించుకున్నారు. వారితోపాటు ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు.

Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ, కొనసాగుతున్న 16వ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

15వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు, మహీంద, బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

Sri Lanka Crisis: మాజీ ప్రధాని రాజపక్స కుటుంబానికి సుప్రీంకోర్టు షాక్, ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు, వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

former Prime Minister Mahinda Rajapaksa, Sri Lanka, Supreme Court, interim order preventing, Sri Lanka Crisis, శ్రీలంక, మాజీ ప్రధాని రాజపక్స, దేశ అత్యున్నత న్యాయస్థానం

Advertisement

Draupadi Murmu AP Tour: ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు, ద్రౌపది ముర్ముకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ సీఎం జగన్, మా ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు ఉందని వెల్లడి

Hazarath Reddy

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు (Draupadi Murmu AP Tour) వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏపీకి చేరుకున్నారు. అనంతరం ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (CM Jagan ) కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

Draupadi Murmu AP Tour: సీఎం జగన్ నివాసానికి చేరుకున్న ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు

Hazarath Reddy

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు.

The National Emblem: మోదీ.. ఇది మీ ఇంటి ఫంక్షన్ కాదు, జాతీయ చిహ్నాం ఆవిష్కరణకు ఆహ్వానించకపోవడంపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు, జాతీయ చిహ్నం ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంపై (new Parliament building) ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన సంగతి విదితమే.

TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ సవాల్‌కు సై అన్న బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరిన ఈటల రాజేందర్

Hazarath Reddy

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌ హాట్ టాఫిక్ గా మారాయి. కాంగ్రెస్‌, బీజేపీలు డేట్‌ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని.. ముందస్తు ఎన్నికలకు (CM KCR Open Challenge) వెళదామంటూ సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై (Early Elections) కేసీఆర్‌ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఆచితూచి స్పందిస్తున్నాయి.

Advertisement

AIADMK Tussle: వైరల్ వీడియో.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి, పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ, కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి

Hazarath Reddy

అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు.

AIADMK Tussle: పన్నీర్‌సెల్వానికి భారీ షాక్, అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి అవుట్, పళని చేతుల్లోకి పార్టీ పగ్గాలు

Hazarath Reddy

ఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ పార్టీ నుంచి పన్నీర్‌ సెల్వాన్ని బహిష్కరించారు.ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్‌ ఈ బహిష్కరణ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పన్నీర్‌ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది.

YSRCP Plenary 2022: 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌, విద్యా రంగంలో సంస్కరణలకు రూ.52,676.98 కోట్ల వ్యయం, విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం, సభ ఆమోదం

Hazarath Reddy

Pawan Kalyan: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలిస్తే మీరు షాకయిపోవాల్సిందే

Hazarath Reddy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తన ఖాతా డీపీని చేంజ్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ డీపీని తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫోటో మార్చడంతో ఇలా జాతీయస్థాయిలో #PawanKalyan #Shocked అనే హ్యాష్ టాగ్‌లు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.జనసేనాని ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

YSRCP Plenary 2022: వైసీపీ పార్టీకి విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిల వెంట నడవబోతున్నట్లు ప్రకటన, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ప్లీనరీ సమావేశంలో షర్మిల పార్టీపై విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన కూతురు షర్మిల పార్టీ స్థాపించి కష్టపడుతోందన్నారు. ఇక్కడ జగన్‌ను ఆశీర్వదించినట్లే, తెలంగాణలో షర్మిలను కూడా ఆశీర్వదించాలని కోరారు.

YSRCP Plenary 2022: జగన్ రాజకీయాలపై విజయమ్మ సంచలన వ్యాఖ్యలు, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ, నా బిడ్డను మీరంతా ఆశీర్వదించారని తెలిపిన దివంగత వైఎస్సార్ సతీమణి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రసంగిస్తున్నారు. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

YSRCP Plenary 2022: నాకు మీ చల్లని దీవెనలు చాలు, మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్లీనరీ వేదికగా ప్రతి పక్షాలపై మండి పడిన సీఎం జగన్, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండి పడ్డారు.

YSRCP Plenary 2022 Live: ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పండగ, మరికొద్ది సేపట్లో ప్లీనరీకి సీఎం జగన్, వైఎస్ విజయమ్మ, తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేడు సీఎం జగన్ కీలక ప్రకటన

Hazarath Reddy

Advertisement
Advertisement