యాత్ర
Ramadan: పవిత్ర రంజాన్ మాసం, చంద్రుని దర్శనంతో ప్రారంభమై నెల వంకతో ముగియనున్న రమదాన్ మాసం, సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..
Hazarath Reddyఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను (Ramadan 2023 Date) బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇది ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
Ugadi Mahotsavam at Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో రెండవ రోజు ఘనంగా ఉగాది మహోత్సవాలు, మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
Hazarath Reddyశ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహాదుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది.
TSRTC: భద్రాచలం వెళ్లనవసరం లేదు, మీ ఇంటికే సీతారాముల కల్యాణ తలంబ్రాలు, రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
Hazarath Reddyశ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు.
Kerala: రోజువారీ పూజల కోసం రోబో ఏనుగు రామన్‌, కేరళలోని త్రిశూర్‌లో ఉన్న ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు
Hazarath Reddyకేరళలోని త్రిశూర్‌లో ఉన్న ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో రోజువారీ పూజల కోసం ఏర్పాటుచేసిన రామన్‌ అనే రోబో ఏనుగు
Tirumala Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల.. నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు
Rudraతిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోండి
Hazarath Reddyశ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ( March 2023 Tirumala Rs 300 Special Darshan Quota) శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ(Ttd) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
TTD: శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్, శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా కుదించిన టీటీడీ, రోజుకు 150 టికెట్లకు మాత్రమే అనుమతి, నేటి నుంచి శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ ప్రారంభం
Hazarath Reddyతిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ (booking of Srivani tickets) ను టీటీడీ (TTD) తిరిగి ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే.
TTD Arjitha Seva Tickets: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే 3 నెలల సేవా ఆర్జిత టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ
Hazarath Reddyచ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (TTD Arjitha Seva Tickets) టీటీడీ రేపు విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
Happy Maha Shivaratri Wishes Telugu: నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..
Rudraనేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి.. మీకు కూడా లేటెస్ట్ లీ తరుఫున పండుగ శుభాకాంక్షలు.
Pulwama Attack Anniversary: జవాన్ల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని మోదీ, పుల్వామా ఉగ్రదాడి వర్ధంతి సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని
Hazarath Reddyపుల్వామా ఉగ్రదాడి వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు.2019లో ఈ రోజున పుల్వామాలో తమ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
Mahashivratri: శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలను అత్యాధునికంగా తీర్చి దిద్దుతాం, జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్
Hazarath Reddyమహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలను తీర్చిదిద్దుతామని, భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ అన్నారు.
Vande Bharat Express Train: రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, ముంబై- షోలాపూర్, ముంబై -సాయినగర్ షిర్డీ మధ్య పరుగులు పెట్టనున్న వందేబారత్ ట్రైన్
Hazarath Reddyముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
G20 Summit 2023: వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు, లేపాక్షి ఆలయ శిల్ప కళ చూసి మంత్ర ముగ్ధులైన ప్రతినిధులు
Hazarath Reddyశ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రాచీన చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయానికి వచ్చి ... దేవాలయంలోని శిల్ప కళను చూసి మంత్ర ముగ్ధులయ్యారు.
Hajj 2023: ముస్లింలకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం, కొత్త హాజ్ పాలసీని ప్రకటించిన మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ పాలసీ కింద ఖర్చు రూ.50,000 తగ్గింపు
Hazarath Reddyమైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది, దీని కింద దరఖాస్తు ఫారమ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంచారు.యాత్రికులకు ప్యాకేజీ ఖర్చు రూ. 50,000 తగ్గింది.
TTD: ఈ నెల 8న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
5 Lakh Free Air Tickets: 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను అందిస్తోన్న హాంగ్‌కాంగ్, టూరిజంలో ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకునే పనిలో పర్యాటక దేశం
Hazarath Reddyహాంగ్‌కాంగ్ తమ దేశానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను, వోచర్లను అందిస్తోంది.ఇటీవలి నెలల్లో నగరం కోవిడ్ ప్రయాణ పరిమితులను ఉపసంహరించుకుంది. మహమ్మారి తన పర్యాటక పరిశ్రమపై చూపిన భారీ ప్రభావం నుండి ఇప్పుడు తిరిగి బౌన్స్ అవ్వాలని భావిస్తోంది.
Madras High Court: దేవాలయాల పేరిట డబ్బులు వసూలు చేయడంపై మండిపడిన మద్రాస్ హైకోర్టు, గుడులు లాభాల వేదికలుగా మారకూడదని స్పష్టం,ఆ వెబ్‌సైట్‌లను మూసివేయాలని ఆదేశాలు
Hazarath Reddyదేవాలయాలు శాశ్వతమైన శాంతి, సామరస్యాన్ని పొందడానికి వివిధ సంస్కృతుల పౌరులు సందర్శించే ప్రార్థనా స్థలాలు. దానిని లాభదాయక వేదికగా మార్చడానికి అనుమతించబడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దేవాలయాల పేరుతో సృష్టించిన, కొలీగ్‌గా ఉన్న అన్ని చట్టవిరుద్ధమైన / అనధికార వెబ్‌సైట్‌లను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
Union Budget 2023: పర్యాటక రంగంపై కేంద్రం శుభవార్త, 50 పర్యాటక ప్రాంతాలను ఛాలెంజ్ మోడ్‌లో ఎంపిక, దేశీయ, అంతర్జాతీయ టూరిజం కోసం మొత్తం ప్యాకేజీగా వాటిని అభివృద్ధి చేస్తామని తెలిపిన నిర్మల
Hazarath Reddy50 పర్యాటక ప్రాంతాలను ఛాలెంజ్ మోడ్‌లో ఎంపిక చేసి దేశీయ, అంతర్జాతీయ టూరిజం కోసం మొత్తం ప్యాకేజీగా అభివృద్ధి చేస్తాం: ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్
TTD Dharmic Programs: టిటిడి ధార్మిక కార్యక్రమాలపై ప్రశంసలు కురింపించిన శ్రీస్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyలోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి ఉద్ఘాటించారు.
Ratha Saptami: నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు
Rudraశ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.