రాష్ట్రీయం
Viral Video: వర్క్ ఫ్రమ్ స్కూటీ, టూ వీలర్ నడుపుతూ, కాళ్ల సందులో లాప్ టాప్ పెట్టుకొని వర్క్ చేస్తున్న ఉద్యోగి..వీడియో వైరల్..
kanhaవర్క్ ఫ్రమ్ స్కూటీ. హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి స్కూటీ మీద వెళ్తూ కాళ్ళ మధ్య లాప్టాప్ పెట్టుకొని తారసపడ్డాడు.
Jagan's Knife Attack Case: కోడికత్తి కేసు విశాఖ కోర్టుకు బదిలీ, కేసు విచారణను ఆగస్ట్ 8న నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్ జగన్‌‌పై 2018లో జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ సాగగా, ఇక ముందు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని ఈరోజు కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.
ORR Speed Limit Increased: ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవిగో, స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లకు పెంపు
Hazarath Reddyహైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు.
SC on Manchirevula Land: తెలంగాణ మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఆ అసైన్డ్‌ భూములన్నీ ప్రభుత్వం, గ్రే హౌండ్స్‌కే చెందుతాయని వెల్లడి
Hazarath Reddyమంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. ఆక్రమణకు గురైన 143 ఎకరాల భూములు అన్నీ ప్రభుత్వానికే చెందుతాయని, గ్రేహౌండ్స్‌కు సంబంధించినవిగా సుప్రీం తీర్పునిచ్చింది.
CM Jagan Visakha Tour: విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్‌ మాల్‌, అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఈ మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం జగన్ భూమిపూజ చేశారు.
Telangana: 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలు లాంచ్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు.
Video: వీడియో ఇదిగో, మేక కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు, గ్రామస్తులు తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyకర్నూలు - తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది.
Dr Sake Bharati: సాకే భారతికి ఏపీ ప్రభుత్వం వరాల జల్లులు, జూనియర్ లెక్చరర్ పోస్టు ఆఫర్, 2 ఎకరాల స్థలం, ఇంటి నిర్మాణం, వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్
Hazarath Reddyఅనంతపురం జిల్లా నుంచి కూలీ పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి (Dr Saake Bharti)కి వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఆమెకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను అందజేశారు.
Hyderabad Metro Expansion: రూ.69 వేల కోట్లతో 400 కిలో మీటర్లు పరిధిలో హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ, కొత్తగా రాబోతున్న మెట్రో కారిడార్లు ఇవిగో..
Hazarath Reddyరూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Bear in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి, అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ప్రత్యక్షం
Hazarath Reddyతిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
CM KCR Maharashtra Tour: మహారాష్ట్ర బయల్దేరిన సీఎం కేసీఆర్, మహారాష్ట్ర యుగకవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పొల్గొననున్న ముఖ్యమంత్రి
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు.ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ (Kolhapur) విమానాశ్రయానికి చేరుకుంటారు.
Emergency Vehicles in TS: తెలంగాణలో అత్యవసర సేవలకు 466 ఎమర్జెన్సీ వాహనాలు, నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు
Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం
Rudraతెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
TSRTC Merger With Government: తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనంతో పండగ చేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు..మా బాపు కేసీఆర్ అంటూ నినాదాలు..
kanhaటీఎస్ఆర్టీసీ (TSRTC)ని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు.
Dasoju Shravan: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్ధులుగా ఎంపిక.
kanhaగవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థులను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ఖరారు చేస్తూ గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కు పంపించిన తర్వాత ఆమోదించాల్సిందేనన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
Gangavaram Port: విశాఖ గంగవరం పోర్టులో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన కార్మికులు
Hazarath Reddyవిశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
TSRTC Merge with Government: టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం
kanhaటీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం. ఆగస్ట్ 3 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
Nara Lokesh Speech at Mundlamuru: ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు, పాదయాత్రలో జగన్ సర్కారుపై విరుచుకుపడిన నారా లోకేష్
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
Telangana Cabinet Meeting Highlights: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, దంచి కొడుతున్న వర్షం, అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు
Hazarath Reddyభారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.