ఆంధ్ర ప్రదేశ్

Ayodhya Ramanavami: రామనవమి రోజు అయోధ్యకు రావొద్దు.. భక్తులకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Rudra

ఈ నెల 17న శ్రీరామ నవమి నేపథ్యంలో రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.

Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు

Rudra

ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన సీజన్‌ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన గుడివాడ టీడీపీ, ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటూ మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. వైసీపీ బస్సు యాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారిపై రాయి విసరటం చాలా దుర్మార్గమైన చర్య

Gudivada Memantha Siddham Sabha: ఒక్క సీటు కూడా తగ్గకూడదు, 200కి 200 కొట్టాల్సిందే, గాయం తర్వాత గుడివాడ మేమంతా సిద్ధం సభలో గర్జించిన సీఎం జగన్

Hazarath Reddy

మేమంతా సిద్ధం 15వ రోజు కృష్ణా జిల్లాలో కొనసాగింది. గుడివాడలో సీఎం జగన్ మాట్లాడారు. మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Advertisement

Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి, నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 2 లక్షలు నగదు బహుమతి ప్రకటించిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు.

Memantha Siddham Bus Yatra: గాయం తర్వాత సీఎం జగన్ లేటెస్ట్ వీడియో ఇదిగో, గన్నవరంలో పార్టీ నేతలతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి, నేడు గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు.

Rush to Tirumala: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు.. కాలినడక వారికి 7 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు

Rudra

స్కూల్, కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

Stone Pelted On Pawan Kalyan: నిన్న జ‌గ‌న్, ఇవాళ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై రాయి విసిరిన ఆగంత‌కుడు, ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించిన జ‌న‌సైనికులు

VNS

ఓ దుండగుడు పవన్‌ కల్యాణ్‌పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు.

Advertisement

CM Jagan Attack సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విచారణకు సిట్‌ ఏర్పాటు...ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసిన విజయవాడ సీపీ

sajaya

సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్లు విజయవాడ సీపీ తెలిపారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు కీలక సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నాయి.

Venkata Ramana Reddy Key Comments: సీఎం జ‌గన్ పై దాడి ఘ‌ట‌న అంతా డ్రామా! బాగా న‌టించారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేత ఆనం, ఒకేరాయి మూడు గాయాలు ఎలా చేసిందంటూ అనుమానం

VNS

ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్ కంటికి గాయం చేసి.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ (CM Jagan) కాలుపై పడి గాయం అయిందట ? మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

Kodali Nani: పక్కా వ్యూహంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి...చంద్రబాబు ప్రేరణతోనే సీఎం జగన్‌పై రాళ్ల దాడి

sajaya

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి జరిగింది.

Attack On CM Jagam: విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి..ముఖ్య‌మంత్రి ఎడమకంటి కనుబొమ్మపై గాయం

sajaya

విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం వైయ‌స్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయ‌స్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జ‌రిగింది. అత్యంత వేగంగా సీఎం వైయ‌స్‌ జగన్ కనుబొమ్మకు రాయి త‌గిలింది.

Advertisement

Shock To YSRCP: వైసీపీకి మ‌రో షాక్! టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా, పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన పి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే చిట్టిబాబు

VNS

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) పార్టీకి మరో షాక్‌ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరారు. ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

MLA BalaKrishna: అభిమానిపై చెయ్యెత్తిన బాలయ్య..నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో MLA బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర షురూ..

sajaya

అభిమానులపై ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసు ప్రవర్తన. అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ. సెల్ఫీ దిగేందుకు యత్నించిన అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ.

YS Sharmila: వైయ‌స్‌ ఇంటి ఆడపడుచులు ఇలా మాట్లాడడం బాధగా ఉంది..షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు..వైయ‌స్ఆర్‌ సోదరి విమల ఆగ్రహం

sajaya

వైయ‌స్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు.

CM Jagan at Mangalagiri: మంగళగిరి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి

sajaya

Advertisement

APPSC Group-1 Preliminary Results: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల.. 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారుల ప్ర‌క‌ట‌న‌.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rudra

మార్చి 17వ తేదీన జ‌రిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తంగా 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

Dead Body Found In Sand: వామ్మో ఇంత అరాచ‌క‌మా! స్మ‌శానాల‌ను కూడా వ‌ద‌ల‌ని ఇసుక మాఫియా, ఇంటికోసం తెచ్చిన ఇసుక‌లో బ‌య‌ట‌ప‌డ్డ మృత‌దేహం

VNS

బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో ఓ వ్యక్తి శవం బయటపడింది. దాంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు.

Andhra Pradesh Elections 2024: రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? కొల్లూరులో ప్రజాగళం సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడిన చంద్రబాబు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు.

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు.

Advertisement
Advertisement