ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: ఇదేం విచిత్రం, పెళ్లి కోసం హిజ్రాగా మారిన యువతి, తర్వాత పెళ్లికి నిరాకరించిన మరో యువతి, మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు

Hazarath Reddy

హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన మరో యువతి హిజ్రాగా (hijra) మారింది. అయితే ఆ తర్వాత సదరు మహిళ పెళ్లికి (woman refused to marry young woman) నిరాకరించడంతో ఆమె మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను (YSR Kadapa Police) ఆశ్రయించింది

16 IAS Officers Transferred in AP: ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలు లోపల కథనంలో..

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను (16 IAS Officers Transferred in AP) జగన్ సర్కారు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ (Chief Secretary to Government Adityanath Das) శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ కడప, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్లను కూడా బదిలీ చేశారు.

AP Schools Reopening Update: ఏపీలో నూతన విద్యా విధానం, కొత్తగా 6 రకాల స్కూల్స్‌, ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖకు అదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు విజయవంతం కావాలని సూచన

Hazarath Reddy

ఏపీలో వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా (AP Schools Reopening Update) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తామని సీఎం (CM YS Jagan) తెలిపారు. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు (Nadu-Nedu) కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1747 కోవిడ్ కేసులు, 14 మరణాలు నమోదు మరియు 2,365 మంది రికవరీ, రాష్ట్రంలో 23 వేల దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఇప్పటివరకు 19,14,177 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 22,939 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది...

Advertisement

AP Inter Results 2021: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల, ఈ మార్కులతో సంతృప్తి చెందని వారికి మరలా పరీక్షలు; ఫలితాలను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Team Latestly

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిములాపు సురేష్ శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,843 కోవిడ్ కేసులు, 12 మరణాలు నమోదు మరియు 2,199 మంది రికవరీ, రాష్ట్రంలో 23,571గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Vikas Manda

రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు తమ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ ఈనెల చివరి వరకు ..

Kapu Nestham Funds Release: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్, కాపు కులాల్లో పేద మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యం అని ఉద్ఘాటన

Team Latestly

ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూపోతే రూ.75 వేలు లబ్దిదారుల చేతుల్లో ఉంటుంది. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతారని జగన్ అన్నారు. ఈ కులాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులేస్తోందని చెప్పారు...

Heavy Rains Alert: తెలంగాణను కమ్మేసిన ముసురు, రాబోయే రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ

Team Latestly

ఈరోజు నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మరియు భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలలో భారీ నుంచి భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ బులెటిన్ అంచనా వేసింది, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది....

Advertisement

Corona in Andhra Pradesh: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కునేందుకు సిద్ధమైన ఏపీ సర్కారు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు, రాష్ట్రంలో తాజాగా 2,527 మందికి కోవిడ్, రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు (Corona in Andhra Pradesh) నిర్ధారణ కాగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్‌ (Coronavirus) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Liquor Consumption In AP: ఏపీలో భారీగా తగ్గిపోయిన మద్యం వినియోగం, అక్రమ మద్యం అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ (Excise Special principal secretary Rajat Bhargava) అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు అక్రమ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Venkatagiri Shocker: నాన్నా లేక కామాంధుడా..మహిళతో అక్రమసంబంధం, ఆమె కూతురిపై ఆరు నెలల నుంచి అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు, పరారీలో నిందితుడు

Hazarath Reddy

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం (Venkatagiri Shocker) చోటు చేసుకుంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు.

Andhra Pradesh Weather: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం

Hazarath Reddy

ఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Andhra Pradesh Weather) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

Advertisement

Insider Trading In Amaravati Lands: అమరావతి భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కేసు, లిఖితపూర్వక ఉత్తర్వును విడుదల చేసిన సుప్రీంకోర్టు, రాజధాని ఎక్కడనే విషయం అందరికీ తెలుసని అందులో రహస్యమేమి లేదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయం పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉందని, అందులో రహస్యమేమీ లేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. రాజధానికి సంబంధించి వాస్తవాలన్నీ అప్పటికే ప్రజలకు తెలిసినందున అమ్మినవాళ్లకు నష్టం వచ్చిందని చెప్పడానికి ఆస్కారం లేదని.. విక్రయదారులను కొనుగోలుదారులు మోసం చేసినట్లు ఆధారాలు లేవని తేల్చింది. లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు అందులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ (Insider Trading In Amaravati Lands) అనడానికి ఏమీ లేదంది.

CM YS Jagan's Bakrid Greetings: ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు.

COVID in Andhra Pradesh: కరోనా థర్ఢ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్, తాజాగా 2,498 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్ గా (COVID in Andhra Pradesh) నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 336, పశ్చిమ గోదావరి జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 245 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు.

Night Curfew Extended in AP: ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు, కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Advertisement

Parliament Monsoon Session 2021: ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఆందోళన, రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్‌

Hazarath Reddy

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం (Parliament Monsoon Session 2021) కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో​ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు.

MP Raghurama Krishna Raju: రఘురామ వాట్సప్ దుమారం, సుప్రీంకు కీలక ఆధారాలను సమర్పించిన ఏపీ సీఐడీ, రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలిపిన వైసీపీ రెబల్ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ రెబల్ ఎంపీ కథ రోజుకు మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడి (AP CID) పలు కీలక ఆధారాలను అఫిడవిట్ లో నివేదించింది. ఎంపీ రఘురామను గత మే నెలలో ఏపీ సీఐడి అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దర్యాప్తులో భాగంగా ఆ సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడి తెలిపింది.

Coronavirus in AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుతుంటే డిశ్చార్జ్ రేటు పెరుగుతోంది, తాజాగా 2,744మంది కోలుకుని క్షేమంగా ఇంటికి, కొత్తగా 1,628మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,628మందికి పాజిటివ్‌ (Coronavirus in AP) నిర్థారణ అయింది. తాజా కేసులతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724కు చేరింది. మరోవైపు 2,744మంది కరోనా (Covid in AP) నుంచి కోలుకోగా, మొత్తం 19,05,000 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

SC Dismisses AP Govt's Petition: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి

Hazarath Reddy

అమరావతి భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం కూడా తిరస్కరించింది. కాగా అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement
Advertisement