ఆంధ్ర ప్రదేశ్

Alluri Sitarama Raju Birth Anniversary: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

Road Accident in Gudur:నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా విషాద ఘటన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొనడంతో నలుగురు మృతి (Four kills in road accident) చెందారు.

Coronavirus in AP: ఏపీలో అదుపులోకి వచ్చిన కరోనా, తాజాగా 3,175 కేసులు నిర్ధారణ, 3,692 మంది బాధితులు డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 94,595 పరీక్షలు నిర్వహించగా.. 3,175 కేసులు నిర్ధారణ (Coronavirus in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,02,923 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Tirumala Tirupati Temple Updates: భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం, ఇక నుంచి శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం, బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైన శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..

Hazarath Reddy

తిరుమల తిరుపతి కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి ( TTD Additional EO Dharma Reddy) స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Advertisement

Covid in AP: ఏపీలో కరోనాపై ఊరట, కేసులు తగ్గుతుంటే డిశ్చార్జ్ రేటు పెరుగుతోంది, తాజాగా 2,930 మందికి కరోనా, గడిచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌

Hazarath Reddy

Bank Manager Nagesh: బ్యాంకు మేనేజరే కామాంధుడై..లోన్ల కోసం వచ్చే మహిళలపై అసభ్య ప్రవర్తన, సీసీ కెమెరాలో రికార్డయిన పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ నగేష్ వికృత చేష్టలు, బ్యాంకు నుంచి జారుకున్న వైనం

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ (SPSR nellore podalakur state bank manager nagesh) మహిళలతో చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రుణాల కోసం వచ్చే మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా వెలుగులోకి వచ్చాయి.

Rythu Bharosa Kendras: జగన్ సర్కారు సంచలన నిర్ణయం, రైతుల ఇంటికే నేరుగా బ్యాంకింగ్ సేవలు, రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం, వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు, శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

Hazarath Reddy

ఇక నుంచి బ్యాంకింగ్‌ సేవలను కూడా వీటి ద్వారా రైతుల ముంగిట్లోకే తీసుకురానుంది. దీంతో ఇన్నాళ్లూ బ్యాంకులో నగదు తీసుకోవాలన్నా.. జమ చేయాలన్నా.. రుణం పొందాలన్నా.. రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలన్నా అన్నదాతలు సుదూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చేది.

Andhra Pradesh Shocker:భార్య సంపాదనపై బతికి..చివరకు ఆమెను చంపి కాల్చేశాడు, రుయా ఆస్పత్రి వెనుక సూట్ కేసులో కాలిన మృతదేహం కేసును చేధించిన పోలీసులు, నిందితుడిని మీడియా మందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించిన ఎస్పీ

Hazarath Reddy

ఏపీలో గతనెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో సూట్ కేసులో మృతదేహం కేసును ఛేదించినట్లు తిరుపతి అర్బన్‌ జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ(అడ్మిన్‌) తెలిపారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి.. హత్యకు ఉపయోగించిన దిండును, జత కమ్మలు, తాలిబొట్టు, లక్ష్మీకాసులను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,464 కోవిడ్ కేసులు, 35 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 4,284 మంది కరోనా నుంచి రికవరీ, ఏపిలో 37,323గా ఉన్న ఆక్టివ్ కేసులు

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,284 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,46,716 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో...

Space Travelling: అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ

Vikas Manda

అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే...

Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షసూచన, జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 50 శాతం అధిక వర్షపాతం నమోదు, జూలైలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా

Team Latestly

తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం శుక్రవారం మేఘావృతమై ఉంటుందని, ఉరుములతో కూడిన....

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,841 కోవిడ్ కేసులు మరియు 38 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 3,963 మంది కరోనా నుంచి రికవరీ

Team Latestly

ఈరోజు వరకు మరో 3,963 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,42,432 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 38,178 ఆక్టివ్ కేసులు ఉన్నాయని..

Advertisement

Andhra Pradesh: నూతన మార్గదర్శకాలతో 'వైఎస్ఆర్ బీమా' పథకాన్ని ప్రారంభించిన ఏపి సీఎం జగన్‌, బీమా నమోదు మరియు క్లెయిమ్‌ల చెల్లింపు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

Team Latestly

నూతన మార్గదర్శకాలతో కూడిన '‌YSR బీమా' పథకాన్ని ఏపి సీఎం జగన్‌ గురువారం ప్రారంభించారు.బీమా నమోదు మరియు క్లెయిమ్‌ల చెల్లింపు కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 155214 ను ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Andhra Pradesh: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌‌ను అందజేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.

AP Cabinet Meeting Highlights: జలవివాదం..తెలంగాణ వ్యవహార శైలిపై ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తామని తెలిపిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జులై 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్‌ (AP Cabinet Meeting Highlights) జరిగింది. ఈ భేటీలో పలు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం జరపాలని నిర్ణయించింది.

Covid in Andhra Pradesh: ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 5,498 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, రాష్ట్రంలో ప్రస్తుతం 38,338 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,797 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,706 కు చేరింది.

Advertisement

Krishna Water Dispute: జలవివాదం..తెలంగాణ వైఖరిపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని స్పష్టం చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం అయింది. ఈ భేటిలో (Cabinet Meeting) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది.

AP Schools Reopening Update: జూలై 1 నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు, పాఠశాలల పునఃప్రారంభం, మనబడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అధికారులతో మంత్రి సురేష్ సమీక్ష

Hazarath Reddy

పీలో పాఠశాలల పునఃప్రారంభం, మనబడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ (AP Education Minister Adimulapu suresh) మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Krishna Flood Bank Widening Works: కృష్ణా నది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన, కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర విస్తరణ పనులు, కరకట్ట పనుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

విజయవాడ దుర్గమ్మ చెంతన ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం (Kondaveeti Vagu lift irrigation scheme) నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు (Krishna Flood Bank Widening Works) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan reddy)బుధవారం శంకుస్థాపన చేశారు.

#DishaApp: మహిళ భద్రతతో పాటు అన్ని రకాల ఫీచర్లు దిశ యాప్‌లో.., దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు, యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. దీనిని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పోలీసులు (Andhra Pradesh Police) ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రహదారిపై సురక్షితంగా మరియు అప్రమత్తంగా ఉండండి.

Advertisement
Advertisement