ఆంధ్ర ప్రదేశ్

AP Panchayat Elections 2021: అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక ఏం జరిగింది? నిమ్మాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడి భార్య, వైసీపీ అభ్యర్థిగా కింజారపు అప్పన్న, నేడు విజయసాయిరెడ్డి నిమ్మాడ పర్యటన

Hazarath Reddy

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును నిమ్మాడలో మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తెలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని అదుపులోకి (TDP Chief Accennaidu Arrested) తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌కి తరలించారు.

Kasibugga SI Sirisha: గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్లు మోసిన మహిళా ఎస్సై, అంత్యక్రియలు కూడా జరిపించిన శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష, ప్రశంసలు కురిపించిన తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు

Hazarath Reddy

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై (Woman SI sirisha) తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది.

MP Vijayasai Reddy on Budget 2021: పోలవరం ఊసే లేదు, ఫిషింగ్ హార్బర్ చెప్పుకునేంతగా లేదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారు, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy on Budget 2021) అన్నారు. బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు.

Union Budget 2021: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చేయి, బడ్జెట్లో కనపడని తెలుగు రాష్ట్రాల మెట్రో ఊసు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసిన నిర్మలమ్మ బడ్జెట్

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్-2021లో మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్‌లో మెట్రో అభివృద్ధికి గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా (Telugu States Metros) పేర్కొనలేదు. కేవలం కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు జరిగాయి.

Advertisement

Primary Schools Reopened in AP: నేటి నుంచి ఏపీలో ప్రైమరీ స్కూళ్లు తిరిగి ప్రారంభం, జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ, కోవిడ్ నియమాలను ప్రకటించిన ఆరోగ్యశాఖ

Hazarath Reddy

కరోనా సమయంలో మూతపడిన ఏపీ స్కూళ్లు ఎట్టకేలకు తిరిగి తెరుచుకున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు (Primary Schools Reopened in AP) సహా అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 5 తరగతులుండే ప్రాథమిక పాఠశాలలు (Primary schools) సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల్లో జగన్ సర్కారు తొలి బోణీ, అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ పంచాయతీ ఏకగ్రీవం, ప్రెసిడెంట్‌గా ఎన్నికైన పార్వతి భాయ్

Hazarath Reddy

తొలి విజయాన్ని అధికార పార్టీ వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ అనే పంచాయతీ (Kondakindatanda Panchayat) ప్రెసిడెంట్ అభ్యర్థి యునానిమస్ గా ఎన్నికయ్యారు.

Lovers Committed Suicide: ప్రేమించుకున్నారు..ఆత్మహత్య చేసుకున్నారు, విషాదంగా ముగిసిన నెల్లూరు జిల్లా మెట్టు సచివాలయ ఉద్యోగుల ప్రేమ కథ, పెద్దలు వేరే పెళ్లి చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య

Hazarath Reddy

ఎడబాటు భరించలేక ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు (Lovers Committed Suicide) పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

AP Local Body Polls: వైసీపీ గెలిస్తే రాష్ట్రం వల్లకాడే, సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, నిమ్మగడ్డపై విరుచుకుపడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దివంగత వైఎస్సార్‌ని పొగిడిన ఎస్ఈసీ, ముగిసిన తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

Hazarath Reddy

ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎన్నికల కమిషనర్ పొగిడారు. వైఎస్సార్‌ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్‌లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు.

Advertisement

Attack on Volunteer in AP: గ్రామ వాలంటీర్‌పై దాడి, రూ.19,21,282 దోచుకెళ్లిన నగదును దుండుగులు, గంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఘటన, నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల పిడుగురాళ్ల గ్రామంలో వాలంటీర్ పై దాడి (Attack on Volunteer in AP) జరిగింది. గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న వలంటీర్, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై (volunteer and a welfare assistant) ఇద్దరు అగంతకులు దాడిచేసి నగదు దోచుకెళ్లారు.

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 129 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1289కి తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో మెరుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

Team Latestly

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మెరుగ్గా కొనసాగుతోంది. ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,003 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 129 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....

Vaccination in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్, టీకా పట్ల అపోహలు వద్దని ప్రముఖ వైద్య నిపుణుల సూచన, రాష్ట్రంలో కొత్తగా మరో 125 కొవిడ్ కేసులు నమోదు

Team Latestly

కరోనా వ్యాక్సిన్ పట్ల కొందరిలో అపోహలు నెలకొనడంతో ప్రముఖ వైద్య నిపుణులు ముందుకొచ్చి టీకా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, దాని వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని చెప్తున్నారు....

Narayana College Buses Burnt: నారాయణ కాలేజీ బస్సులు అగ్నికి ఆహుతి, విశాఖ పెందుర్తిలో మూడు బస్సులు దగ్ధం, ప్రమాదంపై వెలువెత్తుతున్న అనుమానాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల బస్సులు (Narayana College buses) అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా (Narayana College Buses Burnt) కాలిపోయాయి.

Advertisement

India Coronavirus Updates: జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసుకుంటే చాలు, కొత్త కరోనా స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సానుకూల ఫలితాలు, దేశంలో తాజాగా 11,666 మందికి కరోనా, ఏపీలో 111, తెలంగాణ 186 కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా (India Coronavirus Updates) నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,301 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 123 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

AP Panchayat Polls: ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌‌ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీకి ఆ అధికారం లేదని వెల్లడి, గవర్నర్‌తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లపై ఇచ్చిన సెన్సూర్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిప్పి పంపింది. కాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈ ఐఏఎస్ అధికారులపై (IAS officers) ప్రొసీడింగ్స్‌ను జారీ చేసిన సంగతి విదితమే.

AP Panchayat Elections 2021: ఏకగ్రీవాలను స్వాగతించాలని కోరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌, సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021), వ్యాక్సినేషన్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

AP Panchayat Polls 2021: ఏపీ పంచాయితీ ఎన్నికలకు స్పెషల్ పోలీసాఫీసర్, బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.సంజయ్, ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ భేటీ, ఎన్నికల విధుల్లో పాల్గొంటామని తెలిపిన ఉద్యోగ సంఘాలు

Hazarath Reddy

ఏపీలో పంచాయితీ వేడి రాజుకుంది. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ (AP Panchayat Polls 2021) ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మరోసారి సమరం సాగుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలన్నీ నామినేషన్ల పర్వంలో మునిగిపోయాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఏకగ్రీవమయ్యే పంచాయితీలకు రూ. 20 లక్షల ప్రోత్సాహకం కూడా ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉద్యోగ సంఘాలతో భేటి అయ్యారు.

Advertisement

AP Panchayat Elections 2021: గ్రామాలకు బంపరాఫర్ ఇచ్చిన ఏపీ సర్కారు, ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకం, విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే ఊరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందనున్నాయి.

Covid Updates in India: వ్యాక్సిన్ గడువు ఆరు నెలలే..ఆ తరువాత పనికిరాదని నిపుణులు సూచన, దేశంలో తాజాగా 12,689 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 147 కరోనా కేసులు, ఏపీలో 172 మందికి పాజిటివ్, బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులకు కరోనా

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.

Mysterious Disease: పశ్చిమ గోదావరిలో మళ్లీ మిస్టరీ వ్యాధి కలకలం, కొవ్వలి గ్రామానికి పాకిన అంతుచిక్కని వైరస్, గ్రామంలో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధులు (Mysterious Disease) కలకలం రేపుతున్నాయి. తొలిసారి ఏలూరులో మిస్టరీ వ్యాధి కలకలం రేపగా ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

Madanapalle Murder Case Update: నేనే శివుడిని..అందుకే కరోనాని పంపించాను, పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మదనపల్లె కూతుర్ల హత్య కేసు నిందితులు, రేపటిలోగా వాళ్లిద్దరూ బతికి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కిరాతక తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దర్నీ మదనపల్లి తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జంట హత్యల కేసులో (madanapalle parents killed daughters) A 1గా పురుషోత్తం నాయుడు, A 2 గా పద్మజను చేర్చారు. మంగళవారం సాయంత్రం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Advertisement
Advertisement