ఆంధ్ర ప్రదేశ్
Operation Muskaan: మానవత్వాన్ని చాటుకున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, బిందును అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ, ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా రెస్క్యూ చేసిన బాలికలతో ముచ్చటించిన డీజీపీ
Hazarath Reddyఏపీ ఆపరేషన్ ముస్కాన్‌లో (Operation Muskaan) గుర్తించిన ఏడేళ్ల బిందును డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్‌ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు, కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య, మరోచోట భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Chittoor Road Accident) జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి (Three People Deceased) చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిని సోమశేఖర్, మల్లికార్జున, గంగుల్లప్పగా గుర్తించారు.
TS-AP Bus Services: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం, ఏపీ 638 బస్సులు, తెలంగాణ 826 బస్సులు నడిపేలా ఒప్పందం, అవగాహన ఒప్పందంలో ముఖ్యాంశాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు (TS-AP Bus Services) ఎట్టకేలకు తిరిగి ప్రారంభంఅయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్‌ (Minister Puvvada Ajay kumay) సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై (inter State Services) ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది.
Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు రూ. 10 వేలు, నవంబర్ 6న జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ మరో పథకానికి నవంబర్ 6న శ్రీకారం చుట్టనున్నారు. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు (Street vendors) రూ.10 వేల చొప్పున రుణాలు అందించే ‘జగనన్న తోడు’ (Jagananna Thodu Scheme) పథకాన్ని ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Illicit Affair in Allagadda: భార్యతో పరాయి వ్యక్తి రాసలీలలు, రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన భర్త, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఘటన
Hazarath Reddyకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో అక్రమ వ్యవహారం తెరపైకి వచ్చింది. పరాయి వ్యక్తితో రాసలీలలు (Illicit Affair in Allagadda) జరుపుతున్న భార్యను భర్తే రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడు. ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్‌ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 1916 మందికి పాజిటివ్, మరో 3033 మంది రికవరీ, రాష్ట్రంలో 22 వేలలో ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyశ్చిమ గోదావరి జిల్లా నుంచి 426, తూర్పు గోదావరి జిల్లా నుంచి 354 కేసులు రాగా, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, కడప, ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నమోదు చేయబడ్డాయి....
AP Schools Re-open Date: ఏపీలో రేపటి నుంచి మోగనున్న బడి గంటలు, మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు, మీడియాకు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
Hazarath Reddyరేపటి నుంచి రాష్ట్రంలో బడులు తెరుచుకోనున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు (Andhra Pradesh Schools) ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయని (Andhra Pradesh schools to reopen) వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు.
Indane Gas Online Booking Number: ఇకపై గ్యాస్ బుకింగ్ చేయాలంటే 7718955555 నంబర్‌‌కి కాల్ చేయండి, దేశమంతా ఒకటే నంబర్‌ను ప్రవేశపెట్టిన ఇండేన్ గ్యాస్
Hazarath Reddyఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ న్యూస్.. నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ (Indane Gas Online Booking Number) ద్వారానే బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (LPG) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.ఇది వినియోగదారులకు 24x7 అందుబాటులో ఉంది.
AP Covid Report: ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 2,886 మందికి పాజిటివ్‌, 17 మంది మృతి, యాక్టివ్‌గా 25,514 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్‌ (AP Covid Report) వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి.
Visakhapatnam Cruise Terminal: విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌, 2021 కల్లా అందుబాటులోకి వస్తుందని తెలిపిన విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు
Hazarath Reddyవిశాఖపట్నంలో క్రూయిజ్‌ టెర్మినల్ కు (Visakhapatnam Cruise Terminal) సంబంధించిన పనులు ఊపందుకున్నాయి.
POSCO Interest to Invest in AP: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రెడీ, సీఎంతొ పెట్టుబడుల విషయమై భేటీ అయిన స్టీల్ ఉత్పత్తి సంస్థ పోస్కో ప్రతినిధులు
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ముందు ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని (POSCO to Invest in AP) దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ (Steel maker Posco meets AP CM YS Jagan) అయ్యారు.
East Godavari Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, తూ.గో జిల్లాలో బోల్తా పడిన పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్, ఆరుగురు అక్కడికక్కడే మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (East Godavari Road Accident) చోటు చేసుకుంది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా (Gokavaram Road Accident) పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 2905 మందికి పాజిటివ్, మరో 3243 మంది రికవరీ, రాష్ట్రంలో 26,268గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,243 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,84,752 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 26,268 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 2949 మందికి పాజిటివ్, మరో 3609 మంది రికవరీ, రాష్ట్రంలో 26,662గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 492, తూర్పు గోదావరి జిల్లా నుంచి 417 కేసులు నమోదు కాగా, కృష్ణా నుంచి 457 మరియు గుంటూరు జిల్లా నుంచి 421 కేసుల చొప్పున నమోదయ్యాయి....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3 వేల మందికి పాజిటివ్, 4 వేలకు మందికి పైగా రికవరీ, రాష్ట్రంలో 27 వేల దిగువకు ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 555, తూర్పు గోదావరి జిల్లా నుంచి 464, కృష్ణా నుంచి 411 మరియు గుంటూరు జిల్లా నుంచి 383 కేసుల చొప్పున నమోదయ్యాయి....
Devaragattu Bunny Festival: దేవరగట్టులో పని చేయని 144 సెక్షన్, కొనసాగిన కర్రల సమరం, సుమారు 50 మందికి పైగా గాయాలు, సీసీ కెమెరాలు పెట్టినా రహస్య మార్గాల ద్వారా దేవరగట్టుకు చేరిన పలు గ్రామాల ప్రజలు
Hazarath Reddyప్రతి ఏడాది ఆచారంగా విజయదశమి తర్వాత రోజున నిర్వహించే దేవరగట్టు కర్రల సమరాన్ని (Stick fight festival) ఈ ఏడాది పోలీసులు రద్దు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ (Section 144) విధించారు. ఎన్ని నిబంధనలు పెట్టినా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం (Devaragattu Bunny Festival) కొనసాగింది.
Case Booked Against Nara Lokesh: నారా లోకేష్‌పై కేసు నమోదు, అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపినందుకు ఐపీసీ 279,184, 54ఎ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు
Hazarath Reddyపశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు (Case Booked Against Nara Lokesh) నమోదైంది. రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.
YSR Rythu Bharosa: అకౌంట్లో రూ. 2 వేలు పడినట్లుగా మెసేజ్ చూసుకోండి, రెండవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన ఏపీ సర్కారు, 50,47,383కి చేరుకున్న లబ్ది దారుల సంఖ్య
Hazarath Reddyవైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్నిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan)‌ ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు.
YSR Rythu Bharosa: మరికొద్ది గంటల్లో రైతుల అకౌంట్లలోకి రూ. 2 వేలు, రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyపరిపాలనలో దనతైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం మరో విడత వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ను (YSR Farmer Assurance - PM Kisan) అందించేందుకు సిద్ధమైంది.