ఆంధ్ర ప్రదేశ్
YSR Netanna Nestam Scheme: చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు
Hazarath Reddyచేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో (dharmavaram) వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు.
AP Capital Row: ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజధాని అంశం, ఎవరి వాదనలు వారివే, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...
Hazarath Reddyమొన్నటి దాకా ఇసుక వార్ మీద నడిచిన ఏపీ రాజకీయాలు (Andhra pradesh politics) ఇప్పుడు రాజధాని (AP Capital Row) మీదకు తిరిగాయి. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) ఏపీ రాజధానిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Happy Birthday AP CM YS Jagan: ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 47వ ఒడిలోకి అడుగుపెట్టిన వైయస్సార్ తనయుడు, ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా..,ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు, ఆయనపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు(Happy Birthday AP CM YS JAGAN) జరుపుకొంటున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party)నుండి బయటకు వచ్చి నాన్న ఆశయాల సాధన కోసం వైయస్సార్సీపీ పార్టీని( YSRCP)స్థాపించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు.
AP Capital-Breaking News: ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన
Hazarath Reddyఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు.
AP Capital Report: రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం
Hazarath Reddyఏపీ రాజధానిపై అతి త్వరలోనే సస్పెన్స్ వీడబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
MP Gorantla Madhav: నిన్ను బజారుకీడ్చిన సంగతి గుర్తించుకో, నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీనయ్యాను, జేసీ దివాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల బూట్లు తుడిచి, ముద్దాడిన వైసీపీ ఎంపీ
Hazarath Reddyపోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై (JC Diwakar Reddy) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ మాదవ్ (YSRCP MP Gorantla Madhav) జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు.
Amaravathi Stir: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రజల ఆందోళన, బంద్ పాటిస్తున్న గ్రామస్తులు, హైకోర్టుకు చేరిన వ్యవహారం
Vikas Mandaసీఎం ప్రకటనపై విశాఖ మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలపై సానుకూలత వ్యక్తం చేస్తుండగా, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు....
Andhra Pradesh: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేత, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyపరిపాలనలో దూకుపోతున్న వైయస్ జగన్ సర్కారు( YS Jagan GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
AP Capital News: ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది, బహుశా 3 రాజధానులు వస్తాయేమోనన్న ఏపీ సీఎం వైయస్ జగన్, రేసులో అమరావతి, విశాఖ,కర్నూలు, కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ఏపీ సీఎం
Hazarath Reddyఏపీ శాసనసభ సమావేశాల్లో (AP Assembly session)ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(AP CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిపై (AP Captial) అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలో మూడు రాజధానులు (3 Captials) అవసరం ఉందన్నఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక దగ్గర, జుడీషియల్ ఒక దగ్గర ఉండొచ్చు అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చన్నారు.
Amaravati Land Scams: అసెంబ్లీలో రాజధాని రచ్చ, అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయన్న ఆర్థికమంత్రి బుగ్గన, అమరావతి ప్రజా రాజధాని అన్న చంద్రబాబు, సభను అడ్డుకున్న 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్సన్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో(AP Assembly session) చివరి రోజు రాజధానిపై చర్చ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) మీద అధికార ప్రతిపక్ష పార్టీలు వాదోపవాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన (Finance Minister Buggana Rajendranath Reddy)రాజధాని అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయంటూ వాస్తవాలను అసెంబ్లీలో వినిపించారు.
AP Assembly Sessions End Today: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు, నిన్న ఒక్కరోజే 13 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ అమోదం, శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం, బ్లాక్‌లో మద్యం అమ్మితే 6 నెలలు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు (ap assembly winter session 2019) హీట్ పుట్టిస్తున్నాయి. నేడు 7వ రోజుకు చేరుకున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు నేటితో అంటే17 డిసెంబర్ 2019తో ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లు(RTC Merger BIll) తో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, (English Medium bill) అలాగే దిశ బిల్లును(Disha Bill) ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది.
Tirumala Temple: శ్రీవారి ఆలయం మూసివేత, డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయం క్లోజ్, డిసెంబర్ 26న ఏర్పడనున్న సూర్యగ్రహణమే కారణం
Hazarath Reddyశ్రీవారి ఆలయం(Sri Venkateswara temple) మూసివేయనున్నారు. డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 రాత్రి మధ్యాహ్నం 12గంటల వరకూ ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ(TTD) తెలిపింది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం(solar eclipse) ఏర్పడనుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
AP Assembly Sessions Day-6: 3 లక్షల ఇళ్లకు రూ.2 వేల 626 కోట్ల దోపిడి, బాబుది మద్యం తాగించు పాలసీ, వైయస్ జగన్‌ది మద్యం మాన్పించు పాలసీ, రూ.8 వేలకు రూ.80 వేల అద్దె చెల్లిస్తున్నారు, హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ అసెంబ్లీ 6వ రోజు సమావేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (AP Assembly Winter Sessions 2019 Day-6) హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌ (Reverse Tendering Scheme), మద్యం పాలసీల (Debate on alcohol bans)పైన వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం మీద మాటల యుద్ధం నడుస్తోంది.
Chandra Babu Naidu: అమరావతిని చంపేశారు, రాష్ట్రంలో తుగ్లక్, ఉన్మాది పాలన నడుస్తోంది, రివర్స్‌లో నడిచి నిరసన తెలిపిన చంద్రబాబు, నేడు అసెంబ్లీలో చర్చకు రానున్న 13 కీలక బిల్లులు, సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్
Hazarath Reddyరాష్ట్రంలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అసత్యాలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వం YCP GOVT)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మండిపడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) నుంచి టీడీపీ (TDP)వాకౌట్ చేసింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం సరిగా సమాధానం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది.
Several Trains Cancelled: ఈ రైళ్లు రద్దయ్యాయి, హౌరా నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్లు రద్దు, ప్రయాణికుల కోసం విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రత్యేక సమాచార కేంద్రం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న అల్లర్లు
Hazarath Reddyఈశాన్య రాష్ట్రాలు నివురగప్పిన నిప్పులా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి(Citizenship Amendment Act) వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో (East Coast) చెలరేగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నిరసనకారులు తమ ఉద్యమాన్ని హింస దిశగా(Violent protests) తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగిస్తున్నారు. రైళ్లకు నిప్పు పెడుతున్నారు.
Festival Holidays Dates In AP: సెలవుల తేదీలు వచ్చేశాయి, సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ, ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు
Hazarath Reddyపెద్దలు పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి (Sankranti) రానే వచ్చేస్తోంది. సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో అందరూ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. కాగా ఆ పెద్ద సంక్రాంతి పండగకు ముందు క్రిస్మస్ (Christmas) పండగ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు (Sankranti and Christmas Holidays) సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ(AP School Education Department) ప్రకటన విడుదల చేసింది.
Ayesha Meera Re-Postmortem: 12 ఏళ్ల తరువాత..,ఆయేషా మృతదేహానికి నేడు రీపోస్ట్‌మార్టం, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ సంచలన నిర్ణయం, రీ-పోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించనున్న అధికారులు
Hazarath Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(Ayesha Meera) హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టం (Ayesha Meera Re Postmortem) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సీబీఐ(CBI) అధికారులు తెనాలిలోని ఆయేషాను ఖననం చేసిన స్మశానానికి వచ్చారు.
Amaravathi Capital Change Issue: ఏపీ రాజధాని అమరావతే, రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ
Hazarath Reddyగత కొద్ది రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra pradesh Captial) అంశంపై జగన్ సర్కార్ (YS Jagan GOVT) క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi) ఉంటుందని దానిని ఎక్కడికి తరలించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ (TDP) సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
Ayesha Meera Case: 12 ఏళ్ళ తరువాత తెరపైకి మళ్లీ ఆయేషా కేసు, ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం, రెవెన్యూ శాఖాధికారులను కలిసిన సీబీఐ అధికారులు
Hazarath Reddy2007 సంవత్సరంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో (Ayesha Meera Murder Case) CBI అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రెవెన్యూ శాఖాధికారులను సీబీఐ (Central Bureau of Investigation)అధికారులు కలిశారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
AP Assembly Approves Disha Act Bill: మహిళలపై అత్యాచారం చేస్తే ఇకపై ఉరిశిక్షే, శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం, 4 నెలల విచారణ సమయాన్ని కేవలం 21 రోజుల్లో పూర్తి చేసేలా బిల్లు
Hazarath Reddyమహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్టు (AP disha Act) కు శాసనసభ ఆమోదం లభించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం(Assembly session)లో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత(home minister sucharitha) ప్రవేశపెట్టారు.