తెలంగాణ
Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడగింపు, మే 8 వరకు కర్ఫ్యూ పొడగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Vikas Mandaతెలంగాణలో నైట్ కర్ఫ్యూని ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడగించింది. నైట్ కర్ఫ్యూ మే 8, 2021 ఉదయం 5 గంటల వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ప్రకటన జారీ చేశారు.
COVI19 in India: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3.86 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా కోవిడ్ మరణాలు
Team Latestlyఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.99 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.90 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 7,646 పాజిటివ్ కేసులు నమోదు, 77 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసులు, రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడగించే అవకాశం, లాక్డౌన్ విధించే ఉద్దేశంలేదని పునరుద్ఘాటన; సీఎం కేసీఆర్ కరోనా రిపోర్టులో మిశ్రమ ఫలితం
Team Latestlyతెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగిసిపోనుంది.....
Mini Municipal Polls 2021: తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికలు, కరోనా నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ, సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్, మే 3న ఫలితాల వెల్లడి
Team Latestlyగ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి...
ATM Robbery: పట్టపగలే నగరం నడిబొడ్డున లూటీ, ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి లక్షలతో ఉడాయించిన దుండగులు, కలకలం రేపుతోన్న కూకట్‌పల్లి దోపిడీ ఘటన
Team Latestlyహైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బిజీగా ఉండే రోడ్డు పక్కన ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డు, మరొక వ్యక్తిపై కాల్పులు జరిపి క్యాష్ తో ఉడాయించారు. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోయింది...
Telangana: మరో రెండు నెలలు వివాహాలు, ఇతర వేడుకలు వాయిదా వేసుకోవాలి.. లాక్‌డౌన్‌పై స్పష్టత, తెలంగాణలో కొత్తగా 7994 పాజిటివ్ కేసులు నమోదు, ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ జారీ
Vikas Mandaప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చునని ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ నంబర్ 9154170960 ను ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు....
Fire Accident in Gadwal: గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, వడ్డేపల్లి శాంతినగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌‌లో మంటలు, 12 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా
Hazarath Reddyతెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అగ్నిప్రమాదం సంభవించింది. వడ్డేపల్లిలోని శాంతినగర్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
Free Ambulance Services: రాచకొండ పరిధిలో ఉచిత అంబులెన్స్ స‌ర్వీసులు, నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 లో సంప్రదించాలని సూచన
Hazarath Reddyరాచకొండ కమిషనరేట్ పరిధిలో నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. మెడికల్ చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.
Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు
Hazarath Reddyగ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Khammam Shocker: నా సెక్స్ కోరిక తీరుస్తావా లేదా..ఒప్పుకోకపోవడంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వృద్ధుడు, బాడీని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేసిన కామాంధుడు, ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన
Hazarath Reddyఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన (Khammam Shocker) చోటు చేసుకుంది. వృద్ధురాలిని లైంగిక కోర్కె తీర్చకపోవడంతో కామంతో రగిలిపోతున్న వృద్ధుడు ఆమెను కిరాతకంగా హత్య (khammam-man-brutally-assassinated-woman) చేశాడు.
Second Wave in TS: ప్రాణాలు పోతుంటే ఛార్జీలు వసూలు చేసేది అదొక ప్రభుత్వమా? కేంద్రంపై టీఎస్ మంత్రి మండిపాటు; తెలంగాణలో కొత్తగా 8,061 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyభారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తి, తలుచుకుంటే తమ దేశ ప్రజల కోసం ఎంతో చేయొచ్చు. మరోవైపు ఇతర దేశాలు కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు....
M Satyanarayana Rao Died: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం, కరోనాతో సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత
Hazarath Reddyకాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు (M Satyanarayana Rao Died) ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు.
Corona in Telangana: తెలంగాణలో సెకండ్ వేవ్ టెర్రర్, ఒక్కరోజులోనే అత్యధికంగా 10,122 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు; ఈరోజు హనుమాన్ శోభయాత్రకు హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతి
Team Latestlyరాష్ట్రంలో కరోనా విజృంభన నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు రాష్ట్ర హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్....
Heartbreaking Incident: భార్య శవంతో భిక్షాటన, భుజం మీద పెట్టుకుని 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త, కరోనా భయంతో ముందుకు రాని స్థానికులు, కామారెడ్డిలో హృదయ విదారకమైన ఘటన
Hazarath Reddyఆమె కరోనాతో మృతి చెంది ఉంటుందని ఎవరు మృతదేహం వద్దకు వెళ్లలేరు. కనీసం మృతదేహన్ని స్మశాన వాటికకు తరలించేందుకు ఎవరు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయం చేయలని మృతురాలి భర్త స్వామి స్థానికులను ప్రాధేయపడ్డాడు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,551 పాజిటివ్ కేసులు, 43 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 65 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyకరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు....
Tamil Nadu: ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ మళ్లింపు వద్దు, ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపిన సీఎం కె పళనిస్వామి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును నిలిపివేయాలని (Tamil Nadu wants diversion of oxygen) ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారంనాడు విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ డిమాండ్ పెరగడం దృష్ట్యా దీనిని వెంటనే నిలిపివేయాలని (stopped immediately) తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి (Tamil Nadu Chief Minister E Palaniswami) ప్రధానికి లేఖలో రాశారు.
Free Ambulance Service: హైదరాబాద్‌లో ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు, సైబరాబాద్‌ పోలీస్, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో సేవలు, 12 ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించిన సీపీ సజ్జనార్‌
Hazarath Reddyసైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్‌లను (Free Ambulance Service) సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన (CP Sajjanar) మాట్లాడుతూ.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అంబులెన్స్‌ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Summer Holidays in TS: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, తెలంగాణలో ఏప్రిల్ 26వ తేదీ ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినం, తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరిచేది జూన్ 1న ప్రకటిస్తామని తెలిపిన సబితా ఇంద్రారెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు (Summer Holidays in TS) ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి (Education minister sabitha indra reddy) వెల్లడించారు.
Telangana Shocker: అర్థరాత్రి గొడవ, భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపిన భర్త, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన (Telangana Shocker) జరిగింది. జిల్లాలోని కందుకూరు మండలంలో దాసర్లపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గొడ్డలితో భార్య సారమ్మను అతి కిరాతకంగా (husband-killed-wife-in-kandukur) హతమార్చాడు భర్త.
Telangana: గాంధీ ఆసుపత్రిలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు, నిమిషానికి 4,000 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి, ఆక్సిజన్‌ నాణ్యత 95 నుంచి 97 శాతం ఉన్నట్లు తెలిపిన అధికారులు
Hazarath Reddyతెలంగాణకు శుభవార్త.. మే 1 వ వారం నుండి, గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సాంద్రతలు నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్‌ను పరిసర గాలి నుండి ఉత్పత్తి చేస్తాయి.