తెలంగాణ
Delhi Restrictions: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు, 14 రోజుల సంస్థాగత క్వారైంటైన్ వెళ్లాలని ఉత్తర్వులు జారీ
Team Latestlyఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చేవారు కచ్చితంగా 14 రోజుల పాటు తమ సంస్థాగత క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాలని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు...
COVID in TS: తెలంగాణ కోవిడ్ కేసుల్లో తగ్గుదల, కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 73,851గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య; ధైర్యమే కరోనాకు మందు అని చెబుతున్న కోవిడ్ విజేతలు
Team Latestlyధైర్యమే కరోనాకు మందు అని కోవిడ్ బారినపడి కోలుకున్న చాలా మంది తమ అనుభవాలను చెబుతున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత భయాందోళనకు గురికాకుండా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి క్రమం తప్పకుండా మందులు, మంచి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో....
CM KCR Review: తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు! స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి, స్వీయ రక్షణే శ్రీరామ రక్షగా పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవసరాలపై ప్రధానితో సంభాషణ
Team Latestlyలాక్ డౌన్ తో కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోని లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు.. రాష్ట్రంలో ప్రస్తుతం 77,127గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyతాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,75,748కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,115 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ...
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఔట్ పేషెంట్ సేవల ఏర్పాటు, ఇంటింటి సర్వే.. లక్షణాలు ఉంటే కిట్ల పంపిణీ; వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 45 ఏళ్లలోపు వారికి టీకా!
Team Latestlyజీహెచ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పరుచుకొని, ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని, ఎవరైనా లక్షణాలు కనబరిస్తే వారికి అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని....
Covid Second Wave in TS: తెలంగాణలో లాక్‌డౌన్ అవసరం లేదు, దాంతో పెద్దగా ఉపయోగం ఉండబోదు, కేసీఆర్ సమీక్షలతో కరోనా అదుపులోనే ఉంది, మీడియాతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ (Lockdown) విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Chief Secretary Somesh Kumar) స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.
Eatala Rajender Land Row: ఈటెల భూమి కేసు..ప్రభుత్వంపై మండిపడిన హైకోర్టు, నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణ చేపడతారంటూ ఆగ్రహం, కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోరాదని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌లో (Jamuna Hatcheries Private Limited) అసైన్డ్‌ భూముల పేరుతో మెదక్‌ కలెక్టర్‌ హడావుడిగా చేసిన విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తప్పుబట్టింది. జమున హ్యాచరీస్‌ కంపెనీకి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఆగమేఘాలపై విచారణ చేపట్టడం ఏమిటని నిలదీసింది.
TS High Court: లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు? కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, లాక్‌డౌన్‌పై ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyరాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక‌వైపు తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత పెరుగుతుంటే క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ఎందుకు త‌గ్గించార‌ని ప్ర‌శ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
Khammam Shocker: పీకల దాకా ప్రేమలో మునిగారు, పెళ్లి మాట ఎత్తగానే నో చెప్పిన ప్రియుడు, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలు, చికిత్స పొందుతూ యువతి మృతి, సత్తుపల్లిలో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్న తరువాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో (BoyFriend reject marriage proposal) ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
Telangana: కోవిడ్‌ను జయించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు వైద్యారోగ్య శాఖపై అధికారులతో సమీక్ష; రాష్ట్రంలో కొత్తగా 6,361పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyమంగళవారం కేసీఆర్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్.....
Lions Test Corona Positive: దేశంలో జంతువులకు కూడా పాకిన కరోనా, తొలిసారిగా 8 ఏసియన్ సింహాలకు కరోనా పాజిటివ్ లక్షణాలు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌ మూసివేత, ఏపీలో అన్ని జూ పార్క్‌లు క్లోజ్
Hazarath Reddyలంగాణలో కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని (Nehru Zoological Park (NZP) 8 సింహాలకు కరోనా వైరస్‌ పాజిటివ్ లక్షణాలు (Lions Test Corona Positive) ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.
Corona in Telangana: తెలంగాణలో 80 శాతం మంది కోవిడ్ పేషెంట్లకు లక్షణాలు లేవు! రాష్ట్రంలో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాపై సమాచారం కోసం జీహెచ్ఎంసీ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు
Team Latestlyగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ సంబంధిత వైద్య సహాయం, పాజిటివ్ వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔషధాల సమాచారం తదితర సలహాలు, సూచనల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 040 - 21111111 అనే నెంబర్ కు కాల్ చేసి సమాచారం పొందవచ్చునని తెలిపారు....
Telangana Municipal Election Results 2021: బీజేపీకి షాక్... తెలంగాణలో రెండు కార్పొరేషన్‌, 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ వశం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మినీ మున్సిపల్స్‌ ఎన్నికల్లో సత్తా చాటింది. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో (Telangana Municipal Election Results 2021) టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని (TRS sweeps Telangana Municipal Election polls) గులాబీ పార్టీ సత్తా చాటింది.
Heavy Rain in HYD: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములు.. ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain in HYD) కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ.. కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌.. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం పడింది.
Lingojiguda Division Bypoll Result: లింగోజిగూడలో బీజేపీకి పరాభవం, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజయం, తాజా విజయంతో బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య
Hazarath Reddyజీహెచ్ఎంసీ ప‌రిధిలోని లింగోజిగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక ఫ‌లితం (Lingojiguda Division Bypoll Result) వెలువ‌డింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్‎లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
Telangana Municipal Election Results 2021: తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు నేడు ఓట్ల లెక్కింపు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు (Telangana Municipal Election Results 2021) అయింది. ఏప్రిల్‌ 30న గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో (Khammam municipal corporation, Greater Warangal municipal corporation) పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం, ఏ విషయంలో ఎలాంటి కొరత రావొద్దని అధికారులకు సీఎం ఆదేశం
Team Latestlyరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేంధర్ ను తొలగించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తుంది. కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని,
Eatala Rajender Bartaraf: టీఎస్ కేబినేట్ నుంచి ఈటల రాజేంధర్ బర్తరఫ్, సీఎం సిఫార్సును ఆమోదించిన గవర్నర్, మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు
Vikas Mandaటీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న ఈటల రాజేంధర్ పట్ల అటు పార్టీ పరంగా, అలాగే ఇటు ప్రభుత్వం పరంగా ఇంకా ఏవైనా చర్యలు తీసుకుంటారా? ఇంతటితో వదిలేస్తారా?..
TRS Wins Sagar Assembly Seat: సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే
Hazarath Reddyతెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం (TRS Wins Sagar Assembly Seat) సాధించారు. నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై (Nagarjuna Sagar assembly) మ‌రోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ (nomula Bhagat) 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.