తెలంగాణ
Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 247 కోవిడ్ కేసులు నమోదు, విద్యార్థులపై కరోనా మహమ్మారి పడగ, రాష్ట్రంలో వివిధ పాఠశాలలకు చెందిన వందకు పైగా విద్యార్థులకు సోకిన వైరస్
Team Latestlyతెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడటం కలవరపాటుకు గురిచేస్తుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు వంద మందికి పైగా విద్యార్థులకు కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు సమాచారం....
MLC Election Results: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.
Bye-Elections 2021: తిరుపతిలో జెండా పాతేదెవరు, సాగర్‌లో గెలుపెవరిది?, రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు
Hazarath Reddyదేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను (Bye-Elections 2021) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 17 పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Tribute to Nomula: పేదల మనిషి.. బలహీన వర్గాల గొంతుక నోముల! దివంగత సభ్యులకు సంతాప తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టిన టీఎస్ సీఎం కేసీఆర్, నోముల నర్సింహయ్యకు ఘన నివాళి
Team Latestlyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున దివంగత సభ్యులకు నివాళిగా సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య సేవలను, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు....
Case Filed Against Jogini Shyamala: జోగిని శ్యామల మీద జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు, మద్యం తాగుతూ తన బట్టలు విప్పి వీడియో తీశారని పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి, కేసును పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయింపు
Hazarath Reddyబోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల తాజాగా వివాదంలో చిక్కుకుంది. జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు (zero fir registered Against Jogini Shyamala) నమోదయ్యింది.
KV Reddy Quits Congress: కాంగ్రెస్‌కు గుడ్ బై, సంచలన నిర్ణయం తీసుకున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం, బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు
Hazarath Reddyటీఆర్ఎస్ పార్టీ దెబ్బకు తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చేవెళ్ల ఎంపీ, వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Former Chevella MP Konda Vishweshwar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.
COVID in TS: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనావైరస్.. మహారాష్ట్రతో సరిహద్దులు మూసివేత, మంచిర్యాల జిల్లాలో 12 మంది టీచర్లకు కరోనా పాజిటివ్, రాష్ట్రవ్యాప్తంగా 204 కోవిడ్19 కేసులు నమోదు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్
Team Latestlyమహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంతో తెలంగాణకు ఉన్న సరిహద్దులను ప్రభుత్వం మూసివేసింది. అంతరాష్ట్ర రవాణ మరియు ఆర్టీసీ బస్సులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలు మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.....
TS Covid Report: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో తాజాగా 157 మందికి కోవిడ్ పాజిటివ్, నిర్ధారణ పరీక్షల సంఖ్యను 50 వేలకు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో కొత్త‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 166 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు.
Shameerpet Road Accident: ఔటర్‌ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం, శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ దగ్గర విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Shameerpet Road Accident) ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Telangana Budget Session 2021: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, మార్చి 18న అసెంబ్లీలోకి తెలంగాణ బడ్జెట్‌, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ, మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‎రెడ్డి
Hazarath Reddyనేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2021) తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ( Tamilisai Soundararajan) ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy ) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అనంతరం చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి.
Telangana Shocker: నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్, పిల్లలను బాగా చూసుకోమంటూ..ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన
Hazarath Reddyసూర్యాపేట జిల్లా కోదాడలోన విషాద ఘటన చోటు చేసుకుంది. నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Husband Decesed Life) పాల్పడ్డాడు.
Telangana MLC Elections 2021: తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌
Hazarath Reddyమహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు (Telangana MLC Elections 2021) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.
Old City Shocker: పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్య, వెంటాడి వేటాడి చంపేసిన అయిదుగురు వ్యక్తులు, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ ను అయిదుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి హత్య (Old City Shocker) చేశారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన (Rowdy sheeter Assassinated In Old City) జరిగింది.
India Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.
KCR Reviews Yadadri: పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రపంచంలోని దేవాలయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది! యాద్రాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఆలయ తుది రూపురేఖలపై దిశానిర్దేశం
Vikas Mandaపునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది...
Amrit Mahotsav: దేశవ్యాప్తంగా నేటి నుంచి 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలు, సబర్మతీ ఆశ్రమం నుండి 75వ స్వాతంత్య్ర వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ, తెలంగాణలో వేడుకలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
Team Latestlyస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చిరస్మరణీయంగా నిలిచిపోలాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాల పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.....
COVID19 in Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
Team Latestlyప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో డోసుల టీకాల పంపిణీతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని....
Bhainsa Violence: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసును మహిళా భద్రతా విభాగానికి అప్పగింత; భైంసా ఘర్షణలతో సంబంధమున్న 30 మంది అరెస్ట్
Team Latestlyనిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య చీటికిమాటికి ఘర్షణలు పట్టణంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. కొన్నిసార్లు అల్లర్ల మాటున జరిగే చర్యలు హద్దుమీరుతున్నాయి. భైంసాలో ఓ మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది....
Corona in Telangana: తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 194 మందికి పాజిటివ్, కోవిడ్‌తో మరో ముగ్గురు మృతి, రాష్ట్రంలో 1855కి పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyతెలంగాణలో కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఒకరోజును మించి మరో రోజు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య తక్కువవుతుండటం గమనార్హం....