తెలంగాణ

GHMC Election Results 2020: ఎన్నికల కమీషనర్ సర్క్యులర్ కు హైకోర్ట్ బ్రేక్, గ్రేటర్ ఫలితాల్లో ట్విస్ట్, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం, రెండో స్థానంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

Team Latestly

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా పోస్టల్ బ్యాలెట్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఆధిక్యం లభిస్తుంది. ఉదయం 10:30 వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యత కనబరచగా, తెరాస 34 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది....

Telangana COVID Bulletin: తెలంగాణలో కొత్తగా మరో 631 మందికి కరోనా పాజిటివ్, మరో 802 పైగా రికవరీ, రాష్ట్రంలో 8 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 261,830 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,826 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.....

GHMC Election Results 2020: గ్రేటర్‌లో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్, బ్యాలెట్ ఓటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

Team Latestly

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకోగా, ఈసారి కూడా 100 స్థానాలు పక్కా అంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తెరాసకు 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది, బీజేపీకి 20-25 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి...

Corona in TS: తెలంగాణలో కొత్తగా మరో 603 మందికి పాజిటివ్, మరో 873 మంది రికవరీ, రాష్ట్రంలో 9 వేల దిగువకు పడిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

బుధవారం సాయంత్రం వరకు మరో 873 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 261,028 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో....

Advertisement

Telangana's COVID Bulletin: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కొవిడ్19 వ్యాప్తి, కొత్తగా మరో 565 మందికి పాజిటివ్, మరో 925 మంది రికవరీ, రాష్ట్రంలో 9,266కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 106 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 42, రంగారెడ్డి నుంచి 43 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. చాలా జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా నమోదయ్యే కేసులు భారీగా తగ్గాయి...

Chevella Road Accident: హైదరాబాద్ శివార్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు, మృతులను తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Road Accident) జరిగింది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ సమీపంలో బోర్‎వెల్ లారీ-ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో (Telangana Road Accident) ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ రహదారిపై (Hyderabad-Bijapur road) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

GHMC Election Polling Over: దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం, ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 3న ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో రీపోలింగ్, డిసెంబర్ 4న ఫలితాలు

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Election Polling Over) ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది.

GHMC Election 2020: వెలవెలబోతున్న ఓటింగ్ కేంద్రాలు, బయటకు రాని ఓటరు, 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (GHMC Election 2020) ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections) అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది.

Advertisement

TRS MLA Nomula Narsimhaiah Dies: టీఆర్ఎస్ పార్టీలో విషాదం, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో కన్నుమూత, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) గుండెపోటుతో (TRS MLA Nomula Narsimhaiah Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.

Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా మరో 502 మందికి పాజిటివ్, మరో 894 రికవరీ, రాష్ట్రంలో 9 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 259,230 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,627 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

GHMC Elections 2020: కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్

Team Latestly

ఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలను టిఆర్‌ఎస్, బిజెపి, ఎఐఐఎంఐఎం, కాంగ్రెస్ సహా ఇతర అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బిజీపీ తరఫున దిల్లీ నుంచి అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం తరలిరావడంతో బల్దియా ఎన్నికలు జాతీయ ఎన్నికలను తలపించాయి...

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 593 మందికి కరోనా పాజిటివ్, మరో వెయ్యికి పైగా రికవరీ, రాష్ట్రంలో 10,022గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

Advertisement

GHMC Elections 2020: మేయర్ పీఠం మాదే, జోస్యం చెప్పిన అమిత్ షా, కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని తెలిపిన కేంద్ర హోం మంత్రి

Hazarath Reddy

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని.. మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని (Hyderabad’s Next Mayor Will be From BJP) కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు.

GHMC Polls 2020: చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా, ఈ బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఇంతమందా? ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్, బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ పేరు మార్చుతామని తెలిపిన యోగీ ఆదిత్యనాథ్

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు (GHMC polls 2020) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు.

Covid Cases in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, తెలంగాణలో 805 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం (Covid Cases in Telugu States) పడుతున్నాయి. ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి.

PM Modi Tour: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా..? 5 మందికి మాత్రమే అనుమతిచ్చినట్లుగా వార్తలు, కరోనా వ్యాక్సిన్ పురోగతిపై మూడు నగరాల్లో ప్రధాని పర్యటన

Hazarath Reddy

ప్రధాని మోదీ నేడు మూడు నగరాలలో (PM Narendra Modi Tour) పర్యటించనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు (Corona vaccine‌ trials) తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు.

Advertisement

GHMC Elections 2020: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్, విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ పార్టీ

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భాగ్యనగర వాసులపై వరాల జల్లు కురిపించింది. గ్రేటర్ ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది.బిహార్‌ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయోగాన్ని గ్రేటర్ లో కూడా ప్రయోగించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్‌ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను (Offer free corona vaccine) అందిస్తామని తన మేనిఫెస్టోలో హామీనిచ్చింది.

GHMC Polls 2020: సర్జికల్ స్ట్రైక్ అంటే కేసులే.., బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య‌తో సహా 50 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు, మీడియాకు వెల్లడించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

Hazarath Reddy

ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

GHMC Elections 2020: హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర, కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ అంజనీకుమార్, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని అరాచకం చేయాలనుకునే మతోన్మాదులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు.

Telugu States Coronaviurs: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 831 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణాలో తాజాగా 862 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States Coronaviurs) తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave) ఎదుర్కునేందుకు ప్రజలంతా తగిన జాగ్రత్తలతో రెడీ కావాలని పిలుపునిస్తున్నారు.

Advertisement
Advertisement