టెక్నాలజీ
BSNL New Logo: బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో ఇదిగో, భారతదేశంతో కూడిన లోగోను ఆవిష్కరించిన భారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
Vikas Mభారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసన్ సమక్షంలో కొత్త BSNL లోగోను ఆవిష్కరించారు. BSNL యొక్క కొత్త లోగో పాతదానితో పోలిస్తే చాలా మార్పులతో వచ్చింది.
Tech Layoffs in October 2024: లేఆప్స్ షాకింగ్ న్యూస్, ఈ ఏడాది 1,41,145 మంది ఉద్యోగులను తొలగించిన 470 కంపెనీలు, భవిష్యత్తులో మరిన్ని కోతలు పడే అవకాశం
Vikas Mపరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ఈ ఏడాది టెక్ తొలగింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేక టెక్ కంపెనీలు నిశ్శబ్ద తొలగింపులు, స్వచ్ఛంద పదవీ విరమణల వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి, వారిని రాజీనామా చేయమని ప్రోత్సహించడం, ఇమెయిల్ ద్వారా వారికి తెలియజేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
Man with Triple Penis: ఆ పెద్దాయనలో మూడు పురుషాంగాలను చూసి షాకయిన వైద్యులు, మరణించే వరకు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యం, కథ ఏంటంటే..
Hazarath Reddyమూడు పురుషాంగాలతో నివసిస్తున్న బ్రిటీష్ వ్యక్తి యొక్క అత్యంత అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది అటువంటి ప్రత్యేకమైన శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యం యొక్క రెండవ డాక్యుమెంట్ కేసు మాత్రమే. ఈ అరుదైన కేసుతో చాలా కాలం జీవించిన బ్రిటీష్ వ్యక్తి 78 ఏళ్ల వయసులో మరణించాడు.
Jio Loses 10.9 Million Subscribers: రీఛార్జ్ ధరల పెరుగుదలతో జియోకి షాకిచ్చిన సబ్స్క్రైబర్లు, 10.9 మిలియన్ల మంది రిలయన్స్ జియో నుంచి బయటకు
Vikas Mబహుళ నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో దాని రీఛార్జ్ ప్లాన్ల ధరల పెరుగుదల కారణంగా రెండవ త్రైమాసికంలో 10.9 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అయినప్పటికీ, కంపెనీ ఇప్పటికీ బలమైన పనితీరును కలిగి ఉంది, 130 మిలియన్ల నుండి 147 మిలియన్ల వినియోగదారులకు అధిక కస్టమర్ బేస్ను పొందింది.
SBI Slashes Lending Interest Rate: లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పిన ఎస్బీఐ, ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గింపు
Vikas Mప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.
Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు
Vikas Mకేవలం ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
WhatsApp Bans Over 80 Lakh Indian Accounts: భారత్లో 80 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్, అది ఒక్క ఆగస్టు నెలలోనే..
Vikas Mమెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్ తెలిపింది.
Jio V3 and V4 4G Feature Phones: జియో నుంచి మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లు, జియో భారత్ వీ3, వీ4 మొబైల్స్ ధర ఎంతంటే..
Vikas Mఈ రెండు మొబైల్స్ ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్, జియో మార్ట్తో పాలు ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ ఫోన్ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్ ఉచితంగా ఇస్తోంది.
PIB Fact Check: మోదీ ప్రభుత్వం ఉచిత వాషింగ్ మెషీన్లు, స్కూటీలు ఇస్తుందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని తెలిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Vikas Mఉచిత వాషింగ్ మెషిన్ యోజన 2024" మరియు "ఉచిత స్కూటీ యోజన 2024" కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ ఉచిత వాషింగ్ మెషీన్లు మరియు స్కూటీలు ఇస్తోందని GavDehatvlogs యొక్క YouTube వీడియో థంబ్నెయిల్స్ ఆరోపించాయి.
New AI Scam: గూగుల్ యూజర్లకు అలర్ట్, అకౌంట్ రికవరీ పేరిట ఏఐ రూపంలో కొత్త స్కాములు, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
Vikas Mమీరు Gmail ఉపయోగిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Gmail వినియోగదారులు ప్రస్తుతం హ్యాకర్ల లక్ష్యంగా ఉన్నందున అలర్ట్ కావాల్సిందే. ఈసారి సైబర్ దుండగులు వారిని బాధితులుగా మార్చడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. AIని ఉపయోగిస్తున్నారు.
Boeing to Cut 17,000 Jobs: భారీ లేఆప్స్, 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ విమాన తయారీ దిగ్గజం బోయింగ్
Vikas Mప్రముఖ విమాన తయారీ దిగ్గజం బోయింగ్..తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు.
TikTok Layoffs: ఆగని లేఆప్స్, 700 మంది ఉద్యోగులను తొలగించిన టిక్టాక్, మార్కెటింగ్, కంటెంట్ విభాగాల్లోనే తొలగింపులు
Hazarath Reddyటిక్టాక్ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్ల తాలూకు ఇ-మెయిల్స్ అందినట్లు సమాచారం. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Noel Tata: టాటా ట్రస్ట్స్ చైర్మన్గా నోయెల్ టాటా, ట్రస్ట్ బోర్డుల సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం, రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడే ఈయన
Hazarath Reddyరతన్ టాటా మరణంతో ఖాళీ అయిన టాటా ట్రస్ట్స్ చైర్మన్ పదవికి (Chairman of Tata Trusts) నోయెల్ టాటా (Noel Tata) నియమితులయ్యారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్గా నోయెల్ను ఎన్నుకుంటూ ట్రస్ట్ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
Mahadev Satta Matka Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్ దుబాయ్ లో అరెస్ట్, భారత్ తీసుకురానున్న పోలీసులు
Hazarath Reddyదేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting App) కుంభకోణం కేసులో బెట్టింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్ (Saurabh Chandrakar)దుబాయ్ లో తాజాగా అరెస్ట్ అయ్యారు.
UPI Transactions Volume Surges: యూపీఐ పేమెంట్స్ విభాగంలో టాప్లో ఫోన్పే, ఆరు నెలల్లో 78.97 బిలియన్లకు చేరుకున్న యూపీఐ పేమెంట్స్ సంఖ్య
Vikas Mదేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో (జనవరి- జూన్) యూపీఐ పేమెంట్స్ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది నమోదైన 51.9 బిలియన్ల తో పోలిస్తే 52శాతం వృద్ధి నమోదైంది.
Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..
Hazarath Reddyదిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.
Ratan Tata Dies: సాయంత్రం 4 గంటలకు వర్లీ శ్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలు, ప్రజల సందర్శనార్థం ఎన్సిపిఎ లాన్స్లోకి రతన్ టాటా భౌతిక కాయం
Hazarath Reddyప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా భౌతికకాయాన్ని గురువారం ఉదయం 10:30 గంటలకు ముంబైలోని నారిమన్ పాయింట్లోని ఎన్సిపిఎ లాన్స్లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని టాటా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
SBI Credit card rules: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక మీకు బాదుడే బాదుడు..త్వరలోనే కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు
VNSక్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.
Big Change In UPI: యూపీఐ లిమిట్ పెంపు, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో మరిన్ని కీలక నిర్ణయాలు
VNSడిజిటల్ చెల్లింపులను పెంచడం, చిన్న లావాదేవీలపై యూపీఐ లైట్ని (UPI Lite) ఉపయోగించే వారికి సౌకర్యాలను విస్తరించడమే పరిమితి పెంచడానికి ప్రధాన లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం.. వినియోగదారులకు కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని.. యూజర్లు స్వాగతించాలన్నారు.
RBI Monetary Policy Meeting 2024: వరుసగా పదోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Hazarath Reddyకీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో (RBI Monetary Policy Meeting 2024) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.