Technology

Fake OTP Delivery Scam: ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారా? మీరు ఆర్డర్ చేయకుండానే ఇంటికే పార్శిల్ వచ్చే అవకాశముంది! కొత్త తరహా మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు, ఆర్డర్ కాన్సిల్ చేయాలంటే ఓటీపీ చెప్పాలంటూ మోసాలు

VNS

డెలివరీ లేదా రద్దును ప్రాసెస్ చేయడానికి స్కామర్‌ OTP అడుగుతారు. అక్కడే యూజర్లను మోసగిస్తారు. తెలియని యూజర్లు తమ స్కామర్లకు OTP ఇవ్వడం లేదా ఫోన్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసపోతుంటారు. స్కామర్‌లు OTPని స్వీకరించిన తర్వాత వారు ఫోన్‌ను క్లోన్ (Phone Clone) చేస్తారు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేసేందుకు హ్యాక్ చేస్తారు.

Google: ఈ సారి గూగుల్ వంతు, 6 శాతం మంది ఉద్యోగులను తొలగించే పనిలో టెక్ దిగ్గజం, వీరంతా పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా గూగుల్‌ సమావేశంలో చర్చలు

Hazarath Reddy

గత వారం గూగుల్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగుల పనితీరుపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో 6 శాతం మంది ఉద్యోగులు పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా చర్చకు వచ్చింది. ఇది వారిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Digital Ad Spending in India: భారత్‌లో 2028 నాటికి 21 బిలియన్ల డాలర్లకు చేరుకోనున్న డిజిటల్ ప్రకటనల వ్యయం, సరికొత్త నివేదిక బయటకు

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదలతో, భారతదేశంలో డిజిటల్ ప్రకటనల వ్యయం 2028 నాటికి $21 బిలియన్లకుఇంటర్నెట్ చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక చూపించింది.

YouTuber MrBeast: నేను ట్విట్టర్ సీఈఓ కావొచ్చా అంటూ ట్వీట్ చేసిన ప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్, దానికి ఎలాన్ మస్క్ సమాధానం ఏంటంటే...

Hazarath Reddy

ప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్ అయిన MrBeast తాను ట్విట్టర్ సీఈఓ కావాలనుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు. అతను నేను కొత్త ట్విట్టర్ CEO కావచ్చా?" అంటూ ట్వీట్ చేశాడు.దానికి ఎలాన్ మస్క్ ఇది ప్రశ్నార్థకం కాదు" అని బదులిచ్చారు. MrBeast యొక్క ట్వీట్ ఇప్పటివరకు 49 మిలియన్ల వీక్షణలను అందుకుంది.

Advertisement

IceWarp: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ IceWarpలో భారీగా ఉద్యోగ అవకాశాలు, వచ్చే ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్న యాజమాన్యం

Hazarath Reddy

సాఫ్ట్‌వేర్ కంపెనీ #IceWarp భారతదేశంలో 2023 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ఇండియా టీమ్‌లో 100 మంది సభ్యుల బలం ఉంది.

Airtel 5G in Vizag: విశాఖ వాసులకు గుడ్ న్యూస్, నేటి నుంచి నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి, ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌తోనే 5జీ సేవలు

Hazarath Reddy

భా­రతీ ఎయిర్‌టెల్‌ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్‌ సేవలను గురువారం నుంచి ప్రా­­రంభించినట్లు ప్రకటించింది. సంస్థ త­న 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగ­రంలోని వినియోగదారులకు అందుబా­టులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ వెల్లడించారు

XBB Subvariant: వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్, డెల్టా వేరియంట్ కన్నా 5 రెట్లు ప్రమాదకరంగా XBB సబ్‌వేరియంట్, ఈ వాట్సప్ మెసేజ్ ఫేక్ అని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ

Hazarath Reddy

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ క్లెయిమ్‌ను తిరస్కరించింది. మెసేజ్ ఫేక్ అని పేర్కొంది. "#COVID19 యొక్క XXB వేరియంట్‌కు సంబంధించి అనేక వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం నకిలీ, తప్పుదారి పట్టించేది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tesla Layoff: ఈ సారి టెస్లా వంతు, భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో ఎలాన్ మస్క్, ట్విట్టర్ నష్టాల బాటలో నడవటమే కారణం

Hazarath Reddy

ఎలోన్ మస్క్ యొక్క ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా తదుపరి ఆర్థిక త్రైమాసికంలో నియామకాన్ని స్తంభింపజేయాలని, ఒక రౌండ్ తొలగింపులను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ అధికారులు రిపోర్టు ప్రకారం, వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ఆర్థిక త్రైమాసికంలో హైరింగ్ ఫ్రీజ్, లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం.

Advertisement

WhatsApp: భారీ మొత్తంలో వాట్సాప్ అకౌంట్లపై నిషేదం, జస్ట్ నవంబర్ నెలలోనే భారత్‌లో 37లక్షలకు పైగా అకౌంట్లను నిషేదించిన వాట్సాప్, ఎందుకు ఇలా చేసిందో తెలుసా?

VNS

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D) ప్రకారం.. వాట్సాప్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 37 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. అక్టోబర్‌లో నిషేధించిన అకౌంట్ల కన్నా రెండు లక్షలు ఎక్కువగానే ఉన్నాయి. 37 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లలో 990,000 యూజర్ల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్టు నివేదిక పేర్కొంది.

Online Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ఏదీ లేదు, రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్రం బుధవారం తెలిపింది. ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై రాజ్యసభలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా, ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం తెలిపింది.

Bombay High Court: సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్థంభం, అభిప్రాయాల మార్పిడికి శక్తివంతమైన మాధ్యమం, దానిని దుర్వినియోగం చేయకూడదని తెలిపిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ సోమవారం సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా హెచ్చరించింది, అయితే ఇది అభిప్రాయాల మార్పిడికి శక్తివంతమైన మాధ్యమంగా మారిందని అంగీకరించింది.

Elon Musk: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా! ట్విటర్ పోల్‌పై స్పందించిన ఎలాన్ మస్క్, కానీ ఒక్క కండీషన్ అంటూ మెలిక

VNS

సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు. ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో ట్విటర్ తీరుతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Xiaomi May Cut 15% Workforce: ఈ సారి షియోమి వంతు, భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం, 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు

Hazarath Reddy

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు #Xiaomi కఠినమైన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థానిక #COVID19 లాక్‌డౌన్‌ల మధ్య తన శ్రామిక శక్తిని 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, బహుళ విభాగాల నుండి కార్మికులను తొలగించవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

Mobile Data Speed: మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్

Rudra

మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.

YouTube: యూట్యూబ్ నుంచి భారతదేశానికి రూ. 10,000 కోట్లకు పైగా జీడిపి రూపంలో ఆదాయం, 750,000 ఉద్యోగాలకు సమానంగా మద్ధతు ఇచ్చామని తెలిపిన గూగుల్

Hazarath Reddy

యూట్యూబ్ భారతీయ GDPకి రూ. 10,000 కోట్లకు పైగా అందించింది. 2021లో దేశంలో 750,000 కంటే ఎక్కువ పూర్తి-సమయ సమానమైన ఉద్యోగాలకు మద్దతునిచ్చిందని గూగుల్ యాజమాన్యంలోని సంస్థ సోమవారం తెలిపింది.

AIIMS Cyber Attack: ఢిల్లీ ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ హ్యాకింగ్ వెనుక చైనా హస్తం, 100 స‌ర్వ‌ర్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ, కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న‌ట్లు వెల్లడి

Hazarath Reddy

చైనా హ్యాక‌ర్లు ఢిల్లీ ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాలు బుధ‌వారం వెల్ల‌డించాయి. ఎయిమ్స్‌లో దాదాపు 100 స‌ర్వ‌ర్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న‌ట్లు తెలిపాయి. ఈ స‌ర్వ‌ర్ల‌లో డేటాను పునరుద్ధ‌రించిన‌ట్లు ఆరోగ్య శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

Advertisement

Geminid Meteor Shower 2022:W ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం, స్పష్టంగా కనిపించనున్న జెమినిడ్ ఉల్కాపాతం, జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూసే అవకాశం

Hazarath Reddy

ఈ రోజు రాత్రి వినువీధిలో అద్భుతం చోటు చేసుకోనుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో అద్బుతాన్ని ఆవిష్కరించనుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం (Geminid Meteor Shower) చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది.

Online Transacting Users in India: ఇండియాలో 350 మిలియన్ల మంది ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ యూజర్లు, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపిన నివేదిక

Hazarath Reddy

భారతదేశంలో ప్రస్తుతం #ఇకామర్స్, షాపింగ్, ట్రావెల్ , హాస్పిటాలిటీ, OTTలో దాదాపు 350 మిలియన్ల మంది ఆన్‌లైన్ లావాదేవీల వినియోగదారులు ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఒక కొత్త నివేదిక తెలిపింది.

IGF 2022: వచ్చే దశాబ్దంలో దేశంలో నాలుగింట ఒక వంతు టెక్ కంపెనీలే ఉంటాయి, కంపెనీని నిర్మించడానికి ఇదే ఉత్తమ సమయం, మాస్టర్‌క్లాస్ పేరిట దిగ్గజాల అభిప్రాయాలు తీసుకున్న IGF

Hazarath Reddy

IGF UAE 2022 ఫౌండర్స్ & ఫండర్స్ ఫోరమ్ యొక్క ఈ సెషన్.. ఈ కాలంలో విజయవంతమైన వ్యాపారాలను నిర్మించే ప్రముఖ వ్యాపారవేత్తల నుండి ప్రత్యక్ష దృక్పథాలను ఆహ్వానించింది. ప్రముఖ స్థాపకులతో మాస్టర్‌క్లాస్ ( Masterclass) పేరిట దిగ్గజాల అభిప్రాయాలను తీసుకుంది.

WhatsApp New Feature: సీక్రెట్ ఛాటింగ్‌ కోసం వాట్సాప్ నయా ఫీచర్, ఒకసారి చూడగానే మాయమైపోనున్న టెక్ట్స్ మెసేజ్‌, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడం కుదరకుండా ఫీచర్ డెవలప్

VNS

వాట్సాప్ అకౌంట్స్‌లో సభ్యులు చేసే చాట్ కొంత టైం తర్వాత ఆటోమేటిక్‌గా డిలిట్ అయ్యేలా డిస్అపియరింగ్ అనే ఫీచర్ (View Once Text feature) తీసుకొచ్చింది. ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే కనిపించి తదుపరి కనిపించకుండా పోతాయి.

Advertisement
Advertisement