ప్రపంచం
Trump to Visit India: ఫిబ్రవరి నెల చివర్లో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పర్యటనతో భారత్- యూస్ మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతుందని భారత్ ఆకాంక్ష
Vikas Mandaఈ పర్యటన ద్వారా అమెరికాకు భారత్ ఒక ప్రాధాన్యమైన భాగస్వామి అని ప్రపంచానికి సందేశం పంపినట్లవుతుందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం వరుసగా ఇది మూడోసారి అని ఆఘీ గుర్తుచేశారు. అంతకుముందు....
Bill Gates Yacht: బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4,600 కోట్లు, లిక్విడ్ ఇంజిన్‌తో నడిచే సూపర్ బోట్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత, ఈ బోట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyడబ్బుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఎంత డబ్బుంటే అంత విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కార్పోరేట్ దిగ్గజాలకు కూడా అదే పనిచేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలో బిల్ గేట్స్ ముచ్చట గురించి తెలుసుకోవచ్చు. బిట్ గేట్స్ ముచ్చట పడిన కొన్న వస్తువు ఖరీదు అక్షరాల రూ. 4600 కోట్లు.
Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం ఇదొక్కటేనని చెప్పవచ్చు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్‌ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది.
Coronavirus in China: ఘోస్ట్ నగరంగా మారిన చైనా, 908కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య, 2002–03 నాటి సార్స్‌ మరణాల్ని దాటేసిన కరోనా మరణాలు, వైరస్ కట్టడికి 1200 కోట్ల డాలర్లను కేటాయించిన డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ (Deadly Coronavirus) ఇప్పుడు చైనాను కుదిపేస్తోంది. ఆ దేశంలో (China) దాదాపు 908 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో(Wuhan) పుట్టిన కరోనా వైరస్‌ ఆ దేశాన్నే కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాయి. రోజు రోజుకు వ్యాధి భారీన పడి మరణాల సంఖ్య పెరుగుతోందే కాని వ్యాధి మాత్రం కట్టడి కావడం లేదు.
U-19 World Cup Final: ఎవరు గెలిచినా రికార్డుల మోతే, భారత్ గెలిస్తే 5వ ప్రపంచకప్ మన చేతుల్లో, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన బంగ్లా, చరిత్ర తిరగ రాసేందుకు అడుగుదూరంలో..
Hazarath Reddyఅంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ( U-19 World Cup Final) చేరిన యువ భారత జట్టు (India) ఆదివారం బ్లంగాదేశ్‌తో (Bangladesh) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 16 యువ జట్లు పాల్గొన్న అండర్‌–19 ప్రపంచ కప్‌ (ICC U19 Cricket World Cup 2020) తుది సమరం మరో కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.
Coronavirus Deaths: శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు, అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్, ఒక్కరోజులోనే 88 మంది మృత్యువాత, 724కి చేరిన మృతుల సంఖ్య, భారీనపడిన వారి సంఖ్య 30వేలకు పైగానే..
Hazarath Reddyచైనాలో కరోనా మృత్యు తాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో (Coronavirus outbreak)మృతి చెందే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు (Coronavirus Deaths) గాలిలో కలిసిపోయాయి.
Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త
Vikas Mandaగత వారం కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్ ను వేరుచేయగలిగారు, ప్రొఫెసర్ వాసన్ బృందం కరోనా వైరస్ పై అధ్యయనాలు చేయడాని ముందుగా అవసరమైన పరిమాణంలో ఈ వైరస్ ను పెంచింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో.....
Coronavirus Treatment: విస్కీతో కరోనాను చంపేయవచ్చట, ఓ ఇంగ్లీష్ టీచర్ కొత్త వైద్యం, కరోనావైరస్ వల్ల వుహాన్ దెయ్యాల నగరంగా మారిందంటూ ఆవేదన
Hazarath Reddyకరోనా వైరస్ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఒకే ఒక వ్యాధి. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 500 మంది వరకు చనిపోగా.. 20 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా నగరంలోని వుహాన్ లో (Wuhan In China) పుట్టిన ఈ వైరస్ గురించి వింటేనే జనాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వైరస్‌(Deadly coronavirus) ను ఓ బ్రిటిష్ వ్యక్తి మాత్రం తాను వైరస్‌ను ఓడించానని చెబుతున్నాడు.
Tanzania Church Stampede: 20 మందిని చంపేసిన గుడ్డి నమ్మకం, టాంజానియా చర్చిలో తొక్కిసలాట, మత ప్రబోధకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyటాంజానియా దేశంలో (Tanzania) ఘోరం జరిగింది. ఓ మత బోధకుడిపై (Preacher) పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర టాంజానియా నగరమైన మోషిలో జరిగిన చర్చి సమావేశంలో ఈ తొక్కిసలాట (Tanzania Church Stampede) జరిగింది.
Andhra Girl Stuck In China: వారంలో పెళ్లి, చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి, జ్వరం దెబ్బకు ఇండియాకు పంపలేమన్న చైనా అధికారులు, స్వదేశానికి రావాలని ఉందంటూ వీడియో విడుదల
Hazarath Reddyచైనాలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి (Andhra Girl Stuck In China) వుహాన్ నగరంలో చిక్కుకుపోయింది. ఇండియాకి రావాలని ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియోని విడుదల చేసింది. కర్నూలు జిల్లా (Kurnool) బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి టీసీఎల్‌‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది.
Wuhan Coronavirus: 304 మందిని బలి తీసుకున్న కరోనావైరస్, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, అలర్ట్ అయిన ఇండియా, చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు
Hazarath Reddyచైనాలో పంజావిప్పిన ఘోరమైన నోవల్ కరోనావైరస్ (2019-nCoV) కారణంగా మరణించిన వారి సంఖ్య 304 కి పెరిగింది. ఆదివారం నాటికి 45 కొత్త మరణాలు రికార్డయ్యాయి. చైనా ఆరోగ్య అధికారులు వివరించిన వివరాల ప్రకారం, 31 ప్రాంతీయ స్థాయి ప్రాంతాలు మరియు జిన్జియాంగ్ ప్రొడక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కార్ప్స్ నుండి 2,590 కొత్త నవల కరోనావైరస్ (Coronavirus Outbreak) సంక్రమణ కేసులు నమోదయ్యాయి.
Coronavirus: ప్రపంచానికి పెను ముప్పు, చైనాలో చిక్కుకున్న భారతీయులను బోయింగ్ విమానం ద్వారా ఇండియాకు తరలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు వారిని తరలింపు
Hazarath Reddyప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (coronovirus) అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు చైనాలో (China) చిక్కుకున్న తమ దేశ పౌరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
CAA Row-Vijay Goel: సైకిల్‌పై ఢిల్లీ రోడ్ల మీద బీజేపీ ‘శ్రీమంతుడు’, దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్, సీఏఏ బ్యానర్ కట్టుకుని సైకిల్‌పై పార్లమెంట్‌కి వచ్చిన బీజేపీ ఎంపీ
Hazarath Reddyబిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Corona Beer vs Coronovirus: ఆ బీరు తాగేందుకు జంకుతున్న మధు పానీయులు, కరోనావైరస్ మరియు కరోనా బీర్ పట్ల కన్ ఫ్యూజ్ అవుతున్న జనాలు, గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్, మా బీర్ అమాయకురాలు అని చెప్తున్న కంపెనీ
Vikas Mandaకరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్ధం, స్పానిష్ భాషలో కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో కరోనా అంటే కిరీట భాగం కలిగిన అని అర్థం వస్తుంది. మైక్రోస్కోప్‌లో ఆ చైనా వైరస్‌ను పరిశీలించి చూసినపుడు అది ఒక కిరీటం లాంటి ఆకృతిని కలిగి ఉంది. అందుకే దానికి.....
Pakistan Abductions: పాకిస్థాన్‌లో హిందూ యువతిపై దారుణం, వధువును పెళ్లి మండపంలోంచి నుంచి ఎత్తుకెళ్లి మతమార్పిడి, ఆపై ముస్లిం వ్యక్తితో పెళ్లి, పాక్ ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన భారత్
Vikas Mandaపాకిస్థాన్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందూ సమాజాన్ని రక్షించి, తమ పౌరులుగా వారికి కూడా భద్రత, సంక్షేమం కల్పించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ బాధ్యత అని భారత ప్రభుత్వం పేర్కొంది....
Coronavirus: కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు, దాని పుట్టుకకు రెండు కారణాలు చెబుతున్న శాస్త్రవేత్తలు, ప్రపంచం మొత్తం పాకుతున్న డెడ్లీ కరోనా వైరస్
Hazarath Reddyఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక వ్యాధి కరోనావైరస్ (Coronavirus Outbreak). ఈ డెడ్లీ కరోనా వైరస్‌ ఎలా పుట్టిందో అసలు దీని మూలాలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీని గుట్టు తెలిస్తే దీనికి నివారణ మార్గం తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుందనే దానిపై ఇంతవరకు సరైన సమాచారం లేదు. తాజాగా పరిశోధనలు దీని గుట్టును విప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎలా వచ్చిందనే దానికి రెండు కారణాలు చెబుతున్నారు.
India Republic Day 2020: భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్, తాజ్‌మహల్ నుండి ఇండియా గేటు వరకు..,జాతీయ పక్షి నుండి వస్త్రాలు మరియు నృత్యాలు వరకు..
Hazarath Reddyఈ రోజు భారత భారత గణతంత్ర దినోత్సవం (Republic Day) . దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నుంచే అన్ని రాష్ట్రాల్లో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సోషల్ మీడియాలో (Social Media) ప్రజలు ఒకరి కొరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు.
Coronavirus Outbreak: డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్, వైద్యం చేస్తూ డాక్టర్ మృతి, ఇప్పటికే చైనాలో 1300 కేసులు, 41 మంది మృతి, ఇండియాకు పాకిన కరోనా వైరస్
Hazarath Reddyచైనాలోని (China) వుహాన్‌ పట్టణం (Wuhan) నుంచి విస్తరించిన కరోనావైరస్‌ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఏకంగా వైద్యం చేస్తున్న డాక్టర్ల ప్రాణాలనే అటాక్ చేస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడంలో ముందంజలో ఉన్న చైనా హుబీ ప్రావిన్స్‌లోని ఒక సీనియర్ వైద్యుడు ఈ వైరస్ సోకి మరణించాడు.
Jio UPI Payment Service: జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది, ఆప్సన్ ఎలా చెక్ చేసుకోవాలి ?, పేమెంట్ ఎలా చేయాలి అనే దానిపై గైడెన్స్ మీకోసం
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో పెను విప్లవాలకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) యుపిఐ పేమెంట్ రంగంలో కూడా తన ముద్రను వేసేందుకు రెడీ అయింది. గూగుల్, పేటీఎమ్, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్‌కి ధీటుగా ఇండియాలో రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్‌ను (UPI Payments Service) తీసుకొస్తోంది. ప్రస్తుత My Jio Appలోనే సరికొత్త UPI పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేసుకోవచ్చు.
‘Enemy’ Properties - Amit Shah: రూ.లక్ష కోట్ల ఆదాయం లక్ష్యంగా శత్రు ఆస్తుల అమ్మకం, హోమంత్రి అమిత్ షా నాయకత్వంలో అమ్మకాలను పర్యవేక్షించనున్న మంత్రుల బృందం, ప్రత్యేకంగా ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌, ఇంతకీ ఏమిటీ ఈ శత్రు ఆస్తుల అమ్మకం?
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ((PM Modi Govt) సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతోంది. ఈ వ్యూహం ద్వారా దేశానికి రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని శత్రువుల ఆస్తులను(Enemy properties) అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt)సిద్ధమవుతోంది.