World

'Leave India Notice': దేశం విడిచి వెంటనే వెళ్లిపో, పోలెండ్ విద్యార్థికి నోటీసు జారీ చేసిన ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సీఏఏ అనుకూల, వ్యతిరేకుల మధ్య ఆందోళనలు ( CAA Row) మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో (Social Media) ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని ఆ రాష్ట్ర హోం శాఖ నోటీసులు జారీ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి (Jadavpur University) చెందిన మెరుగైన విద్యార్థికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) 'లీవ్ ఇండియా నోటీసు' పంపింది.

Nirbhaya Case: నిర్భయ దోషుల కొత్త ఎత్తులు, ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చండి, సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్ గుప్తా, సోమవారం విచారణకు రానున్న పిటిషన్

Hazarath Reddy

మరో మూడు రోజుల్లో నిర్భయ దోషులను (Nirbhaya Case Convicts) ఉరితీయాల్సి ఉంది. ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తాజా నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా (Pawan Singh Gupta) సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టును (Supreme Court) అభ్యర్థించాడు.

TikTok Viral Video: ఫాలోవర్ల కోసం చావు అంచుల్లోకి, మంచుతో గడ్డుకట్టుకుపోయిన సరస్సులో ఈత, బయటకి వచ్చే దారి తెలియక సతమతం, ఎలాగోలా బయటపడిన జాసన్ క్లార్క్

Hazarath Reddy

సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ కావాలని చాలామంది నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా టిక్ టాక్ లో (TikTok) అయితే ఫాలోవర్ల కోసం డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు చాలామందే ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఇప్పుడు ఈ స్టోరి కూడా అలాంటి ఓ వ్యక్తిదే... ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.

Sir John Tenniel: జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు, ఇలస్ట్రేటర్‌గా, వ్యంగ్య కళాకారుడుగా ఎన్నో విజయాలు, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించిన గూగుల్

Hazarath Reddy

ఇలస్ట్రేటర్ మరియు వ్యంగ్య కళాకారుడు సర్ జాన్ టెన్నియల్ 200 వ జయంతిని (John Tenniel's 200th Birth Anniversary) సంధర్భంగా గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ (Google Doodle) రూపొందించింది. ఫిబ్రవరి 28, 1820 న లండన్లో జన్మించిన సర్ జాన్ టెన్నియల్ (John Tenniel) 1893 లో తన కళాత్మక విజయాల కోసం తన సమయాన్ని కేటాయించాడు. 20 సంవత్సరాల వయస్సులో, టెన్నియల్ ప్రమాదం కారణంగా కుడి కంటిలో దృష్టిని కోల్పోయాడు.

Advertisement

Coronavirus Outbreak: కరోనా మృత్యుఘోష, వుహాన్‌కు భారత్ మందులు, ఇరాన్ ఆరోగ్యమంత్రికి కోవిడ్-19, 2700కు పైగానే మృతుల సంఖ్య, భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర,హోం, ఆరోగ్య శాఖలు

Hazarath Reddy

చైనాలో పుట్టిన కరోనా వైరస్ (Coronavirus Outbreak) మృత్యుఘోష ప్రపంచమంతా వినిపిస్తోంది. చైనాలో (China) విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా ఇప్పుడు దునియా మొత్తం చుట్టివేసింది. కరోనావైరస్ మృతుల సంఖ్య 2,744కు చేరినట్టు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రారంభ కేంద్రమైన హుబేయి ప్రావిన్స్‌లోనే అత్యధిక మరణాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Trump Concluded India Visit: రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తొలి రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి అమెరికాకు బయలుదేరిపోయారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు......

India- USA Deals: 'ఈ పర్యటన మాకెంతో ప్రత్యేకం, మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ కీలక ప్రకటన, ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

Vikas Manda

భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు....

Namaste Trump: అమెరికాలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం. కీలక ఒప్పందాలు, సినిమా- క్రికెట్ విశేషాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, పేదరిక నిర్మూలన; ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని చూసిందని తెలిపిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఇండియా ఎకానమీ కూడా బలపడుతుందని, వచ్చే పదేళ్లలో ఇండియాలో పేదరికం పూర్తిగా నిర్మూలించబడి, మిడిల్ క్లాస్ జనాలు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశంగా మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు....

Advertisement

Namaste Trump: ఒకరు స్టాచూ ఆఫ్ లిబర్టీ- ఇంకొకరు స్టాచూ ఆఫ్ యునిటీ..యూఎస్- భారత్ మధ్య ఉన్నది భాగస్వామ్యం కాదు, దగ్గరి సంబంధం, ఈ బంధం కలకాలం కొనసాగనీ: నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పీచ్

Vikas Manda

భారతదేశం-యుఎస్ సంబంధాలు ఇకపై మరొక భాగస్వామ్యం కాదు. ఇది చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒకటి 'స్వేచ్ఛా భూమి', మరొకటి ప్రపంచం ఒక కుటుంబం అని నమ్ముతుంది. ఒకరు 'స్టాచూ ఆఫ్ లిబర్టీ' గురించి గర్వంగా భావిస్తారు, మరొకరు భావిస్తారు 'స్టాచూ ఆఫ్ యూనిటీ' గురించి గర్వంగా చెప్పుకుంటారు. భారత్ - అమెరికా మైత్రి కలకాలం వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.....

Trump Visit Highlights: మహత్ముడి చర్ఖాతో నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు, వేలమంది జనం డొనాల్డ్ ట్రంప్ రోడ్ షోకు అడుగడుగునా కేరింతలతో స్వాగతం, ట్రంప్ అహ్మదాబాద్ సందర్శన విశేషాలు

Vikas Manda

మొతెరా స్టేడియం గా ప్రసిద్ది చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. కొత్తగా నిర్మించిన స్టేడియం "నమస్తే ట్రంప్" కార్యక్రమానికి వేదిక.....

Donald Trump India visit: ఏం చేస్తారు.. ఏం చూస్తారు? నేడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రాక, నేడు- రేపు ఆయన షెడ్యూల్‌కు సంబంధించిన డీటేల్స్ ఇలా ఉన్నాయి

Vikas Manda

అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరికొద్ది సేపట్లో భారత్ లోని అహ్మదాబాద్ నగరానికి చేరుకోనున్నారు. డొనాల్డ్ ట్రంప్ కు ఇది తొలి భారత పర్యటన. నేడు, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఫిబ్రవరి 24న తొలి రోజు గుజరాత్ రాష్ట్రంలోపర్యటిస్తారు. ఇక్కడ స్వాగత కార్యక్రమాలు, సభ మరియు ఇతర కార్యక్రమాలు ముగిసిన తర్వాత.....

Ivanka Tump Joins The India Tour: మరోసారి ఇండియాలో పర్యటించనున్న ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన బృందంలోనే చేరిక, వెల్లడించిన రిపోర్ట్స్

Vikas Manda

ఇవాంకా భారతదేశంలో పర్యటించడం ఇది రెండవసారి కాబోతుంది. గతంలో 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జిఇఎస్) కు ఇవాంకా ట్రంప్ స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఇప్పుడు 2020లో మొత్తం ఫ్యామిలీతో కలిసి భారతదేశంలో ఇవాంకా పర్యటించనుంది...

Advertisement

The Beast Car: భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్.. భద్రతలో బెస్ట్ అని చెప్పబడుతున్న 'ది బీస్ట్' కార్ ప్రత్యేకతలు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.....

H-1B Visa: అమెరికాలో చిక్కుకున్న 24 వేల మంది తెలుగు టెకీలు, ఆ వీసా రాకుంటే తట్టా బుట్టా సర్దుకోవడమే, వీరు ఏప్రిల్ నెల లోపు హెచ్‌-1బీ వీసా పొందాల్సిందే

Hazarath Reddy

అమెరికాకు ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మొత్తం 68 వేల మంది భారతీయులు (Indian Techies) ఇప్పుడు అక్కడ హెచ్‌-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు (AP And TS) చెందిన వారు దాదాపు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరంతా నిర్ణీత గడువులోపు హెచ్‌-1బీ వీసా పొందలేక పోతే ఇండియాకు రావాల్సి ఉంటుంది.

COVID-19 Outbreak: ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది, సామాన్యుల పరిస్థితి ఏంటీ, వైరస్ భారీన పడి మృతి చెందిన వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్

Hazarath Reddy

వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ (Wuhan Hospital Director) కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్ (Wuchang Hospital Director Liu Zhiming) ఈ వైరస్‌తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.

COVID-19 Vaccine: కోవిడ్-19 నుంచి భారీ ఉపశమనం, వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు, 6 నెలల్లోపు మనుషులపై ప్రయోగం, చైనాలో 1800 దాటిన కరోనా మృతులు

Vikas Manda

ఈ వ్యాక్సిన్ గనుక జంతువులపై మంచి ఫలితాలను చూపించి అందుబాటులోకి వస్తే కరోనావైరస్ ను అరికట్టే తొలి మేడ్ ఇండియా వ్యాక్సిన్ గా అవతరించనుంది. ఇంతకుముందు కూడా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలో ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) యొక్క డేంజరస్ పాథోజెన్స్ బృందం కరోనావైరస్ ను కృత్రిమంగా పుట్టించింది....

Advertisement

No Role For Third Party Mediation: కాశ్మీర్‌పై జోక్యం చేసుకోవద్దు, ఐరాస ప్రధాన కార్యదర్శికి భారత్ ఘాటు హెచ్చరిక, అక్కడ ఉగ్రమూకను ఖాళీ చేయించండి, తేల్చి చెప్పిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్

Hazarath Reddy

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ కొంచెం ఘాటుగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌పై (Jammu and Kashmir) ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ (General António Guterres) చేసిన ప్రతిపాదనను భారత్‌ (India) తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి భారత్ సిద్ధంగా లేదని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసే విషయం మీద ముందు ఐక్యరాజ్యసమితి దృష్టిసారించాలని కోరింది.

Swami Chakrapani: మాంసం తిన్నందుకే చైనాను దేవుడు శపించాడు, కరోనా విగ్రహాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెబితే దేవుడు శాంతిస్తాడు, లేకుంటే చైనా సర్వనాశనమే, స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చైనా (China) ఇప్పటికైనా కళ్లు తెరిచి కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే' అని స్వామి చక్రపాణి (Swami Chakrapani) అన్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

COVID-19: యూకెలో కరోనా వల్ల 4 లక్షల మంది చనిపోతారట, యుకె శాస్త్రవేత్త నీల్ ఫెర్గూసన్ వెల్లడి, 1669కి దాటిన మరణాలు, ఎలా విస్తరిస్తుందనేది ఇంకా అంతుచిక్కన రహస్యమే

Hazarath Reddy

కోవిడ్-19 వైరస్ మీద బ్రిటీష్ శాస్త్రవేత్త (British expert) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో ఈ వైరస్ వ్యాపిస్తే దాదాపు 4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ (UK Scientist Professor Neil Ferguson) వెల్లడించారు. ఇతను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు.

Vijay Mallya: మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి, యుకే కోర్టు బయట విజయ్ మాల్య, తనపై ఈడీ కక్ష గట్టిందంటూ ఆరోపణలు, మాకు ఆయన్ని అప్పగించమంటున్న ఈడీ

Hazarath Reddy

మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్య ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ (Enforcement Directorate) చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (Kingfisher Airlines) తరఫున తీసుకున్న రుణం అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు.

Advertisement
Advertisement