తాజా వార్తలు
Telangana: వీడియో ఇదిగో, బైక్ మీద వెళ్తున్న యువకుడి మెడ కోసిన చైనా మాంజా, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి, ప్రస్తుతం నిలకడగా బాధితుడి ఆరోగ్యం
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వెంకటేష్ మెడకు చైనీస్ మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది
Hyderabad: వీడియో ఇదిగో, తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన మందుబాబు, తీవ్ర గాయాలు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Hazarath Reddyరాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేయడంతో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Mahesh Kothe Dies of Heart Attack: త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఎన్సీపీ నాయకుడు మహేష్ కోఠే
Hazarath Reddyమకర సంక్రాంతి సందర్భంగా కోఠే షాహి స్నాన్లో పాల్గొనేందుకు త్రివేణి సంగమానికి వెళ్లినట్లు తెలిపారు. నదిలో ఉండగా నీటిలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. అతన్ని వైద్య సదుపాయానికి తీసుకెళ్లారు, కానీ చనిపోయినట్లు ప్రకటించారు.
HC on Body Shaming: ఇతరులపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం, కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు
Hazarath Reddyమలయాళ నటుడు హనీ రోజ్ తనపై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో, కేరళ హైకోర్టు సమాజంలో బాడీ షేమింగ్కు ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పింది, వ్యక్తులపై అలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎత్తిచూపారు న్యాయమూర్తి.
Allahabad High Court: శృంగారంలో అనుభవమున్న మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం, కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyముగ్గురు పిల్లలను కలిగి ఉన్న 30 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, నార్సింగి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు, కత్తితో పొడిచి అనంతరం బండ రాళ్లతో మోది దారుణంగా..
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.
Hyderabad Horror: నార్సింగిలో జంట హత్యల కేసు, అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయితో చంపేశారని అనుమానాలు, ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు వచ్చి అస్వస్తతకు గురైన దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని తెలిపిన కైలాసానంద గిరి మహారాజ్
Hazarath Reddyయాపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్తతకు గురయ్యారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఆమె హాజరు కాగా వాతావరణ మార్పు వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన 2 కోట్ల మంది భక్తులు, అమృత స్నానాన్ని ఆచరించిన అఖాడా వర్గానికి చెందిన సాధువులు
Hazarath Reddyఇప్పటివరకు దాదాపు ఇరవై మిలియన్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజాత్ ANIకి తెలిపారు. "ఇప్పటి వరకు, సుమారు 2 కోట్ల మంది ప్రజలు స్నానాలు చేశారు.
Astrology: ఫిబ్రవరి 11 నుంచి కుంభరాశిలోకి బుధగ్రహం ప్రవేశం..ఈ 3 రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి...లాటరీ తగలినట్లే..కోటీశ్వరులు అవడం ఖాయం...
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, బుధ గ్రహం వ్యాపారం తెలివితేటలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడుతుంది. ఫిబ్రవరిలో బుధుడు తన రాశిచక్రాన్ని రెండుసార్లు మార్చబోతున్నాడని మీకు తెలియజేద్దాం.
Astrology: జనవరి 15 నుంచి కుజుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశం..ఈ 3 రాశుల వారికి ధన కుబేర యోగం..పట్టిందల్లా బంగారమే కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశిచక్ర గుర్తులతో పాటు రాశులను ఎప్పటికప్పుడు మారుస్తాయి, దీని ప్రభావం మానవ జీవితం , దేశం , ప్రపంచంపై కనిపిస్తుంది. జనవరి 15 గ్రహాల అధిపతి అయిన కుజుడు పుష్యాన్ని విడిచిపెట్టి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించాడు.
Astrology: పగడం ఉంగరాన్ని ఏ రాశి వారు ధరించాలి ఏ రాష్ట్రంలో వారు ధరించకూడదు దీనివల్ల కలిగే లాభాలు నష్టాలు ఏమిటో తెలుసా..
sajayaAstrology: జ్యోతిష్యంలో రత్నాలు ధరించే పనమైతే ఉంటుంది. అయితే ఈ రత్నాలను ధరించేటప్పుడు పూర్తిగా తెలుసుకొని సరైనది ధరించాలి. లేకపోతే లాభాల మాట పక్కన పెడితే అనేక రకాల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: తేనె నిమ్మరసం తరచుగా తాగుతున్నారా..అతిగా తాగడం వల్ల కలిగే అనొద్దాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: చాలామంది బరువు తగ్గడం కోసం ఉదయాన్నే కాళీ కడుపుతో నిమ్మరసం తేనే తాగుతూ ఉంటారు. ఇది బరువు తగ్గించడం కోసం డిటెక్షన్ లింకుగా ఉపయోగపడుతుందని తాగుతూ ఉంటారు.
Health Tips: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్స్ తో సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో కిడ్నీ ఫెయిల్యూర్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే మన జీవనశైలంలో మార్పు పోషకాహార లోపం ఇటువంటి సమస్యలు వస్తాయి.
Padi Kaushik Reddy Granted Bail: పాడి కౌశిక్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట, మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన కోర్టు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు తెలిపిన హుజూరాబాద్ ఎమ్మెల్యే
Hazarath Reddyహుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
Makar Sankranti 2025: వీడియో ఇదిగో, సంక్రాంతికి కొత్త అల్లుడికి 465 వంటకాలతో అత్తమామలు స్వాగతం, అల్లుడి పరిస్థితి ఏంటంటే..
Hazarath Reddyయానంకు చెందిన హరిన్య గత సంవత్సరం విజయవాడకు చెందిన సాకేత్ను వివాహం చేసుకుంది. ఇది సాకేత్ అత్తగారి ఇంట్లో జరిగిన మొదటి సంక్రాంతి పండుగ. మాజేటి సత్యభాస్కర్ కుటుంబం మకర సంక్రాంతి పండుగను జరుపుకుని అల్లుడు, కుమార్తెను విలాసవంతమైన భోజనానికి ఇంటికి ఆహ్వానించింది,
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Hazarath Reddyఅమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు.
‘The Raja Saab’: ప్రభాస్ డార్లింగ్ రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల, ఎంతో అందంగా నవ్వుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న రెబల్ స్టార్
Hazarath Reddyయంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండక్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాజాసాబ్ చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి డార్లింగ్ ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.