India
Rashmika Mandanna Injured: రష్మిక కాలు విరిగింది! కొన్నినెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సిందే! ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారిన రష్మిక ఫోటోలు
VNSరష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను
CM Revanth Reddy Review On Excise Department: తెలంగాణలో త్వరలో కొత్త బ్రాండ్ బీర్లు, విస్కీ, నూతన కంపెనీలు అప్లై చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల
VNSటీజీబీసీఎల్కు (TGBCL) ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
India's Squad for IND vs ENG 2025 T20I Series: లాంగ్ గ్యాప్ తర్వాత భారత జట్టులోకి మహ్మద్ షమీ, ఇంగ్లాండ్తో టీ-20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
VNSఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్కు (IND vs ENG 2025 T20I Series) బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు.
Honda Elevate Black Signature: హోండా కార్స్ నుంచి స్పెషల్ ఎడిషన్స్ రిలీజ్, ఫీచర్స్, ధరల వివరాలివిగో..
VNSకొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ హోండా కార్స్ ఇండియా (Honda India) ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్యూవీ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్లను (Special Edition) విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్లు టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్పై ఆధారపడి ఉంటాయి. కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి
Dewas Murder: గర్ల్ఫ్రెండ్ను చంపి 9 నెలల పాటూ ఫ్రిజ్లో పెట్టిన వ్యక్తి, పక్కింటివారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన సంచలన నిజం
VNSసాధారణంగా హత్య (Murder) జరిగితే వెంటనే విషయం బయటికి వస్తుంది. అరుదుగా కొన్ని కేసుల్లో హత్య విషయం వెలుగులోకి రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. కానీ ఓ హత్య విషయం బయటికి రావడానికి మాత్రం ఏకంగా 10 నెలల సమయం పట్టింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని దెవాస్ జిల్లా (Devas district) లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
Arun Charagondaనాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.
Pawan Kalyan: గ్రీన్ కో కంపెనీ ద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు..ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Arun Charagondaగ్రీన్కో కంపెనీ ఏపీలో ఇప్పటికే రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Kondapochamma Reservoir: కొండపోచమ్మ సాగర్కు బయలుదేరే ముందు యువకులు ఇంటి నుండి ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారో చూడండి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు...స్థానికంగా విషాదం
Arun Charagondaసిద్దిపేటలోని కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా
KTR: ఇందిరమ్మ రాజ్యం కాదు గుండా రాజ్యం..తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించిన కేటీఆర్, యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ దాడిని ఖండించిన కేటీఆర్
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడికి పాల్పడ్డారు. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు.
Kondapochamma Sagar: సెల్ఫీ కోసం కొండపోచమ్మ సాగర్లో దిగి ఐదుగురు యువకుల మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు...వీడియోలు ఇవిగో
Arun Charagondaకొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు
Health Tips: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా, ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. దీనికి కారణం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం చెడు కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు స్ట్రోక్ గుండెపోటు వంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి.
NYFCC Awards: ఎన్వైఎఫ్సీసీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
Arun Charagondaన్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు.
Health Tips: పరిగడుపున ప్రతిరోజు రెండు పచ్చి యాలకులు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaHealth Tips: యాలకులు మంచి మసాలా దినుసుగా మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మంచి సువాసనను ఇస్తుంది ఆహారానికి రుచి వాసనను పెంచుతుంది.
Astrology: జనవరి 18వ తేదీన రాహు కేతు సంచారం ఈ మూడు రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు..
sajayaAstrology: జ్యోతిషం ప్రకారం రాహు కేతువులకు ఒక్కొక్క గ్రహాలను వల్ల 12 రాశులను ప్రభావితం చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని కలిసి తీసుకొస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: జనవరి 17 రాత్రి చంద్రుడు ,బుధుడు ఒకే రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడికి ,బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 17, 2025 వ సంవత్సరంలో శనివారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు చంద్రుడు బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తారు
Astrology: జనవరి 13 మహాలక్ష్మి ధనయోగం, ఈ మూడు రాశుల వారికి ఆకస్మికంగా కోటీశ్వరులయ్యే ఛాన్స్..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రంలో కొన్ని రాశుల వారికి కొన్ని రోజుల్లో అదృష్టం పట్టబోతుందని ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే జనవరి 13 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Attack On BRS Office: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై ఎన్ఎస్యూఐ నాయకుల దాడి, పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్.... వీడియో ఇదిగో
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడికి పాల్పడ్డారు. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్
Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు
Arun Charagondaతెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలకు ఆ తర్వాతే ప్రాధాన్యత అని కామెంట్ చేశారు.
CM Revanth Reddy: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ఈ నెలాఖరులోగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
Arun Charagondaకొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి
Andhra Pradesh: పవన్ కళ్యాణ్పై మణికంఠ కుటుంబ సభ్యుల ఫైర్, కనీసం మమ్మల్ని పలకరించలేదు, మా పిల్లలు పోయారు మేము కూడా చనిపోతామని ఆవేదన...వీడియో ఇదిగో
Arun Charagondaపవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.