India

Abids Fire Accident: అబిడ్స్ లో భారీ అగ్నిప్ర‌మాదం, బాణాసంచా షాపులో చెల‌రేగిన మంట‌లు, 10 బైక్ లు ద‌గ్ధం

VNS

పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.

KTR Reaction on Janwada Farmhouse incident: దీపావళి దావ‌త్ చేసుకోవ‌డం త‌ప్పా? రేవ్ పార్టీ అంటూ త‌ప్పుడు రాత‌లు రాస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం

VNS

రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR Reaction on Janwada) మండిపడ్డారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ ఘటనపై కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ (BRS) బయటపెడుతోంది

CM Revanth Reddy: సదర్ యాదవుల ఖదర్, ధర్మం వైపు నిలబడండి..అధర్మాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదారబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

Tamilnadu: విజయ్ 'టీవీకే' పార్టీ తొలి బహిరంగసభ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, తన ప్రసంగంతో ప్రజలను ఆలోచింప చేసిన విజయ్...డ్రోన్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఇళయ దళపతి విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ తొలి బహిరంగసభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమిళనాడులోకి విల్లుపురం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభకు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన డ్రోన్ విజువల్స్‌లో జన సునామీ స్పష్టంగా కనిపించింది.

Advertisement

YS Sharmila: జగన్ విషపు నాగు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్, జగన్ రాసిన స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా, వైఎస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదని స్పష్టం

Arun Charagonda

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన షర్మిల...సాయిరెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? అని ప్రశ్నించారు.

Andhra Pradesh: విజయనగరంలో దారుణం, ప్రాణం పోతున్న పట్టించుకోన జనం...అందరూ చూస్తుండగానే రోడ్డుపై మరణించిన యువకుడు..వీడియో

Arun Charagonda

విజయనగరంలోని వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్ వద్ద తల్లి కొడుకు ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్ వంతెన వద్ద పని ఉందని దిగాడు కుమారుడు. అదే సమయంలో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. తల్లి కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు కాస్త సాయం చేయండి అని అడిగిన ఎవరూ సహాయం చేయకపోయే సరికి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Vijaysai Reddy On YS Sharmila: ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి

Arun Charagonda

మీ అన్నకు వ్యక్తిగతంగా రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ పై జరుగుతున్న కుట్రలో మీరు భాగస్వామ్యం కావడం శోచనీయం అన్నారు. ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా చెప్పాలని..చంద్రబాబుతో కలిసి మీ అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ అని మండిపడ్డారు. షర్మిల నాటకాలు ఆపాలని...వైఎస్ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.

Janwada Farm House: డ్రగ్స్ ప్రస్తావనే లేకుండా పోలీసుల పంచనామా రిపోర్టు, విదేశీ లిక్కర్ మాత్రమే దొరికిందని తెలిపిన పోలీసుల వెల్లడి

Arun Charagonda

నిన్న రాత్రి రాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై పోలీసులు పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చింది. పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు తాము చెక్ చేయగా ఎక్సైజ్ శాఖ నుండి పర్మిట్ లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు అని పంచనామా రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.అయితే ఎక్కడా డ్రగ్స్ గురించి ప్రస్తావన లేదు.

Advertisement

Telangana: ప్రాణం తీసిన ఈత సరదా, ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు, ఒకరి మృతి దేహం లభ్యం

Arun Charagonda

ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన కొమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలం సోమిని ఎర్రబండ ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు జాహీర్ మృత దేహం తలాయి ప్రాంతంలో లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Janwada Farmhouse Rave Party: రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్, సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి..డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్ పాకాల అనే వ్యక్తి ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా రంగంలోకి దిగిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే ఈ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Astrology: సూర్యుడు-శుక్రుడి దయతో, 3 రాశుల వారికి ప్రయోజనం..భారీ లాభాలు పొందే అవకాశం.

sajaya

2024 సంవత్సరం ముగిసేలోపు, అనేక ప్రధాన గ్రహాలు వాటి సంకేతాలు సంయోగాలను మారుస్తాయి, ఇది 12 రాశిచక్ర గుర్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు ,శుక్రుడు 2 డిసెంబర్ 2024న కలిసి సంచరిస్తారు.

Tirupati: తిరుపతి హోటల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్, హోటల్స్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

తిరుపతి హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఉగ్రవాదులు. జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన మరో బాంబు బెదిరింపు మెయిల్ రాగా హోటల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Advertisement

Astrology: అక్టోబర్ 31 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుజుడు ,చంద్రుడు సంచారం వల్ల నీచ భంగ రాజయోగం..

sajaya

అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇవి శుభ ,కలిగించే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు కుజ గ్రహం చంద్రుని గ్రహం సంచారం వల్ల నీచ మంగ రాజయోగం ఏర్పడుతుంది.

Karimnagar: 3 వేల మంది శ్రీనివాస్‌ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు

Arun Charagonda

కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.

Health Tips: పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ..కారణాలు చికిత్స, తెలుసుకుందాం..

sajaya

మన శరీరానికి రక్తం చాలా అవసరం. రక్తం తగ్గడం వల్ల శరీరంలో అనేకమైన వ్యాధులు వస్తాయి. తక్కువ ఐరన్ హిమోగ్లోబిన్ వల్ల వచ్చే వ్యాధిని రక్తహీనత అంటారు. రక్తహీనత వల్ల అనేక రకాల జబ్బులు ఏర్పడతాయి.

Health Tips: సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా..

sajaya

పండ్లు తీసుకోవడం మన శరీరానికి చాలా ముఖ్యం మన శరీరానికి కావాల్సిన ఫైబర్, పోషకాలను అందించడంలో పండ్లు సహాయపడతాయి. అయితే చాలామంది అనారోగ్య సమయంలో, ఉపవాస సమయంలో పండ్లను తింటుంటారు.

Advertisement

KTR Inspects Nacharam STP: నాచారం ఎస్టీపీని సందర్శించిన కేటీఆర్, మూసీ నదిలో మురికి నీరు రాకుండా ఎస్టీపీల నిర్మాణం చేపట్టాం..కూల్చివేతలను అడ్డుకుంటామని వెల్లడి

Arun Charagonda

ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాచారంలోని పెద్ద చెరువు ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం రాదు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులు కొడుతున్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు...ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందన్నారు.

Health Tips: మధుమేహం ఉన్న వారు వారి డైట్ చాట్ ను ఇలా మార్చుకుంటే మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని తగ్గించుకోవడం కోసం మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.

Health Tips: రాత్రిపూట నువ్వుల నూనెతో కాళ్లను మసాజ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు..

sajaya

చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం మసాజ్ చాలా ఉపయోగపడే పరిష్కారం.

Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో

Arun Charagonda

ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్.

Advertisement
Advertisement