India

Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం

Hazarath Reddy

కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Telangana Thalli Statue: పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోనియాగాంధీ పుట్టిన రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఇక్కడి ప్రజల కడుపుకోతను అర్థం చేసుకొని ఓ తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కేసీఆర్ విశాలమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.. వంద ఎకరాల్లో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.

Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు.

Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Advertisement

New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

Astrology: సెప్టెంబర్ 27 గురు గ్రహం ,చంద్రుడు కలయిక వలన ఈ మూడు రాశుల వారు ధనవంతులవుతారు.

sajaya

ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దీని వల్ల అన్ని రాశుల వారు కొంత ప్రభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా గ్రహాలు వాటి గమనాన్ని మార్చడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి.

V. Vijaysai Reddy: చంద్రబాబు ఇంటిని కూల్చాల్సిందే, కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం ఉంటున్నారని తెలిపిన విజయసాయి రెడ్డి

Hazarath Reddy

కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

Astrology:సెప్టెంబర్ 23 బుధుడు, శుక్రుడు ,కేతువుల కలయిక వల్ల త్రిగ్రాహీయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రాహి యోగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 23న కన్యా రాశిలోకి సూర్యుడు బుధుడు, కేతువు మూడు కూడా కలుస్తాయి.

Advertisement

Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 తేదీ వచ్చేసింది, ప్రోమో ఇదిగో..

Hazarath Reddy

నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభ తేదీని కలర్స్ కన్నడ అధికారికంగా ప్రకటించింది. ప్రోమోతో స్మాల్ స్క్రీన్‌పై అలలు సృష్టించిన తరువాత, హిట్ రియాలిటీ షో యొక్క కొత్త సీజన్ బ్లాక్‌బస్టర్ గ్రాండ్ ఫస్ట్ ఎపిసోడ్‌తో ప్రీమియర్ అవుతుందని ఛానెల్ ఎట్టకేలకు ధృవీకరించింది.

Bigg Boss Telugu 8: 3వ వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్ తెలుగు 8, ఎలిమినేషన్‌ రేసులో ఉన్నది వీళ్లే..

Hazarath Reddy

బిగ్ బాస్ తెలుగు 8 మూడవ వారంలోకి ప్రవేశించింది. పోటీ వేడెక్కుతోంది! గత రాత్రి ఎపిసోడ్‌లో ఆశ్చర్యకరమైన ఎలిమినేషన్‌లో, శేఖర్ బాషా హౌస్ నుండి నిష్క్రమించిన తాజా పోటీదారు అయ్యాడు.

Uttar Pradesh: వీని పిచ్చి తగలెయ్య, ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం అడ్డదారిలో పడుకుని చనిపోయినట్లు నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో, ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు, ఈ రీల్‌పుత్ర ముఖేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Health Tips: సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. షుగర్ పేషెంట్లకు ఇది ఒక వరం.

sajaya

చాలామంది ఆరోగ్యం బాలేని సమయంలో సగ్గుబియ్యం జావా తీసుకుంటూ ఉంటారు. ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Health Tips: మీరు టీ తో పాటు స్నాక్స్, బిస్కెట్లు తీసుకుంటున్నారా ఇది చాలా ప్రమాదం.

sajaya

చాలామంది సాయంత్రం టీ సమయంలో మిక్సర్, స్నాక్స్, బిస్కెట్ల వంటివి ఎక్కువగా తీసుకుంటారు. అయితే టీ తో కలిపి ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.

Health Tips: డెలివరీ తర్వాత ఎప్పుడు వ్యాయామం ప్రారంభం చేయాలో తెలుసుకుందాం.

sajaya

ప్రసవం తర్వాత చాలామంది వెంటనే వారు తిరిగి తమ శరీరాన్ని మునపటిలాగా చేసుకునేందుకు వ్యాయామం చేయాలని అనుకుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం.

Sanjay Gaikwad Sparks Controversy: వీడియో ఇదిగో, రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌

Hazarath Reddy

శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. (Sanjay Gaikwad) కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు.

Advertisement

Ahmedabad Metro Rail Project: అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పొడిగింపును ప్రారంభించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పొడిగింపును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గుజరాత్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) రెండవ దశ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.

Namo Bharat Rapid Rail Features: నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రత్యేకతలివే, గంటకు 110 కిలోమీటర్ల వేగం దీని సొంతం, టికెట్ ధర ఎంత ఉంటుందంటే..

Hazarath Reddy

వందే భారత్‌ మెట్రో రైళ్లలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనున్నాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంటుంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్‌లో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి.

PM Modi Takes Metro Ride: వీడియో ఇదిగో, వందే మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ప్రయాణికులతో మాట్లాడుతూ జర్నీ చేసిన భారత ప్రధాని

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొత్త మెట్రో మార్గంలో ప్రయాణించే రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మెట్రో రైడ్ తీసుకున్నారు. అనంతరం రైలులో వారితో ప్రయాణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Health Tips: టమాటాను ఈ జబ్బులు ఉన్నవారు అస్సలు తీసుకోకూడదు.

sajaya

టమాటాను ప్రతిరోజు మనము ఆహారంలో వాడుకుంటూ ఉంటాం. టమాటాలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ లాంటి ఉంటాయి. టమాటాలు మన ఆరోగ్యానికి అంత ప్రభావాన్ని చూపకపోయినా కొన్నిసార్లు కొన్ని జబ్బులో ఉన్నవారికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Advertisement
Advertisement