జాతీయం
Telangana Farm Loan Waiver: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రైతులు రూ. 2 లక్షల పైన ఉన్న రుణం డబ్బులు కడితే వాళ్లవి మాఫీ చేస్తామని ప్రకటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్లాన్ రచించింది. అయినప్పటికీ అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు.
Anakapalle Pharma Company Explosion: అయ్యో..ఒక్కరోజు ఆగినా ప్రాణాలతో బతికేది, సోదరుడికి రాఖీ కట్టి ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన హారిక
Hazarath Reddyమరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది.
YSRCP Opposing Waqf Bill: వక్ఫ్ బిల్లును అంగీకరించేది లేదు, మరోమారు తేల్చి చెప్పిన వైసీపీ అధినేత జగన్, ముస్లిం మైనారిటీలతో భేటీ
Hazarath Reddyవక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Telangana Group 2 Schedule: తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
Arun Charagondaతెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
Hydrabad Police On Free Journey: రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ అనేది ఫేక్ న్యూస్, క్లారిటీ ఇచ్చిన పోలీసులు, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు పోలీసులు. 1091, 78370 18555 నంబర్కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని దీనిని నమ్మవద్దని కోరారు. ఈ మెసేజ్తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
90 Feet Hanuman Statue:అమెరికాలోని టెక్సాస్లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం, చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట..వీడియో
Arun Charagondaఅమెరికాలోని టెక్సాస్లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా 90 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమం సమయంలో హెలికాప్టర్ ద్వారా పువ్వులు, పవిత్ర జలాన్ని చల్లారు. హనుమంతుడి మెడలో 72 ఫీట్ల పూలమాలను వేశారు.
Noida: వీడియో ఇదిగో, శవాలను భద్రపరిచే మార్చురి గదిలో శృంగారం, అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
Hazarath Reddyనోయిడాలోని పోస్ట్మార్టం హౌస్ నుండి ఒక షాకింగ్ సంఘటన నివేదించబడింది, అక్కడ సాధారణంగా మృతదేహాలను భద్రపరిచే డీప్ ఫ్రీజర్ రూమ్లో ఒక పురుషుడు మరియు స్త్రీ 'అసభ్యకరమైన చర్య'లో నిమగ్నమై ఉన్న వీడియో కనిపించింది. తోటి సిబ్బంది రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది,
Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ ఎయిర్పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ అధికారి
Hazarath Reddyఆగస్ట్ 20న ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్పోర్ట్లోని సీఐఎస్ఎఫ్ అధికారి ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో CPR ద్వారా ప్రాణాలను కాపాడారు. టెర్మినల్ 2 నుండి బయలుదేరే ప్రాంతంలో ఉదయం 10:50 గంటలకు ఈ సంఘటన జరిగింది, ఇండిగో విమానంలో శ్రీనగర్కు వెళుతున్న మిస్టర్ అర్షిద్ అయూబ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు.
Jagtial Shocker: జగిత్యాలలో దారుణం, హోంవర్క్ పూర్తి చేయలేదని రక్తమొచ్చేలా పాపని కొట్టిన టీచర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల్లోని ఎంపీపీఎస్ టీఆర్ నగర్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. హోంవర్క్ పూర్తి చేయనందుకు రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు దారుణంగా శిక్షించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆ పాపని చెవిపై బలంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం మొదలైంది.
Sudden Death Caught on Camera: జిమ్లో వ్యాయామం చేస్తుండగా హార్ట్ ఎటాక్, కుప్పకూలి మరణించిన వైద్య విద్యార్థి, వీడియో ఇదిగో..
Hazarath Reddyజామ్నగర్లో 19 ఏళ్ల MBBS విద్యార్థి కిషన్ మానెక్ జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు ప్రాణాంతక గుండెపోటుకు గురయ్యాడు. పిజివిసిఎల్లో డిప్యూటీ ఇంజనీర్ అయిన హేమంత్ మానెక్ కుమారుడు కిషన్ తన వ్యాయామ దినచర్యలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
Supreme Court On Kolkata Doctor Rape-Murder Case: తక్షణమే విధుల్లోకి వెళ్లండి.. విధుల్లో చేరిన తర్వాత ఎలాంటి చర్యలుండవని కీలక వ్యాఖ్యలు
Arun Charagondaకోల్కతా డాక్టర్ హత్యాచార కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సైతం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. డాక్టర్లు అందరూ తక్షణమే విధుల్లో చేరాలని, వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది.
Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి
Hazarath Reddyఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Badlapur Sexual Assault Case: నువ్వే అత్యాచారానికి గురైనట్లు రిపోర్ట్ చేస్తున్నావా, జర్నలిస్టుపై విరుచుకుపడిన శివసేన నేత, చివరకు ఏమన్నారంటే..
Hazarath Reddyఇద్దరు కిండర్ గార్టెన్ బాలికలపై లైంగిక వేధింపుల కేసుపై నిరసనను కవర్ చేస్తున్నప్పుడు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సీనియర్ నాయకుడు వామన్ మ్హత్రే అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారని జర్నలిస్ట్ మోహిని జాదవ్ ఆరోపించడంతో మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగింది.
Kolkata Rape-Murder Case: రండి 20 రూపాయలు ఇచ్చినా మీతో పడుకుంటాం, ఈ దారుణాలెందుకు, కామాంధులకు సూటి ప్రశ్నలు సంధించిన సెక్స్ వర్కర్, వీడియో ఇదిగో
Hazarath Reddyపురుషులకు రెడ్లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది.
Delhi Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, 3వ అంతస్తు నుండి కిందపడిన మూడేళ్ల పాప, రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు..
Hazarath Reddyపశ్చిమ ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది
MLC Kavitha Injured: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవిత
Arun Charagondaబీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత గైనిక్ సమస్య , వైరల్ జ్వరంతో బాధపడుతుండగా వెంటనే ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Kolkata Rape-Murder Case: కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కామాంధులైన నెటిజన్లు, గూగుల్ సెర్చ్లో దారుణమైన పదాలతో వెతుకులాట
Hazarath Reddyకోల్కతా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు నెటిజన్లు గూగుల్లో బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతికారు. అక్కడితో ఆగకుండా ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ ఉత్సాహంగా వెతికారు
KTR Questions Revanth Reddy: ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?, సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామంలో మహిళా జర్నలిస్టుల దాడిని ఖండించిన కేటీఆర్
Arun Charagondaవిధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు
Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.
Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్పై హరీశ్ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్
Arun Charagondaప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.