జాతీయం

Noida Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, పెళ్లి ఊరేగింపులో కాల్పులు జరపడంతో బాల్కనీ నుంచి వేడుక చూస్తున్న బాలుడికి తగిలిన బుల్లెట్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

నోయిడాలో వివాహ ఊరేగింపు సందర్భంగా ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడని పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Kiran Royal: నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ వ్యవహారంలో మరో క్లిప్‌ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్‌ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది.

Hyderabad: షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు

Hazarath Reddy

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Vijayawada Government Hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, పేషెంట్‌కు వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కోమాలోకి, అనంతరం కొద్ది సేపటికే మృతి

Hazarath Reddy

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండె అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు వైద్యులు మత్తు మందు ఇచ్చారు. అయితే ఇంజక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే రోగి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం కొద్ది నిమిషాలకే చనిపోయారు.దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, స్టీల్ రింగ్‌ను వేలుకి పెట్టుకున్న బాలిక, 10 గంటల పాటు శ్రమించి రింగ్‌ను కట్ చేసి తొలగించిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక వేలుకి ఇరుకున్న రింగ్ ను 10 గంటలు పాటు శ్రమించి తొలగించారు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది.హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దీపిక ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్‌ను వేలికి పెట్టుకుంది.

Weather Update: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న తుఫాను, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంతలా ఉంటుందంటే..

Hazarath Reddy

ఈశాన్య భారతదేశంతో సహా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా తుఫాను గాలుల ప్రాంతం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే ఏడు రోజులు వర్షాలు కురుస్తాయి

TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.

Maha Kumbh Mela 2025 Fire: మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం, అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి, సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాల్లో మంటలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకున్నాయి.

Advertisement

Ramzan 2025: ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు

Hazarath Reddy

రంజాన్ (Ramzan) మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్తను తెలిపింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.

18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు

Hazarath Reddy

దక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.

Astrology: ఫిబ్రవరి 28 నుంచి రాహువు కుంభరాశి లోకి ప్రవేశం... ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగులేదు... ముట్టుకుంటే కోట్లు...పట్టుకుంటే బంగారం... ధనవంతులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, పాప గ్రహం రాహువు వ్యతిరేక దిశలో కదులుతాడు. రాశిచక్ర మార్పు కోసం, మనం మీన రాశి నుండి మేష రాశిలోకి వెళ్తాము. ప్రస్తుతం, అతను చివరి రాశి అయిన 12వ రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు.

Health Tips: బరువు అమాంతం పెరిగిందని భయమా... అయితే జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు... ఈ చెక్కని అరగదీసి పొడిచేసి కషాయం చేసుకొని తాగితే... వారంలో 10 కేజీలు తగ్గడం ఖాయం...

sajaya

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చక్కటి ఔషధాలు మన వంటింట్లోనే అధికంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement

Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అదేపనిగా వేసుకుంటున్నారా...అయితే ఈ జబ్బులు రావడం ఖాయం...

sajaya

Health Tips: మీ శరీరంలో విటమిన్ డి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం ద్వారా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి.

Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్‌ధామ్‌లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి

Health Tips: ఈ ఒక్క ఆకుతో పప్పు చేసుకొని తింటే.. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి.. ఆపరేషన్ లేకుండానే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు... జింక లాగా చెంగునె ఎగురుతారు

sajaya

Health Tips: మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మునగాకుని ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మునగాకు సహాయపడుతుంది.

Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు

Hazarath Reddy

త్రివేణి సంగమంలో ఇప్ప‌టి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.

Advertisement

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Hazarath Reddy

తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఓవ‌ర్‌సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చైనా మనకు శత్రువు కాదంటూ మరోసారి దేశ రాజకీయాలను వేడెక్కించారు

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

Hazarath Reddy

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు హాస్టల్‌లో రక్షణ కరువైందంటూ రోడ్డెక్కారు. కొంతమంది ఆకతాయిలు తమ బాత్‌రూంలోకి తొంగి చూస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Patna Shocker: పాట్నాలో దారుణం, వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి యూట్యూబ్ వీడియోలు చూసి వైద్యం చేసిన డాక్టర్, చికిత్స వికటించి బాధితుడు మృతి

Hazarath Reddy

బీహార్‌లోని పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యంపై జరిగిన దిగ్భ్రాంతికరమైన కేసులో, రోగికి చికిత్స చేయడానికి వైద్యుడు యూట్యూబ్ వీడియోలపై ఆధారపడ్డాడని, దీని కారణంగానే అతను మరణించాడని వార్తలు వస్తున్నాయి

Ragging in Vignan Engineering College: విశాఖలో మళ్లీ పడగవిప్పిన ర్యాగింగ్ భూతం, దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్లను వేధించిన సీనియర్లు, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట

Hazarath Reddy

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్‌ పంచాయితీ పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది.

Advertisement
Advertisement