Information
ED Raides In Punjab: పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు, ఎన్నికల వేళ కుట్ర అని తోసిపుచ్చిన కాంగ్రెస్...
Krishnaపంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మేనల్లుడుపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిగాయి.
EPFO: పీఎఫ్ ఖాతా నుండి ఇప్పుడు రెండు సార్లు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు, గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి.., డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి దశల వారీ గైడ్ ఇదే...
Hazarath Reddyకోవిడ్-19 అత్యవసర పరిస్థితుల కారణంగా ఆకస్మిక ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ సంవత్సరం ప్రారంభంలో, చందాదారులు తమ ఖాతాల నుండి రెట్టింపు డబ్బును విత్‌డ్రా (How to withdraw money twice ) చేసుకునేందుకు అనుమతించింది.
Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?
Naresh. VNSసంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి
Hazarath Reddyఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
Mission Amanat:ట్రైన్లో లగేజీ మరిచిపోయారా? ఆందోళన వద్దు! ఇలా చేయండి, పోగొట్టుకున్న లగేజీ మీ దగ్గరికే వస్తుంది, ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ కొత్త సర్వీస్
Naresh. VNSరైల్వే ప్ర‌యాణికుల కోసం.. వాళ్ల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం Mission Amanat అనే స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్ ద్వారా మిస్ అయిన ల‌గేజ్‌ను.. దాని ఓన‌ర్‌కు చేర్చ‌డ‌మే దాని ల‌క్ష్యం. వెస్ట‌ర్న్ రైల్వేతో పాటు రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) సంయుక్తంగా ఈ మిష‌న్ మీద వ‌ర్క్ చేస్తున్నాయి.
EPFO Cash Withdrawal: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని షరతులు విధించిన కేంద్రం, ఇలా చేయండి
Naresh. VNSఈపీఎఫ్‌వో (EPFO) అకౌంట్ హోల్డర్లకు శుభవార్త తెలిపింది కేంద్రం. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ఓ సభ్యులు అకౌంట్‌ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా(PF Withdraw) చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
Hazarath Reddyహైదరాబాద్ గురువారం బూడిద మేఘాల దట్టమైన దుప్పటిని చుట్టుకొని నిద్రలేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్‌, మీర్‌పేట్‌, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.
FMCG: కరోనాలో సామాన్యుల నడ్డి మళ్లీ విరిగినట్లే, ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలను పెంచిన పలు కంపెనీలు, తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్
Hazarath Reddyదేశంలోని అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులపై పెను భారాన్ని (Hindustan Unilever hikes prices) మోపింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు (soaps and detergents by 3-20%) పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది.
Jharkhand CM Hemant Soren: ఆ రాష్ట్ర సీఎం కుటుంబంలో 15 మందికి కరోనా పాజిటివ్, ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు మాత్రం తేలిన నెగిటివ్
Krishnaజార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Uttar Pradesh GST Raids: పాన్ మసాలా వ్యాపారిపై GST రెయిడ్స్, కోట్లలో బయటపడ్డ సరుకు, షాక్ తిన్న ఉద్యోగులు, ఏం జరిగిందంటే..
Krishnaఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో పాన్ మసాలా వ్యాపారి , ఖైనీ తయారీదారు నివాసం , గోడౌన్‌పై సెంట్రల్ జిఎస్‌టి బృందం శుక్రవారం దాడి చేసింది. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని సీజీఎస్టీ డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు చెందిన 35 మంది అధికారులు, ఉద్యోగుల బృందం దాడులు చేసింది.
Fine for Google & Facebook: గూగుల్, ఫేస్‌ బుక్‌ లకు ఫ్రాన్స్ దిమ్మతిరిగే షాక్, భారీ ఫైన్ విధించిన ప్రభుత్వం, కుకీస్ విషయంలో తీరు మార్చుకోకపోతే రోజు రూ.85 కట్టాలంటూ హుకుం
Naresh. VNSగూగుల్(Google), ఫేస్‌ బుక్‌(Facebook )లకు భారీ షాక్ ఇచ్చింది ఫ్రాన్స్(France). తమ చట్టాలకు భిన్నంగా బిజినెస్ పద్దతులను అవలంభిస్తున్నందుకు పెద్ద మొత్తంలో ఫైన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ల‌పై 210 మిలియ‌న్ల యూరోలు (237 మిలియ‌న్ల డాల‌ర్లు) ఫైన్ విధించింది.
Jio New Year offer: జియో న్యూఇయర్ ఆఫర్, మళ్లీ రూ 499 ప్యాక్ తెచ్చిన జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్రిప్షన్ తో కొత్త ప్లాన్
Naresh. VNSగత నెలలో అన్ని ప్లాన్స్ రేట్లను పెంచిన జియో(Jio)...తాజాగా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తెచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది.
Quarantine Period: కోవిడ్ కొత్త మార్గదర్శకాలు,ఇకపై హోం క్వారంటైన్‌‌లో ఏడు రోజులుంటే చాలు, కరోనా సోకిన 3 రోజులు జ్వరం రాకుంటే మాస్కుతో బయట తిరగవచ్చు, కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఇవే
Hazarath Reddyకోవిడ్‌–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారికి హోం క్వారంటైన్‌ కాల పరిమితిని (Quarantine Period) తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది.
Festival Special Trains: సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపిన రైల్వేశాఖ
Hazarath Reddyసంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది
Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్
Naresh. VNSబిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.
Bank Holidays in 2022: బ్యాంకుల సెలవుల జాబితా వచ్చేసింది. జనవరి 2022 నుంచి డిసెంబర్ 31 దాకా బ్యాంకులకు సెలవుల దినాలను ప్రకటించిన RBI, ఏ నెలలో ఏం సెలవులు ఉన్నాయో ఓ సారి చూడండి
Hazarath Reddyపాత సంవత్సరానికి మరి కొద్ది గంటల్లో వీడ్కోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఆర్బీఐ వచ్చే ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రధాన సెలవు దినాలను (Bank Holidays in 2022) ప్రకటించింది .
Weather Forecast: వెదర్ అలర్ట్, పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు, ఈ రోజు అనుకోని వర్షంతో తడిసి ముద్దయిన చెన్నై, రాబోయే 24 గంటల్లో కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyదేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ( IMD) హెచ్చరికలు జారీ చేసింది. బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు, రేపు వర్షపాతం ఉంటుంది.
EPFO E-Nomination: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఈ నామినేషన్ గడువు పొడిగించిన EPFO, ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ప్రకటన
Hazarath Reddyఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది.
Income Tax Returns Filing For 2020-21: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ రేపే, ఎలా చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఈ ఆర్దికసంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి చివరితేదీ డిసెంబర్ 31. ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి
Baal Aadhaar Card: చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ! ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆధార్ కార్డు చాలా సులభంగా వస్తుంది
Naresh. VNSశిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని యూఐడీఏఐ(UIDAI) తెలిపింది. ఇందుకోసం జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Birth Certificate) అవ‌స‌రం. ఈ స‌ర్టిఫికెట్‌ను పిల్లలు పుట్టిన ఆస్పత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిట‌ల్స్ అయితే బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు(Aadhar enrolment form) ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాయి.