Information

Bank Holidays in March 2021: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపి బ్యాంక్ అధికారులు

Hazarath Reddy

మార్చి నెలలో బ్యాంకులు 11 రోజుల వరకు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు (Bank Holidays in March 2021) ఉండనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మార్చి 5, 11, 22, 29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి.

PSLV-C51/Amazonia-1 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి, 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌, ఒక శాటిలైట్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి మోదీ ఫొటో, భగవద్గీత

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ (PSLV-C51/Amazonia-1 Mission) రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

No Baggage Charges: ఎలాంటి లగేజీ లేకుండా విమాన ప్రయాణం చేస్తున్నారా? అయితే మీ విమాన టికెట్ ధరల్లో డిస్కౌంట్ పొందండి, కేవలం దేశీయ ప్రయాణాలకు మాత్రమే వర్తింపు

Team Latestly

చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణం అందుబాటు ధరల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి లగేజ్ లేకుండా ప్రయాణించే వారి కోసం డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లలో రాయితీలు లభించనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం....

Digital Media Rules: సోషల్ మీడియా మరియు OTT ప్లాట్‌ఫాంలకు నూతన మార్గదర్శకాలు జారీ, సందేశాలకు మూలం ఎక్కడ్నించో వెల్లడించాలనే నిబంధన, నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్

Vikas Manda

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, OTT ప్లేయర్స్ మరియు డిజిటల్ మీడియాకు సంబంధించి నూతన మార్గదర్శకాల (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021) ను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఏదైనా ఒక సందేశం....

Advertisement

New Covid Strain in India: మూడు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల కలకలం, దేశంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి, సరిహద్దు వద్ద ఆంక్షలు కఠినం

Hazarath Reddy

దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. కొత్త రకం స్ట్రెయిన్‌ వల్లే కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 Cases in India) వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Covid Updates: రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం, దేశంలో తాజాగా 10,584 మందికి కరోనా, బెంగళూరులో బిల్డింగ్ సీజ్

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు (Coronavirus in Inida) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Mini Medaram Jatara 2021: సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర, ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతర, ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 24 న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్నజాతరకు (mini medaram jatara) ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

PM Kisan Update: పిఎం-కిసాన్ నుంచి 33 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, వీరంతా అర్హత లేకున్నా నగదు పొందుతున్నారని వెల్లడించిన కేంద్రం, మొత్తం రూ .2,326.88 కోట్లు వీరి ఖాతాల్లో జమ అయిందని తెలిపిన మంత్రి తోమర్

Hazarath Reddy

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) పథకానికి దాదాపు 33 లక్షల మంది అనర్హమైన లబ్ధిదారులకు రూ .2,326.88 కోట్లు వచ్చాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme) 2019లో తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

One Liter Petrol for Rs 1: అక్కడ రూపాయికే లీటర్ పెట్రోలు, పైగా అది అత్యంత వెనుకబడిన దేశం, వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర .0 0.020 డాలర్లు, విదేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోలు ధర ఎక్కువట

Hazarath Reddy

వెనిజులాలో, లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి (One Liter Petrol for Rs 1) మాత్రమే. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన దేశమైన వెనిజులాలో (Venezuela), లీటరు పెట్రోల్ ధర .0 0.020. అంటే మన కరెన్సీలో రూ .1.45 (Get one liter petrol for rs1 here).

H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

Hazarath Reddy

ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. మాన‌వాళికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోనే తొలిసారి హెచ్‌5ఎన్‌8 ర‌కం ఏవియ‌న్ ఫ్లూ (Avian influenza) మ‌నుషుల‌కు సోకిన‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)‌ను కూడా అప్ర‌మత్తం చేసింది.

Rain Alert for 7 States: అకాల వర్షాల ముప్పు, మొత్తం ఏడు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు, ఆందోళన చెందుతున్న రైతులు

Hazarath Reddy

తూర్పు గాలుల కారణంగా బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు పశ్చిమ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై (Rain Alert for 7 States) వ్యాపించడంతో ఆకాశం మేఘాలతో నిండిపోయి మబ్బులు ముసురుపట్టాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు, అంచనా వేశారు.

IPL 2021 Auction: ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.

Advertisement

Covid Pandemic: మళ్లీ డేంజర్ జోన్‌లోకి అయిదు రాష్ట్రాలు, ఇండియాలో 7,569 కొత్త వేరియంట్లు గుర్తించామని తెలిపిన సీసీఎంబీ, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్, దేశంలో 13,993 కొత్త కేసులు

Hazarath Reddy

కొన్ని రోజులుగా ఐదు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, రాష్ట్రాల్లో రోజువారీ కేసులు (COVID-19 'upsurge' recorded in five states) మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry) ప్రకటించింది.

New Corona Variants: విరుచుకుపడుతున్న కొత్త వేరియంట్లు, భారత్‌లో ఏకంగా ఐదు వేల రకాల కరోనా స్ట్రెయిన్లు, సంచలన వివరాలను వెల్లడించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్ల కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. భారత్‌లో ఏకంగా 5 వేల కొత్త కరొనావైరస్ రూపాంతరాలు (New Corona Variants) ఉన్నాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు (CCMB) ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Untimely Rains: అకాల వర్షాలతో తెలంగాణలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, చలికాలాన్ని తలపించేలా రాష్ట్రంలో శీతల పవనాలు, మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ సూచన

Team Latestly

శుక్రవారం నాడు మహారాష్ట్ర మరియు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 ° C నుండి 8 ° C కంటే తక్కువగా నమోదవుతాయి. ఈ వారాంతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అయితే రాబోయే.....

Coronavirus New Guidelines: కరోనాపై కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం, మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది. ఆఫీసులు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే వార్తల నేపథ్యంలో ఈ గైడ్‌లైన్స్ ను (Coronavirus New Guidelines) కేంద్రం ప్రకటించింది.

Advertisement

WhatsApp's Privacy Policy: వాట్సప్, ఫేస్‌బుక్‌లకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు, వినియోగదారుల గోప్యత చాలా ముఖ్యం, నాలుగు వారాల్లో దీనిపై మీ స్పందన తెలపాలని ఆదేశాలు

Hazarath Reddy

సోషల్‌ మీడియా దిగ్గజాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీ కంపెనీ ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. ప్రజల గోప్యత అనేది చాలా ముఖ్యమైనది. దానిని కాపాడటం మా కర్తవ్యమంటూ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది.

FASTag Update: రేపటి నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి, ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు హైవేల‌పైకి..లేకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే, ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి (FASTag Update) రానుంది. ఇకపై వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే డబుల్ టోల్ చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి (FASTags Mandatory) వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచి దీన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

Fuel Prices: మళ్లీ పెట్రో బాదుడు, హైదరాబాద్‌లో రూ. 91 దాటిన పెట్రోల్ ధర, విజయవాడలో రూ. 93 దాటిన ధర, న్యూ ఢిల్లీలో రూ.87.60కి చేరిన ధర, ఏడాది ఇప్పటివరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.89, లీటరు డీజిల్‌పై రూ.3.91 పెరుగుదల

Hazarath Reddy

దేశంలో చ‌మురు ధ‌ర‌లు మ‌రికాస్త పెరగడంతో.. లీట‌రు పెట్రోల్, డీజిల్‌పై 31 పైస‌ల చొప్పున పెంచిన‌ట్లు (Fuel Prices Hike) చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ పై 30 పైస‌ల పెరుగుద‌ల క‌న‌ప‌డి రూ.87.60కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర 25 పైస‌లు పెరిగి రూ.77.73గా ఉంది.

Uttarakhand Glacier Burst: గ్లేసియర్‌ బరస్ట్‌ అంటే ఏమిటీ? నందాదేవి పర్వతం కరగడానికి కారణాలు ఏంటి? హిమాలయాల్లోని మంచునదులకు ముప్పు ఎలా పొంచి ఉందో ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

ప్రకృతిని నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ఎన్నో ఘటనలు మానవులు చవి చూశారు. తాజాగా ఉత్తరాఖండ్ మంచు చరియలు విరిగిపడిన ఘటన (Uttarakhand Glacier Burst) ప్రకృతి ఎంతలా మానవునిపై పగబట్టిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

Advertisement
Advertisement