News

Sankranthi Wishes In Telugu 2025: మకర సంక్రాంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు Full HD Images Photo Greetings రూపంలో ఇలా తెలియజేయండి..

sajaya

Sankranthi Wishes In Telugu 2025: సూర్యుడు మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు ఈ పర్వదినం రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. ప్రధానంగా రైతులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.

Padi Koushik Reddy Arrest: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్‌ పోలీసులు, డాక్టర్‌ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి

Hazarath Reddy

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

TCS Hiring Alert: క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెషర్‌లను తీసుకోనున్న టీసీఎస్

Hazarath Reddy

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీనియర్ మేనేజ్‌మెంట్ 2025లో క్యాంపస్ నుండి 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. టెక్ దిగ్గజం Q3 FY25లో సుమారు 5,000 మంది హెడ్‌కౌంట్‌ను తగ్గించింది మరియు దీని కారణంగా యాజమాన్యం ఆశాజనకంగా ఉంది.

Pongal Celebrations: వీడియో ఇదిగో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మరియు నటుడు చిరంజీవి కూడా ఇక్కడ వేడుకలకు హాజరయ్యారు.

Advertisement

24H Dubai 2025: వీడియో ఇదిగో, దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో సత్తా చాటిన హీరో అజిత్‌ కుమార్‌ టీం, రేస్‌లో మూడోస్థానంలో ..

Hazarath Reddy

దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్‌ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.

24H Dubai 2025: వీడియో ఇదిగో, భార్య షాలినికి ముద్దు ఇచ్చిన హీరో అజిత్‌ కుమార్‌, దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో మూడోస్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో టీం

Hazarath Reddy

దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్‌ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.

IIT-Kharagpur Student Dies: ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో మరో ఆత్మహత్య, హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విద్యార్థి

Hazarath Reddy

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌ (IIT-Kharagpur)లో విద్యార్థి తన హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (Student suicide)కు పాల్పడ్డాడు. విద్యార్థిని కలిసేందుకు వచ్చిన అతని తల్లిదండ్రులు ఎంతసేపు తలుపుతట్టినా తీయకపోవడంతో సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు

Hazarath Reddy

తొలిరోజే మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తజన సందోహంతో ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) పరిసరాలు , త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు

Advertisement

Pandit Vishnu Rajoria: వీడియో ఇదిగో, బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతి, వివాదాస్పదం అవుతున్న పండిట్‌ విష్ణు రజోరియా వ్యాఖ్యలు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిట్‌ విష్ణు రజోరియా (Pandit Vishnu Rajoria) కీలక ప్రకటన చేశారు. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్‌ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

Liquor, Meat Ban in Madhya Pradesh: మత పరమైన ప్రదేశాల్లో మాంసం, మద్యం దుకాణాలు బంద్, కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు

Hazarath Reddy

రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల చుట్టూ మాంసం, మద్యం వినియోగాన్ని నిషేధించాలని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం తెలిపారు.

Sankranti Celebration 2025: వీడియో ఇదిగో, కోడి పందాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.

Advertisement

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణ

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Trinadha Rao Nakkina: హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథరావు, నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా మాట్లాడానంటూ..

Hazarath Reddy

అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్షమాపణలు చెప్పారు దర్శకుడు త్రినాథరావు. నటికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.

Daaku Maharaaj Success Party: వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వ‌శి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు

Hazarath Reddy

డాకు మ‌హారాజ్ స‌క్సెస్ పార్టీలో బాల‌య్య‌తో పాటు యంగ్ హీరోలు విశ్వ‌క్సేన్, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వ‌క్సేన్ చెంప‌లపై బాల‌య్య ముద్దులు పెట్టి.. అంద‌ర్నీ హుషారుప‌రిచారు. ఊర్వ‌శి రౌతేలాతో బాల‌య్య మ‌ళ్లీ స్టెప్పులేశారు. ద‌బిడి దిబిడి పాట‌కు డ్యాన్స్ చేస్తూ ఊర్వ‌శితో ఊగిపోయారు

Infosys Salary Hike 2025: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఫిబ్రవరి నుంచి వేతనాల పెంపు, ముందుగా జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు హైక్

Hazarath Reddy

ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది.

Advertisement

Sankranthi Foods : సంక్రాంతి రోజు పందెంకోడి నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం..

sajaya

Sankranthi Foods: సంక్రాంతి పండగ అంటే చాలు పందెం కోళ్ల హడావుడి గాలిపటాలు ఎగిరేయడం, ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో చాలా కోలాహలంగా ఉంటుంది.

IND W Vs IRE W: సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు

VNS

ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ (Rajkot) వేదికగా జరుగనున్నది.

HMPV Cases in India: భారత్‌లో 18 కి చేరిన హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, తాజాగా పుదుచ్ఛేరి మరోచిన్నారి పాజిటివ్, జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్పత్రిలో చేరిన పాప

Hazarath Reddy

భారత్‌లో హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పుదుచ్ఛేరిలో మరోచిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఒక స్పూను నెయ్యి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని తెలుసా..

sajaya

Health Tips: చాలామంది నెయ్యిని పప్పులో స్వీట్స్ లో వేసుకుంటూ ఉంటారు. అయితే నెయ్యిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement
Advertisement