రాజకీయాలు

Amit Shah-Booth Karyakarta Sammelan: ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?, సీఏఏపై ప్రభుత్వాన్ని ఆప్ తప్పుదారి పట్టిస్తోంది..?,ఢిల్లీలో నిప్పులు చెరిగిన హోమంత్రి అమిత్ షా

Hazarath Reddy

ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు,(BJP President) కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah) అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన 'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు(Booth Karyakarta Sammelan) హాజరైన అమిత్‌ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్,(Congress) ఆమ్ ఆద్మీ పార్టీలు(AAP) దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు.

Muslims Million March In HYD: జాతీయ జెండాతో ముస్లీం మిలియన్ మార్చ్, సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కదం తొక్కిన ముస్లీంలు..ముస్లీమేతరులు, అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ముస్లింలు మిలియన్ మార్చ్ (Muslims Million March) నిర్వహించారు. పౌర సవరణ చట్టం (CAA), జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC) లపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

World War III Threats: కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ఇరాన్‌ను బూడిద చేస్తామంటున్న అమెరికా, 52 సైట్లను భస్మీ పటలం చేస్తామంటూ హెచ్చరికలు, బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రాకెట్ దాడులు చేసిన ఇరాన్, ప్రతీకారం తీర్చుకుని తీరుతామంటున్న ఇరాన్ మద్దతుదారులు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump)ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు. ఎవరైనా అమెరికన్లను లేదా అమెరికన్ ఆస్తులను(Americans or American assets) తాకినట్లయితే, 52 ఇరానియన్ సైట్‌లను హిట్ చేస్తామని ప్రకటించారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చాలా వేగంగా.. తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు.

Maharashtra Government: కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో..,కలకలం రేపుతున్న రాజీనామాలు, ఆర్థిక శాఖతో అజిత్ పవార్, పర్యాటక శాఖతో ఆదిత్య ఠాక్రే, హోం మంత్రిత్వ శాఖతో దేవ్ ముఖ్, మొత్తం మంత్రిత్వ శాఖల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని (Maha Vikas Aghadi)మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.

Advertisement

Gurdwara Attack: పాక్‌లో గురుద్వారాపై దాడి, ఇది భారత్ కుట్రే అంటున్న దాయాది దేశం, తీవ్రంగా ఖండించిన భారత్, పాక్ ఎంబసీ ఎదుట సిక్కుల ధర్నా, దాడికి వ్యతిరేకంగా ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ అసలేం జరిగింది ?

Hazarath Reddy

పాకిస్తాన్‌లోని (Pakistan)చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై (attack on Nankana Sahib Gurdwara) జరిగిన రాళ్ల దాడి దేశంలో ప్రకంపనలే రేపుతోంది. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ (Protests) చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్‌ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Bank Strike On Jan 8: ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు అన్నీ బంద్, ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ బంద్ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, 8వ తేదీ ఎవరూ విధులకు హాజరు కావద్దని ఉద్యోగులకు తేల్చి చెప్పిన బ్యాంకు యూనియన్లు

Hazarath Reddy

నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా అదే బాటలోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central GOVT) అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

AP Capital-Political Row: దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని, బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టమన్న చంద్రబాబు, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Amma Vodi: జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు, 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం, అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

అమ్మఒడి పథకం (Amma Vodi Scheme)లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(AP Education Minister Suresh) తెలిపారు. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.

Advertisement

Maharashtra Farmer Suicides: 300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో..,ఒక్క నవంబర్ నెలలోనే జరిగిన విషాద ఘటన ఇది, దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించిన రెవిన్యూ శాఖ

Hazarath Reddy

మహారాష్ట్రలో (Maharashtra) జరిగిన అధికారిక కుమ్ములాటలో 300 మంది రైతులు ఆత్మహత్యలు(Maharashtra farmer suicides) చేసుకున్నారు. గతేడాది నవంబర్ నెలలో(November) సీఎం పీఠం కోసం నాయకులు (Fight For Cm Seat)) కొట్టుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేసారు. అకాల వర్షాలతో పంటంతా నేలపాలవ్వడంతో రైతులు (farmers) రోడ్డెక్కారు. చేసిన అప్పులు ఎక్కువ కావడం, చేతికి అందిన పంటను అకాల వర్షాలు నాశనం చేయడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు.

Imran Khan Fake Propaganda: ఫేక్ వీడియో పోస్ట్ చేసి దొరికిపోయిన పాక్ ప్రధాని, ముస్లింలపై భారత పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ట్వీట్, నిజనిర్ధారణలో ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదని తేలింది

Vikas Manda

ఇమ్రాన్ ఖాన్ తమ దేశ వ్యవహారాల కంటే ఇండియా అంతర్గత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రధానమంత్రి స్థాయిని మరిచి ఫేక్ వీడియోలు పెట్టడం, దుష్ప్రచారాలు చేసి పరువుపోగోట్టుకోవడం ఆయనకు కొత్తేమి కాదు...

Rahul Gandhi VS Swami Chakrapani: ముదిరిన హోమో సెక్సువల్ రాజకీయం, రాహుల్ స్వలింగ సంపర్కుడు అంటూ స్వామీ చక్రపాణి తీవ్ర వ్యాఖ్యలు, వీర సావర్కర్,గాడ్సే స్వలింగ సంపర్కులు అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్

Hazarath Reddy

దేశంలోకి మునుపెన్నడూ లేని విధంగా స్వలింగ సంపర్క రాజకీయాలు చేరాయి. కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య హోమో సెక్సువల్ రాజకీయాలు (homosexual relationship Politics) ముదిరి పాకానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టవ్.. గాడ్సే (Nathuram Godse),సావ‌ర్క‌ర్ ( Vinayak Damodar Savarkar)స్వ‌లింగ సంప‌ర్కులు అంటూ తీవ్రమైన పదాలను వాడిన నేపథ్యంలో అంతే ధీటుగా విశ్వహిందూ పరిషత్) (Akhil Bhartiya Hindu Mahasabha తిప్పి కొట్టింది. వారు కాదు రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడు ('Rahul Gandhi Is Homosexual') అంటూ కౌంటర్ విసిరింది.

AP Capitals Row-Amarnath Reddy: ఏపీ రాజధానిగా తిరుపతిని చేయండి, లేదా చిత్తూరును సగం తమిళనాడులో, మిగతా సగం కర్ణాటకలో కలపండి, సరికొత్త వాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో తెలిపిన మూడు రాజధానుల అంశం(3 Capitals row) ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తోన్న రైతులు.. శుక్రవారం సకలజనుల సమ్మె చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) ఇదివరకే ప్రకటించారు. అయితే టీడీపీకే చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (Ex Minister Amarnath Reddy) మాత్రం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

Advertisement

YSR Aarogyasri: నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌, ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం, ఆరోగ్య శ్రీపై జగన్ కీలక నిర్ణయాలు ఇవే

Hazarath Reddy

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం (YSR Aarogyasri Scheme) పైలట్‌ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు (Eluru) ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును (YSR Arogyasri Pilot Project) ఆయన ప్రారంభించారు.

World War 3 Fears Erupt: 3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?, ఇరాన్‌పై దాడితో అమెరికా లక్ష్యం నెరవేరిందా..?ప్రతీకార దాడి తప్పదన్న ఇరాన్, దాడికి ముందు అసలేం జరిగింది.?,బాగ్దాద్ విమానశ్రయ దాడిపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

అమెరికా, (America) ఇరాన్ (Iran) దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాడులు, ప్రతి దాడులతో భయానక పరిస్థితులె నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ లాంచర్లతో (US Airstrikes)విరుచుకుపడింది. ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది.

YCP Leader Murder Plan: వైసీపీ నేత హత్యకు కుట్ర, శ్రీకాకుళం జిల్లాలో కలకలం, సుపారీ గ్యాంగును అరెస్ట్ చేసిన పోలీసులు, హత్య చేసేందుకు రూ.10 లక్షల డీల్ మాట్లాడుకున్న సుపారీ గ్యాంగ్

Hazarath Reddy

కాకుళం జిల్లాలో సుపారీ హత్య పన్నాగం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిను హతమార్చేందుకు దుండగులు కుట్ర చేశారు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. పోలీసులు ఆ గ్యాంగును అరెస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Republic Day Parade 2020: రిపబ్లిక్ శకటాలపై రాజకీయం, పరేడ్‌లో చోటు దక్కకపోవడంపై పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం, గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో అలరించనున్న శకటాలు ఇవే

Vikas Manda

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.....

Advertisement

Amit Shah Learning Bangla Language: అమిత్ షా కొత్త స్కెచ్, మమతను ఢీకొట్టేందుకు బెంగాలీ భాషతో కుస్తీ, ఆత్మగౌరవ నినాదాన్ని లేవదీసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్న హోం మంత్రి అమిత్ షా

Hazarath Reddy

ఊహించని ఎన్నికల వ్యూహాలతో బీజేపీని(BJP) పరుగులు పెట్టిస్తున్న కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా (Home minister Amit shah) మరో కొత్త వ్యూహానికి రెడీ అవుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటను కూలదోసి అధికారాన్ని ఏలుతున్న మమతా బెనర్జీని ఢీ కొట్టేందుకు బెంగాలీ భాషను నేర్చుకునే పనిలో పడ్డారు. పశ్చిమ బెంగాల్ లో కాషాయపు జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న అమిత్ షాకు అక్కడ భాష అనేది ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఈ మధ్య సీఎం మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) ఆత్మ గౌరవ నినాదాన్ని లేవనెత్తారు.

AP Capital: తేలిపోనున్న మూడు రాజధానుల సంగతి, నేడు ఏపీ సీఎంకు నివేదికను అందించనున్న బీసీజీ, నెలఖారున తుది నివేదికను ఇవ్వనున్న హై పవర్ కమిటీ, రాజధాని ఏర్పాటు విషయంలో కీలకం కానున్న బోస్టన్ నివేదిక

Hazarath Reddy

ఏపీ రాజధానిపై (Andhra Pradesh Capital) సమగ్ర నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Boston consultancy gruop) నేడు ఏపీ సీఎం వైయస్ జగన్(CM YS Jagan)కు అందించనుంది. ఏపీ రాజధాని ఏర్పాటులో (AP Capital City) సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపును ఏపీ ప్రభుత్వం(AP GOVT) నియమించిన సంగతి విదితమే. ఈ గ్రూపు తుది నివేదికను నేడు అందించనుంది.

Anti-CAA Rangoli Protest: తమిళనాడు ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం, ముగ్గులు వేసిన యువతి గాయత్రి కందదైకు పాక్ బైట్స్‌ ఫర్‌ ఆల్‌ సంస్థతో సంబంధాలు, మీడియాకు వెల్లడించిన గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌

Hazarath Reddy

తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ రకాలుగా నిరసనలు జరిపిన సంగతి విదితమే. ఇందులో ప్రధానంగా సంచలనం రేపింది ఏదైనా ఉందంటే అది రంగోలి(Rangoli) ద్వారా నిరసన తెలపడం. దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు (Andal draw Kolams)వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Sakala Janula Samme: శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె, మలిదశ ఉద్యమానికి సిద్ధమైన అమరావతి ప్రజలు, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపి వేస్తామని హెచ్చరిక

Vikas Manda

కొన్ని గ్రామాలు కలిసి సేవలు నిలిపివేస్తే తమంతటతామే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప, దానితో ఒరిగేదేమి లేదని కొన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరావతి నిరసనలు కేవలం ఒక సామాజిక వర్గం, టీడీపీ మరియు వారి అనుబంధ మీడియా ....

Advertisement
Advertisement