రాజకీయాలు
Hyderabad Encounter: హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌ కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియజేయాలని డీజీని ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Hazarath Reddyహైదరాబాద్ (Hyderabad) శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశ(Disha)పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ (Telangana encounter) చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు.
Raah Group Foundation: నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు రివార్డును ప్రకటించిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌, చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ ప్రకటనపై నెటిజన్ల ప్రశంసల వర్షం
Hazarath Reddyదిషా కేసు(Disha murder case)లో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ (Hyderabad Encounter) చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతలు, సెలబ్రిటీలు అందరూ తెలంగాణ పోలీసుల(Hyderabad Police)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హరియాణాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డును కూడా ప్రకటించింది.
CP Sajjanar On Encounter: ఆ నలుగురు పోలీసులపై కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు, ఎన్‌కౌంటర్ జరిగిన తీరును అధికారికంగా వెల్లడించిన సీపీ సజ్జనార్
Vikas Mandaనలుగురు ఏకమై కర్రలు, రాళ్లు మరియు ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేశారు. ఎ1 నిందితుడు మహ్మద్ ఆరీఫ్, ఎ4 చింతకుంట చెన్నకేశవులు, దర్యాపు బృందంలోని ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ల తుపాకులు దొంగలించి వారిపై....
Disha Case Encounter-Reactions: దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ నేతలు, కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవడం భావ్యమా అని అంటున్నారు, ఎవరేమన్నారంటే..
Hazarath Reddyతెలంగాణా రాష్ట్రంలోని శంషాబాద్ అత్యాచార ఘటన(hyderabad doctor murder)పై గత వారం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు దిషా హత్యాచారం కేసు(Justice for Disha)లో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం (Hyderabad Encounter) పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.
Ajit Pawar Got Clean Chit: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఊరట, విదర్భ ఇరిగేషన్ స్కాంలో క్లీన్ చిట్, నిధుల విడుదలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పిన ఏసీబీ సూపరింటెండెంట్
Hazarath Reddyదేళ్ల క్రితం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన విదర్భ ఇరిగేషన్ స్కాం(Vidarbha irrigation scam)లో ఎన్పీపి నేత అజిత్‌ పవార్‌ (NCP leader Ajit Pawar) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మహారాష్ట్ర(Maharashtra)లో నీటి పారుదల కుంభకోణంలో ఇప్పుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)(Maharashtra Anti-Corruption Bureau) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
Unnao Rape Case Victim: మరో ఘోరాతి ఘోరమైన చర్య, మంటల్లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, న్యాయం కోసం కోర్టుకు వెళుతుండగా నిప్పంటించిన నిందితులు, 90 శాతం గాయాలతో చావుతో పోరాటం
Hazarath Reddyజస్టిస్ ఫర్ దిషా (Justic for disha) ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాల పట్ల జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. వారిలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. ఉన్నావో ఘటన(Unnao rape victim)లో న్యాయం కోసం కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
P Chidambaram About Economy: జైలు నుంచి విడుదల, పార్లమెంటుకు హాజరు, మోదీ సర్కార్‌పై ఫైర్, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఎలాంటి మెరుగైన చర్యలు కేంద్రం తీసుకోవడం లేదని మండిపడిన పి. చిదంబరం
Vikas Mandaమోదీ ప్రభుత్వం ద్వారా వృద్ధి రేటు యొక్క ప్రతి సంఖ్య పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ దిశలో చూపబడింది. "8, 7, 6.6, 5.8, 5 మరియు 4.5" గత ఆరు త్రైమాసికాలలో జిడిపి యొక్క వృద్ధి రేట్లు ఇవి, ఇంతకన్నా దారుణంగా పతనం ఇంకా ఎక్కడా జరగదు...
Onion Price Rise: 'నేను గానీ, మా ఇంట్లో గానీ ఎవరు ఉల్లి తినరు' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, ఉల్లి ధరలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి, కొన్ని చోట్ల రూ. 150 దాటిన కేజీ ఉల్లి ధరలు
Vikas Mandaఉల్లి ఎగుమతులపై నిషేధం, ఒకరి వద్దే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని దేశంలోని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.....
TS-iPASS: దక్షిణ భారతదేశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి, పారిశ్రామికీకరణలో రాజకీయాలు సరికాదు, బుల్లెట్ రైలు అంటే ఉత్తర భారతదేశమేనా? మోదీ సర్కార్ లక్ష్యంగా టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ విసుర్లు
Vikas Mandaదక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు మరియు చైన్నై నగరాలు లేవా? ఈ మూడు ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే అద్భుతాలు చేసి చూపుతాం, వారికంటే మెరుగైన ఫలితాలు తీసుకురాగలమని....
SC/ST & CAB Bills: నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం, పౌరసత్వ సవరణ బిల్లుకూ కేబినేట్ గ్రీన్ సిగ్నల్
Vikas Mandaముస్లింలకు మినహాయింపు ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి, అలాగే ఇతర దేశాల వారిని దేశ పౌరులుగా గుర్తిస్తే స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయని కొన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు....
INX Media Case: 106 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు విడుదల కాబోతున్న పి. చిదంబరం, బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, విదేశాలకు వెళ్లవద్దని సూచన
Vikas Mandaఆగష్టు 21న అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లి అరెస్టు చేశారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా అక్టోబర్ 16న ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో....
SPG Bill Passed in Rajya Sabha: భద్రత అనేది స్టేటస్ సింబల్ కాదు! ఎస్పీజీ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం, సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ పక్షాలు
Vikas Mandaఎస్పీజీ సవరణ కేవలం గాంధీ కుటుంబం భద్రత కోసం మాత్రమే నిర్దేశించింది కాదు. మేము ఏ కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు, దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు, వాళ్లందరి భద్రత మా బాధ్యత అని అమిత్ షా అన్నారు....
112 India Emergency Helpline: 112 ఇండియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి విజ్ఞప్తి. 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి
Vikas Mandaఈ యాప్‌కు వాయిస్ కాల్స్, మెసేజ్, ఈమెయిల్, ప్యానిక్ బటన్ లాంటి అన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ పొందుపరిచారు. మహిళల కోసం ప్రత్యేకంగా 'SHOUT' అనే ఫీచర్ ఉంచారు. ఆపద ఉందని అనిపించినపుడు '112ఇండియా'.....
Tirupati–Sainagar Shirdi Express: ఏపీలో తప్పిన పెను ప్రమాదం, పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి-షిర్డీ(Tirupati to Shirdi) మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ (Shirdi Express)కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్(Koduru railway station) సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం(All passengers are safe) జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Raja Singh Slams Pawan Kalyan: 'జనసేన ఒక చిల్లర పార్టీ, దానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, ఖబడ్దార్' పవన్ వివాదాస్పద హిందూ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఎమ్మెల్యే రాజాసింగ్
Vikas Mandaపవన్ కళ్యాణ్ ఒక హిందువా? లేక వేరే మతంలోకి ఏమైనా కన్వర్ట్ అయ్యారా? వెల్లడించాలని నిలదీశారు. హిందూ ధర్మం (Hinduism) గురించి పవన్ కళ్యాణ్ కు కనీస అవగాహన ఉందా? హిందూలపై మీకంత కోపం ఎందుకు?....
CM KCR Delhi Tour: దిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, 'దిశ' సంఘటన నేపథ్యంలో చట్టాలు సవరించమని ప్రధానిని కోరే అవకాశం, ఇతర అంశాలపైనా చర్చ
Vikas Mandaచట్టాల ప్రకారం కింది కోర్టులు మరణ శిక్ష విధించినా, పైకోర్టులు ఆ శిక్షలను కుదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టాలలో మార్పులు తీసుకురావాలని, రేప్ ఘటనల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని అలాగే విచారణ కూడా వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని...
Humanity My Religion: మానవత్వమే నా మతం, భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ నా మేనిఫెస్టో, మాట నిలబెట్టుకోవడమే నా కులం, నేను ఉన్నాను..నేను విన్నాను, కులం గురించి మాట్లాడేవారికి కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyగత కొంత కాలం నుంచి ఏపీలో కులం(Andhra pradesh)పై రాజీకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra CM Jaganmohan Reddy) కులం వేదికగా ఈ రాజకీయలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం(Humanity My Religion).. కులం మాట నిలుపుకునే కులం(Commitment is Caste) అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Zero FIR: ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం, ఇకపై బాధితులు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు, అమల్లోకి రానున్న జీరో ఎఫ్ఐఆర్, వారం రోజుల్లోగా విధి విధానాలు రూపొందించండి, అధికారులను ఆదేశించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ (Andhra Pradesh Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR) అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam Sawang) ఆదేశాలు జారీచేశారు.
Pawan Kalyan: 'ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే 151 సీట్లు ఎందుకు'? రేప్ ఘటనలపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరస్తులకు సింగపూర్ తరహా శిక్షలు ఉండాలంటూ సూచన
Vikas Mandaపవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, అటు ఇటు తిరిగి....
Fadnavis VS Anantkumar Hegde: బీజేపీ ఎంపీ ట్విస్ట్, రూ.40 వేల కోట్ల కేంద్రం నిధులను వెనక్కి పంపించేందుకే 80 గంటలు సీఎం డ్రామా, ఫడ్నవిస్‌పై బాంబు పేల్చిన అనంత్ కుమర్ హెగ్డే, ఖండించిన మాజీ సీఎం ఫడ్నవిస్, బీజేపీ మోసం చేస్తుందన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Hazarath Reddyమహారాష్ట్రలో బీజేపీ(BJP)ని ఇప్పుడు కొత్త వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. అనూహ్య మలుపుల మధ్య రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే (BJP MP Anant Kumar Hegde) ఆసక్తికర కామెంట్ చేశారు.