Politics
Rs 2000 Note-Viral Whastapp Message: రూ.2 వేల నోటు రద్దవుతోంది, వెయ్యి రూపాయల నోటు వస్తోంది,సోషల్ మీడియాలో వైరల్ మెసేజ్, ఇదంతా ఫేక్, ఈ వదంతులను నమ్మవద్దంటున్న ఆర్‌బిఐ
Hazarath Reddyఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) షాకిచ్చిందని ఆ మెసేజ్ (viral message ) సారాంశం.
Minor Girl Gang Raped: లిఫ్ట్ పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా రాని మార్పు, చిత్తూరు జిల్లాలో ఘటన, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు,నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
Hazarath Reddyదిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి చలనం కలగడం లేదు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.
Minister Talasani Warns Rapists: కేసీఆర్ ఉగ్రరూపం చూశారుగా..,దేశమంతా తెలంగాణా వైపు చూస్తోంది, తెలంగాణా పోలీసులు ఎప్పుడూ ప్రత్యేకమే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyదిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Telangana MInister Talasani Srinivas Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Cops) ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. అంతేగాక, కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.
Nithyananda: నన్ను ఏ మగాడు టచ్ చేయలేడు, నేను పరమ శివుడ్ని, వైరల్ అవుతున్న సెల్ప్ గాడ్ నిత్యానంద వీడియో, పాస్‌పోర్ట్ రద్దు చేసిన విదేశాంగ శాఖ, ఈక్విడార్ దీవి వాస్తవం కాదన్న ఈక్విడార్ రాయబార కార్యాలయం
Hazarath Reddyకర్ణాటక (Karnataka)లో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద(Nithyananda) ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? అనే దానిపై ఎవరికీ సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం నేపాల్‌ (Nepal) మీదగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు.
Come After You Get Raped: రేప్ జరగలేదు కదా..జరిగాక రా..చూద్దాం, కేసు నమోదు చేసుకోమంటే ఉత్తర ప్రదేశ్ పోలీసులు చెప్పిన సమాధానం, అలాంటిదేమి జరగలేదన్న ఐజీ భగత్
Hazarath Reddyఇప్పుడు దేశ వ్యాప్తంగా రేప్ అంశం పతాక స్థాయికి చేరింది. ఎక్కడ చూసినా ఈ అంశం మీద చర్చ జరుగుతోంది. తెలంగాణాలో దిషా రేప్ అండ్ మర్డర్ (Disha rape and murder case), ఉన్నావో బాధితురాలి సజీవ దహనం(Unnao rape victim) వంటి కేసులు మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా కేర్ తీసుకోవాల్సి ఉండగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
Varma ARKB Release Date: డిసెంబర్ 12న సినిమా విడుదల, సినిమాకు లైన్ క్లియర్, సారీ..అలవాటులో పొరపాటు అంటున్న వర్మ, ట్విట్టర్ వేదికగా సినిమా గురించి వెల్లడి
Hazarath Reddyకాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు (Censor Board)రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది.
Rahul Gandhi On Rising Violence: అత్యాచారాల రాజధానిగా భారత్, ప్రధాని మోడీ మౌనం ఎందుకు వీడటం లేదు, విదేశీయుల ప్రశ్నకు ఏం జవాబు చెబుతారు, సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
Hazarath Reddyబీజేపీ ప్రభుత్వం(BJP GOVT) మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. భారతదేశం అత్యాచారాలకు రాజధాని(Rape Capital)గా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌(Wayanad)లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌ ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌న్నారు.
Alla Ramakrishna Reddy: అది అక్రమ నిర్మాణం, టీడీపీ ఆఫీసును కూల్చేయాల్సిందే, ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు
Hazarath Reddyగుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Manglagiri MLA Alla Ramakrishna Reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) కూల్చివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 5, 2019) ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.
Beeda Masthan Rao Joins YSRCP: టీడీపీని వదిలి వైసీపీలో చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి
Hazarath Reddyనెల్లూరు జిల్లా( psr nellore district) టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(Beeda Masthan Rao Joins YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Telangana Encounter: దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక మలుపు, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు న్యాయవాదులు, ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటున్న న్యాయవాదులు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిషా హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌(Disha Case Encounter)పై సుప్రీం కోర్టు(Supreme court)లో పిటిషన్ దాఖలైంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
Disha Case Encounter: తెలంగాణ ఎన్‌కౌంటర్ కేసులో మరో మలుపు, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం, ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ టీం
Hazarath Reddyదిషా హంతకుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం (National Human Rights Commission Team) శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం హైదరాబాద్ (Hyderabad.) వచ్చింది. చటాన్‌పల్లి (chatanpally) ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం (NHRC Team) పరిశీలించనుంది. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్‌పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది.
Unnao Rape Case Victim: మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి, చికిత్స పొందుతూ మరణించిన ఉన్నావ్ బాధితురాలు, తనపై అత్యాచారం కేసులో న్యాయం కోసం కోర్టుకు వెళుతుండగా కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండుగులు, ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారా ఘటనలే కనిపిస్తున్నాయి. ఏ పేపర్ తిరగేసినా అవే వార్తలు కనిపిస్తున్నాయి. దిషా ఘటన(Justic For Disha)తో దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన సంగతి అందరికీ తెలిసిందే. నిందితులను ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ గళం విప్పారు.
Nitish Kumar Seeks Ban On Porn: పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి, ఈ పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలి, వీటిని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశంలో రేప్‌లు, మర్డర్లు పెరిగిపోవడానికి కారణం అశ్లీల వెబ్‌సైట్లే( porn sites )నని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) వ్యాఖ్యానించారు.పోర్న్‌ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు(exual crimes against women) పెరుగుతున్నాయని వాటిని కట్టడి చేస్తే ఇవి చాలా వరకు తగ్గుతాయని ఆయన అన్నారు.
Rajasthan Minister Bhanwarlal Meghwal: టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయి, అవి రాకముందు ఇవేమి జరగలేదు, రేప్ కేసుల్లో మూడు నెలల్లోనే కోర్టులు తీర్పు ప్రకటించాలి, రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ (Bhanwarlal Meghwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీలు,మొబైల్స్ phones-and-tv)రాకముందు రేప్‌లు లేవని మంత్రి తెలిపారు.
Hyderabad Encounter: హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌ కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియజేయాలని డీజీని ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Hazarath Reddyహైదరాబాద్ (Hyderabad) శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశ(Disha)పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ (Telangana encounter) చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు.
Raah Group Foundation: నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు రివార్డును ప్రకటించిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌, చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ ప్రకటనపై నెటిజన్ల ప్రశంసల వర్షం
Hazarath Reddyదిషా కేసు(Disha murder case)లో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ (Hyderabad Encounter) చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతలు, సెలబ్రిటీలు అందరూ తెలంగాణ పోలీసుల(Hyderabad Police)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హరియాణాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డును కూడా ప్రకటించింది.
CP Sajjanar On Encounter: ఆ నలుగురు పోలీసులపై కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు, ఎన్‌కౌంటర్ జరిగిన తీరును అధికారికంగా వెల్లడించిన సీపీ సజ్జనార్
Vikas Mandaనలుగురు ఏకమై కర్రలు, రాళ్లు మరియు ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేశారు. ఎ1 నిందితుడు మహ్మద్ ఆరీఫ్, ఎ4 చింతకుంట చెన్నకేశవులు, దర్యాపు బృందంలోని ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ల తుపాకులు దొంగలించి వారిపై....
Disha Case Encounter-Reactions: దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ నేతలు, కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవడం భావ్యమా అని అంటున్నారు, ఎవరేమన్నారంటే..
Hazarath Reddyతెలంగాణా రాష్ట్రంలోని శంషాబాద్ అత్యాచార ఘటన(hyderabad doctor murder)పై గత వారం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు దిషా హత్యాచారం కేసు(Justice for Disha)లో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం (Hyderabad Encounter) పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.
Ajit Pawar Got Clean Chit: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఊరట, విదర్భ ఇరిగేషన్ స్కాంలో క్లీన్ చిట్, నిధుల విడుదలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పిన ఏసీబీ సూపరింటెండెంట్
Hazarath Reddyదేళ్ల క్రితం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన విదర్భ ఇరిగేషన్ స్కాం(Vidarbha irrigation scam)లో ఎన్పీపి నేత అజిత్‌ పవార్‌ (NCP leader Ajit Pawar) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మహారాష్ట్ర(Maharashtra)లో నీటి పారుదల కుంభకోణంలో ఇప్పుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)(Maharashtra Anti-Corruption Bureau) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.