Health & Wellness
Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త వ్యాధి కలవరం, జింకలో జోంబీ డీర్ డిసీజ్‌ను గుర్తించిన అధికారులు, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Hazarath Reddyపార్క్‌లోని ఆగ్నేయ భాగంలోని ఎల్లోస్టోన్ సరస్సు సమీపంలో ఒక వయోజన మ్యూల్ డీర్ బక్ యొక్క కళేబరానికి 'జోంబీ డీర్ డిసీజ్' పాజిటివ్‌గా తేలింది, దీనివల్ల జంతువులు గందరగోళంగా మారిపోయి విపరీతంగా ఉబ్బిపోతాయి. నేషనల్ పార్క్ సర్వీస్ ఒక పత్రికా ప్రకటనలో కేసును ప్రకటించింది. పార్కులో వ్యాధి ఉనికిని నిర్ధారించింది
Sudden Deaths in India: యువత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం, వారి సడన్ డెత్‌కి వ్యాక్సిన్ కారణం కాదని వెల్లడి, సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..
Hazarath Reddyఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల దేశంలోని యువకులలో ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ భారతదేశంలోని యువకులలో అకస్మాత్తు మరణాల ప్రమాదాన్ని పెంచలేదని ICMR అధ్యయనం తెలిపింది.
Early Dinner: రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తే దీర్ఘాయుష్షు.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు.
Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం
Rudraపురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
Health Tips: షుగర్ ఉన్న పురుషులకు పిల్లలు పుట్టడం కష్టం, మధుమేహం వల్ల పురుషాంగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్న వైద్యులు
Hazarath Reddyఈరోజుల్లో వృద్ధాప్యంతో రావాల్సిన రోగాలు చిన్నవయసులోనే రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ కాలం జీవించాలనుకునే చాలా మందికి ఈ వ్యాధులు భయాన్ని కలిగిస్తున్నాయి.
Health Tips: పురుషాంగం దగ్గర దురద చాలా ఇబ్బంది పెడుతోందా, అయితే దానికి కారణాలు, చికిత్స మార్గాలు ఏంటో తెలుసుకోండి
Hazarath Reddyపురుషులు, మహిళలు ఇద్దరూ తమ వ్యక్తిగత భాగాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారి యోని, పురుషాంగంలో దురద లేదా మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పురుషులు దీనిపై తక్కువ శ్రద్ధ చూపుతారు.
Mystery' Disease Sweeps Bihar: గయలో మరో అంతుచిక్కని వ్యాధి, తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో 300 మందికి పైగా ఆస్పత్రికి.. లాంగ్డా జ్వరం అని పిలుస్తున్న గ్రామవాసులు, లక్షణాలు ఏంటంటే..
Hazarath Reddyబీహార్‌లోని గయా జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని వారాలుగా 300 మందికి పైగా ప్రజలు తెలియని వ్యాధితో అస్వస్థతకు గురయ్యారని అక్కడి వైద్యాధికారి తెలిపారు. జిల్లాలోని పట్వా తోలి గ్రామంలో అస్వస్థతకు గురైన సంఘటనలు కనిపిస్తున్నాయి
Health Tips: ఇవి తింటే మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఖాయం, తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyప్రస్తుతం ఉన్న కాలంలో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Covid in China: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న ఎక్స్‌‌బీబీ కరోనా వేరియంట్, కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు నమోదు, 24 మంది మృతి
Hazarath Reddyచైనాలో మళ్లీ ఎక్స్‌‌బీబీ కరోనా వైరస్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వాటివల్ల అక్టోబరులో దేశంలో కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు సంభవించి 24 మంది మరణించారని చైనా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం తెలిపింది.కాగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ల పునరాగమనంపై శీతాకాలం వచ్చిన తర్వాత చైనా అప్రమత్తంగా ఉంది. వృద్ధులు, బలహీన జనాభాకు టీకాలు వేయమని కోరింది.
Health Tips: రోజులు 7 వేల అడుగులు నడిస్తే చాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలకు మీ దరికి రావు, తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Hazarath Reddyరోజుకు 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్‌లోని గ్రనాడా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. 6.4 కిలోమీటర్లు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు
Whole-Eye Transplant: వైద్యచరిత్రలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్చిన అమెరికా సర్జన్లు
Rudraప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు.
TB Cases in India: భారత్‌ లోనే టీబీ కేసులు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
Rudraగత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్‌ లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.
Health Benefits of Papaya: రోజుకు ఒక కప్పు బొప్పాయి పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..
Hazarath Reddyమనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండు ఒకటి. వీటిని మనం ఏ సీజన్ లో అయినా తినవచ్చు. ఈ పండ్లు మనకు సంవత్సరమంతా అందుబాటులో ఉంటాయి.
Health Tips: అర్ధరాత్రి వేళ పొడి దగ్గు ఇబ్బంది పెడుతోందా, అయితే ఈ సింపుల్ చిట్కాలతో దాన్ని తరిమికొట్టండి, వైద్యులు చెబుతున్న చిట్కాలు ఇవిగో..
Hazarath Reddyసీజన్ల తో పనిలేకుండా మనకు ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యల్లో దగ్గు ఒకటి. మీకు రాత్రిపూట వచ్చే దగ్గు వలన ఇబ్బంది పడుతున్నారా.. అసలు పొడిదగ్గు రాత్రిపూటనే ఎందుకు వస్తుంది అని మీలో ఎవరికైనా సందేహం వచ్చిందా..
Drinking Water Before Sleep: రాత్రిపూట నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? దాని వల్ల కలిగే నష్టాలు, లాాభాలు ఏమిటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyనిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?అసలు డాక్టర్లు ఏమంటున్నారు?నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగడం చాలామందికి అలవాటే. అయితే అలా రాత్రిపూట నీళ్లు తాగడం మంచిదా? కాదా? అని మీలో సందేహం వస్తుందా.. కొందరికి పగటిపూట ఉన్న దాహం కన్నా రాత్రిపూట ఉండే దాహం ఎక్కువ. అలాగే మరికొందరు నిద్రపోయే ముందు నీళ్లు తాగడానికి ఇష్టపడతారు.
Health Tips: రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
Hazarath Reddyరోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. నిరంతరంగా అదే పనిగా కూర్చొని వర్క్ చేస్తున్నారా.. అయితే మీ అనారోగ్యానికి ఆహ్వనం పలకాల్సిందే.. ప్రస్తుత కాలంలో ఇళ్లలోను, కార్యాలయాల్లోను కనీసం రోజుకు 9-10 గంటలపాటు కూర్చునేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు
Naegleria Fowleri in Pakistan: పాకిస్తాన్‌‌లో కొత్త వ్యాధి కలకలం, మెదడును తినే అమీబా బారీన పడి 11 మంది మృతి, ముక్కు ద్వారా శరీరం లోపలకి వెళుతున్న నేగ్లేరియా ఫౌలెరి
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్ ను కొత్త వ్యాధి వణికిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మెదడును తినే అమీబాతో 11 మంది మరణించారు. మెదడును తినే అమీబా కు కారణమయ్యే నేగ్లేరియా ఫౌలెరి అనే ఏక కణ జీవి పాకిస్తాన్ లో వ్యాపిస్తోంది.
Delhi Pollution Health Risk: వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీవాసులు.. వాయు కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్‌ లకు కూడా దారి తీసే ప్రమాదం.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల హెచ్చరిక
Rudraదేశ రాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి కంటే ఇక్కడ వందరెట్లు అధిక కాలుష్యం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Zika Virus in Karnataka: కర్ణాటకలో హైఅలర్ట్, దోమల్లో ప్రాణాంతకమైన జికా వైరస్ కలకలం, చిక్కబళ్లాపూర్ జిల్లాలో వైరస్ జాడలు గుర్తించిన అధికారులు
Hazarath Reddyబెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతకమైన జికా వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో కర్ణాటక ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్‌ ఉందో లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Pig Heart Transplant: పంది గుండె అమర్చిన 40 రోజులకే మరో వ్యక్తి మృతి, ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థను ఈ గుండె తిరస్కరించడమే కారణమని తెలిపిన వైద్యులు
Hazarath Reddyపంది గుండెను అమర్చిన అమెరికా వ్యక్తి లారెన్స్ ఫాసెట్ (58) దురదృష్టవశాత్తూ మరణించారు. వైద్యులు ఆపరేషన్ చేసిన 40 రోజుల తరువాత ఆయన మృతి చెందారు.