యాత్ర
Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం
Hazarath Reddyఅయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
Vande Bharat: దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 22439 ఢిల్లీ నుంచి కత్రా వెళ్లవలసిన 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' ప్లాట్‌ఫామ్‌పై వచ్చియున్నది. 'మేడ్ ఇన్ ఇండియా' రైలును ప్రారంభించినందుకు గర్వంగా ఉందన్న అమిత్ షా
Vikas Mandaవందే ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవడం ద్వారా జమ్ముకాశ్మీర్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి చేరుకోవడం సులభతరం అయింది. గతంలో ఈ ఆలయానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయం ఈ ట్రైన్ ద్వారా ఇప్పుడు 8 గంటలకు తగ్గించబడింది....
Sex Mountain: జంగల్ మే మంగల్! అక్కడ అపరిచితులతో శృంగారం చేసి మొక్కు చెల్లించుకోవటం ఆచారం. ఎవరు ఎవరితోనైనా గడపవచ్చు. దేశవిదేశాల నుంచి పోటెత్తుతున్న భక్తులు.
Vikas Mandaఆ ప్రాంతంలో నివసించే ఆడవారు పెళ్లికాని యువతులైనా మరియు పైళ్లైన మహిళలైనా కూడా వారికి ఎదురుపడిన పరిచయం లేని వ్యక్తులతో వారితో శృంగారం చేసి మొక్కు చెల్లించుకోవడం వారి ఆచారం...
The Award winning photos: ఈ ఫోటోలు చూస్తే వాహ్ అనేంత ఆశ్చర్య పోవాల్సిందే. ట్రావెలింగ్ ఫోటో కాంటెస్ట్ 2019 విజేతలు వీరే!
Vikas Mandaపశ్చిమ గ్రీన్ లాండ్ లో, పోర్టుకు సమీపంలో ఉండే మత్య ఆధారితమైన ఉపర్ నేవిక్ ఓ చిన్న గ్రామం ఈ ఏడాది కాంటెస్టులో మొదటి బహుమతి గెలుచుకుంది.