వైరల్
Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??
Rudraటాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.
Heat Waves in AP: నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు.. రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత
Rudraసూర్యుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
New Parliament Building Inauguration Live Updates: అంగరంగ వైభవంగా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం.. రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించిన మోదీ.. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
Rudraప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం (New Parliament Building Inauguration) అంగరంగ వైభవంగా మొదలైంది. తొలుత లోక్‌సభ స్పీకర్ (Loksabha speaker) ఓంబిర్లా(Om Birla)తో కలిసి పార్లమెంటులోని (Parliament) మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు.
Voter List Verification in Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ.. జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే.. అక్టోబర్ 10న తుది జాబితా విడుదల.. అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
Rudraతెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..
Rudraభారత ప్రజాస్వామ్య ప్రయాణంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. నేడు ఉదయం 7.15 గంటలకు ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
Allahabad High Court: ఎక్కువ కాలం భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే.. అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్య
Rudraతగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ రవీంద్ర యాదవ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది.
Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??
Rudraప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
India Post GDS Recruitment 2023: పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు.. జూన్ 11 వరకు దరఖాస్తుకు అవకాశం.. వేతనం ఎంతంటే?
Rudraదేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.
Telangana Bonalu: తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు.. బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష.. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు
Rudraజూన్ 22 నుంచి రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు
Rudraమొన్నటివరకూ అకాల వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలో నేటి నుంచి సోమవారం వరకు ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Viral Story: ఫోన్ పడిందని.. రిజర్వాయర్ నే తోడేశారు.. చత్తీస్ గఢ్ ప్రభుత్వ అధికారి నిర్వాకం.. తర్వాత ఏం జరిగిందంటే??
Rudraతన స్మార్ట్‌ ఫోన్ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డింద‌ని.. ఆ ఫోన్‌ను తీసేందుకు ఒకేరోజు సుమారు 21 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని తోడించారు. పంట పొలాల అవసరాల కోసం నిల్వ చేసిన నీటిని వృథా చేశారు. చత్తీస్ గఢ్ లోని కంకేర్ జిల్లాలోని కొయాలిబేడా బ్లాక్‌లో జరిగిందీ ఘటన.
New Parliament Building First Look: కొత్త పార్లమెంట్‌ ఫస్ట్ లుక్ వీడియో ఇదిగో, మూడు ప్రధాన ద్వారాలతో సంసద్ భవన్, లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం ఫస్ట్‌ లుక్‌ వీడియో విడుదల అయింది. ఈ వీడియోలో పార్లమెంట్‌ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్‌ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
New Parliament Building First Look Video: కొత్త పార్లమెంట్ భవనం లోపలి వీడియో ఇదిగో, ఎగువ సభ ఎరుపు రంగులో, దిగువ సభ ఆకుపచ్చ రంగులో..
Hazarath Reddyకొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1 నిమిషం 57 సెకన్ల వీడియో క్లిప్‌లో, మే 28, ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాండ్ ప్రారంభోత్సవం కోసం కొత్త పార్లమెంట్ భవనం సిద్ధంగా, అలంకరించబడిందని చూపిస్తుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని బయటి నుండి చూపించడానికి వీడియో తెరవబడింది.
Man Killed By 40 Crocodiles: గుడ్ల కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడిని ముక్కలు చేసి తినేసిన 40 మొసళ్లు, రక్తంతో నిండిపోయిన చుట్టుపక్కల ప్రాంతం
Hazarath Reddyకంబోడియాలో ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది.
Malli Pelli Public Talk: మళ్లీ పెళ్లి సినిమా పబ్లిక్ టాక్ ఇదిగో, ప్రేక్ష‌క ప్ర‌పంచానికి తెలిసిన క‌థనే ఈ సినిమాలో చూపించారంటున్న ఆడియన్స్
Hazarath Reddyఒక‌ప్పుడు న‌రేశ్ క‌థానాయ‌కుడిగా చాలా సినిమాలే చేశారు. ప‌విత్ర లోకేశ్ కూడా క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం స‌హాయ న‌టులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొన‌సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఆ ఇద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా మ‌ళ్ళీ పెళ్లి సినిమా చేశారు.
Mahesh Babu on Mem Famous Movie: మేమ్‌ ఫేమస్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేసిన మహేష్ బాబు, మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్
Hazarath Reddyసుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’థియేటర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. ‘మేమ్‌ ఫేమస్‌ చిత్రం అద్భుతంగా ఉంది.
Actor Ashok Kumar: నిత్యానందకు సిగ్గు లేదు, వాడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు రంజిత విడాకులిచ్చింది, ఎమోషనల్ అయిన తండ్రి సీనియర్ నటుడు అశోక్ కుమార్
Hazarath Reddyపాత సినిమాల్లో ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు అశోక్‌ కుమార్‌ గుర్తు ఉండే ఉంటారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు.
WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్, గెలిస్తే రూ. 13. 2 కోట్లు, ఓడిన జట్టుకు రూ. 6.61 కోట్లు, డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ
Hazarath Reddyడబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి.
IPL 2023: రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం
Hazarath Reddyపంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి విదితమే. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు