క్రీడలు

Saina Nehwal: బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం, దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం

Vikas Manda

హర్యానాకు చెందిన 29 ఏళ్ల సైనా నైహ్వాల్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు బ్రాండ్ విలువ కలిగిన క్రీడాకారులలో సైనా ఒకరు. ఒలంపిక్స్ లో కాంస్య పతకంతో పాటు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం1 ర్యాంకు....

NZ vs Ind 1st T20: తొలి టీ20లో భారత్ ఘన విజయం, 204 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమిండియా, సిరీస్‌లో 1-0 తో ముందంజ

Vikas Manda

శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగినతొలి టీ20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్ధేషించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది....

NZ vs Ind 1st T20: భారత్ విజయ లక్ష్యం 204 పరుగులు , తొలి టీ20 మ్యాచ్‌లో అదరగొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్, ముగ్గురు అర్ధ సెంచరీలు

Vikas Manda

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒపెనర్లు ఇద్దరు మార్టిన్ గప్తిల్ (30), కోలిన్ మున్రో (59) కలిసి తొలి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా 26 బంతుల్లోనే 51 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.....

ICC Under-19 Cricket World Cup: 41 పరుగులకే ఆలౌట్, 10 వికెట్ల తేడాతో యువ టీమిండియా ఘన విజయం, అండర్ 19 ప్రపంచ కప్ 2020లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశం

Vikas Manda

టీమిండియా బౌలర్ల ధాటికి 7 గురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్ కేవలం 1 పరుగుకే పరిమితమయ్యారు. 8 ఓవర్లు వేసిన భారత బౌలర్ బిష్నోయి, కేవలం 5 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు కూల్చాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.....

Advertisement

BCCI Annual Contract: ధోనీపై దాదాగిరి? క్రికెటర్ల వార్షిక ఒప్పందాలలో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్. ధోనీ పేరును తప్పించిన బీసీసీఐ, చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది

Vikas Manda

ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఛేజింగ్ చేస్తున్నప్పుడు హృదయ విదారకమైనరీతిలో ధోనీ రనౌట్ అయిన దృశ్యం కోట్ల మంది క్రికెట్ అభిమానుల హృదయాలను కదిలించింది. 38 ఏళ్ల ధోనీకి అదే చివరి మ్యాచ్ ....

ICC Awards 2019 Full Winners List: మనసులు గెలుచుకున్న కింగ్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, గతేడాదికి అవార్డులు ప్రకటించిన ఐసీసీ, పూర్తి జాబితా ఇదే!

Vikas Manda

ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా కొంతకాలం పాటు నిషేధాన్ని ఎదుర్కొని తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకులు అతడ్ని చీటర్ అంటూ బూతులు తిడతారు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ....

Ind vs SL 2nd T20: శ్రీలంకపై భారత్ ఘనవిజయం, రెండో టీ20లో ఆతిత్య జట్టు నిర్ధేషించిన స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా, రానున్న టీ20 ప్రపంచ కప్ పైనే గురి!

Vikas Manda

ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనున్నందున్న జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఆ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు మరియు ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.....

Irfan Pathan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్, టెస్టుల్లో తొలి ఓవర్‌లోనే హ్యట్రిక్ తీసిన రికార్డు ఇప్పటికీ పదిలమే, 2007 T20 ప్రపంచకప్పు భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పఠాన్

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు (Irfan Pathan Retires) ఇర్ఫాన్ పఠాన్ స్పష్టంచేశాడు. 2003లో 19 ఏళ్ల వయస్సులో టీమ్ ఇండియాలోకి వచ్చిన ఇర్ఫాన్.. తన కెరీర్‌లో టీమిండియా తరపున మొత్తం 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Virat Kohli-T20 World Record: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్, శ్రీలంకతో మూడు టీ20ల సీరిస్‌కు సిద్ధమైన భారత్, ఈ ఏడాది ఆరంభంలో తొలి సీరిస్ ఇదే

Hazarath Reddy

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు(sri lanka Vs india T20I series) టీమిండియా సిద్ధమైంది. ఆదివారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలనుకుంటోంది.

Malavath Poorna: శిఖరం కంటే ఎత్తైనది ఆమె ఘనత! చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ, అంటార్కిటిక ఖండంలోని ఎత్తైన శిఖరం అధిరోహణ, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను జయించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్

Vikas Manda

ఇన్ని మైలురాళ్లు సాధించడం పట్ల మలావత్ పూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. తనకు మొదటి నుంచి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులు మరియు కోచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మద్ధతునే...

India vs West Indies: ఉత్కంఠ భరిత పోరులో మెరిసిన శార్దూల్, 2-1 తేడాతో సీరిస్‌ను కైవసం చేసుకున్న భారత్, 8 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం, జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Hazarath Reddy

కటక్ లోని బారాబతి స్టేడియం (Barabati Stadium) వేదికగా వెస్టిండీస్‌తో చావో రేవో అంటూ తలపడిన చివరి మ్యాచ్ లో (IND vs WI 3rd ODI 2019)టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్‌ను కోహ్లి సేన చేజ్ చేసింది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

IPL 2020 List of Players: ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోయిన మరియు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా, అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు, జట్టు వారీగా వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఐపిఎల్ 2020 వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్ (RR) తక్కువ బిడ్స్ వేస్తూ అందరికంటే ఎక్కువగా 11 మంది కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), కెఎక్స్ఐపి జట్లు చెరో తొమ్మిది మంది ఆటగాళ్లను...

Advertisement

IPL 2020 Auction: ప్రారంభమైన ఐపీఎల్ 2020 ఆటగాళ్ల వేలం, క్రికెటర్ల వేటలో పోటీ పడుతున్న ప్రాంచైజీలు, ఈ సీజన్‌కి వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడిగా ఆస్ట్రేలియా ఒపెనర్ క్రిస్ లిన్

Vikas Manda

భారత ఆటగాళ్లు చేతేశ్వర్ పూజారా మరియు హనుమ విహారిలకు తొలి రౌండ్ లో మొండిచేయి ఎదురైంది. వారి కనీస ధర రూ. 50 లక్షలకు కూడా కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు....

Ind vs WI 2nd ODI: వైజాగ్ వన్డేలో భారత్ ఘనవిజయం, భారీ లక్ష్య ఛేదనలో 280 పరుగులకే కుప్పకూలిన కరేబియన్లు, ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా

Vikas Manda

క ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్ తోనూ, బాల్ తోనూ రాణించి విండీస్ కు ఆల్ రౌండర్ షో చూపించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1 తో సమం అయింది. ఈ మ్యాచ్ లో 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు

Ind vs WI 2nd ODI: చెలరేగిన భారత ఓపెనర్లు, సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్, తొలి వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం, భారీస్కోర్ దిశగా భారత్

Vikas Manda

అంతలోనే 36వ ఓవర్లో చివరి బంతికి భారత్ స్కోర్ 227 ఉన్నప్పుడు కేల్ రాహుల్ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన తొలి బంతికే పోలార్డ్ బౌలింగ్ లో మిడ్ వికెట్ ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి పరుగులేమి చేయకుండా గోల్డెన్ డకౌట్ గా....

IND vs WI 1st ODI 2019: 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసిన భారత్, వెస్టిండీస్ విజయలక్ష్యం 289, రాణించిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్

Hazarath Reddy

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో (MA Chidambaram stadium in Chennai) వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో (Ind vs Wi 1st ODI)టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మిడిలార్డర్ చలవతో భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ లో రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (4), ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు.

Advertisement

Ind vs WI 3rd T20I Highlights: చివరి టీ20లో టీమిండియా దంచికొట్టుడుకి విండీస్ విలవిల, 67 పరుగులతో భారత్ ఘనవిజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం

Vikas Manda

విజయంతో భారత్ ఖాతాలో మరో టీ20 సిరీస్ వచ్చి చేరింది. ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ అయిన కేల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఇక డిసెంబర్ 15 నుంచి భారత్- విండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది....

India vs West Indies 3rd T20I: భారత్ మరియు వెస్టిండీస్ మధ్య ముంబై వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్

Vikas Manda

ముంబై లోకల్ బోయ్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సూపర్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న శివం దుబే రెండో టీ20లో అదరగొట్టాడు.....

IND vs WI 2nd T20I: క్యాచ్‌లు వదిలేశారు, మ్యాచ్‌నూ వదిలేశారు. రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు, సిరీస్ సమం, నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న

Vikas Manda

దుబే ఈ మ్యాచ్ లో ఎన్నో చూడ చక్కని షాట్లు ఆడుతూ ఒకప్పటి యువరాజ్ సింగ్ ను తలపించాడు. రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్ మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు...

India vs West Indies 1st T20: కోహ్లీ దెబ్బకు కుదేలైన విండీస్, మొదటి టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం, 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించిన భారత్

Hazarath Reddy

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement
Advertisement