Cricket
Vijay Hazare Trophy 2022: రికార్డులు బద్దలు, 50 ఓవర్లలో 506/2 స్కోర్ చేసిన తమిళనాడు టీం, విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేసిన బ్యాటర్లు
Hazarath Reddyతమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 మ్యాచ్ సందర్భంగా రికార్డులు బద్దలయ్యాయి . నిర్ణీత 50 ఓవర్లలో, తమిళనాడు 506/2 స్కోర్ చేసింది మరియు లిస్ట్ A క్రికెట్‌లో మొత్తం 500+ నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, ఎన్ జగదీశన్ ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేశారు. మరియు వరుసగా 154 మరియు 277 స్కోర్ చేయడం ముగిసింది.
India vs New Zealand: రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ, సెంచరీతో అదరొట్టిన సూర్యకుమార్ యాదవ్, చెలరేగిన టీమిండియా బౌలర్లు
Naresh. VNSన్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) (111: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు.
BCCI Sacks Chief Selector: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, చీఫ్‌ సెలక్టర్‌తో పాటూ మొత్తం టీమ్‌ను తొలగిస్తూ నిర్ణయం, కొత్త కమిటీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
Naresh. VNSబీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
IND vs NZ: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యం, టైం పాస్ చేయడానికి ఫుట్‌వాలీ గేమ్‌ ఆడిన ఇరు దేశాలు ఆటగాళ్లు
Hazarath Reddyవెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. టైం పాస్ చేయడానికి ఇరు జట్ల ఆటగాళ్లు ఫుట్‌వాలీ గేమ్‌లో పోటీ పడ్డారు. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, దీపక్ హుడ్స్ ఉన్నారు.
Gunathilaka Rape Case: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు
Sriyansh Sరేప్ కేసులో శ్రీలంక క్రికెటల్ గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన... సిడ్నీలో అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది.
IPL 2023: 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనున్న ముంబై ఇండియన్స్, వేలంలో రూ.20.55 కోట్ల ఖ‌ర్చు పెట్టనున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ
Hazarath Reddyఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16వ సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియ‌న్స్ 13 మంది ఆట‌గాళ్ల‌ వదిలేసింది.త‌మ ట్విట్ట‌ర్‌లో ఖాతాలో వ‌దులుకున్న‌ ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. కాగా ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు ఇంత‌మందిని తొల‌గించ‌డం ఇదే మొద‌టిసారి
PK-W vs IR-W: వైరల్ వీడియో, పాకిస్తాన్ టీంను చిత్తు చిత్తు చేసిన ఐర్లాండ్, తొలిసారిగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ కైవసం, సెలబ్రేషన్ చేసుకున్న ఐర్లాండ్‌ మహిళల జట్టు
Hazarath Reddyలాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. దీంతో వారి సంబరాలు అంబాన్నంటాయి. ఆ వీడియో ఇదే..
PK-W vs IR-W: స్వదేశంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం, చిత్తు చిత్తు చేసిన ఐర్లాండ్, మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఐర్లాండ్‌ మహిళల జట్టు
Hazarath Reddyలాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.
IND vs NZ: ఈ ట్రోఫి మాదే, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరదా వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyభారత్ న్యూజీలాండ్ మటీ 20 సీరిస్ జరుగనున్న సంగతి విదితమే. ఈ ట్రోఫీ లాంచ్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్రోఫీ ముందు నిలుచుకుని ఇరు దేశాల కెప్టెన్లు ఫోజులిస్తుండగా.. ట్రోపీ కిందపడబోయింది. ఇది గమనించిన న్యూజిలాండ్ కెప్టెన్ ట్రోఫీ కింద పడకముందే ట్రోఫీ నుంచి అందుకున్నాడు.
IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్ విలువ రూ.12 కోట్లు పై మాటే, ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఈ సారి కోట్లు పలకనున్న స్టార్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దామా..
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022 ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేదుకు ఐపీఎల్ (IPL) రెడీ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.
IPL 2023 Retention: ఐపీఎల్ 10 జట్ల ఆటగాళ్ల పూర్తి లిస్ట్, అలాగే వదిలించుకున్న ఆటగాళ్ల వివరాలు, ఏ ప్రాంఛైజీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఓ సారి చెక్ చేద్దాం
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022 ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేదుకు ఐపీఎల్ (IPL) రెడీ అయింది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది.
MS Dhoni: భారత టీ20 జట్టులోకి ధోనీ, వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా వార్తలు, టీ20 జట్టును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే అవకాశం
Hazarath Reddyఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్ 2022లో నిరుత్సాహకరమైన సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత, ఆట యొక్క చిన్న వెర్షన్‌లో భారతదేశం యొక్క ప్రణాళికలకు సంబంధించి మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు.
Kieron Pollard IPL Retirement: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన కీరన్ పొలార్డ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్
Hazarath Reddyకీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, అతని ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మంగళవారం, నవంబర్ 14న ఈ విషయాన్ని ధృవీకరించింది.
Gavaskar Comments: షహీన్ అఫ్రిది గాయపడకుండా ఉంటే గెలిచేవాళ్లమన్న బాబర్.. అయినా.. ఇంగ్లండే గెలిచేదన్న గవాస్కర్
Sriyansh Sపాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గాయపడకుండా ఉంటే విజయం సాధించేవాళ్లమని అన్నాడు. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ..
T20 World Cup Final PAK vs ENG: విశ్వ విజేత ఇంగ్లాండ్, T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్, 30 ఏళ్ల పగను తీర్చుకున్న ఇంగ్లీష్ సేన..
kanhaమెల్బోర్న్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్తాన్ విధించిన 138 పరుగుల టార్గెట్ ను ఇంగ్లీష్ సేన సునాయాసంగా ఛేదించింది. వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఇంగ్లాండ్ రెండో సారి టి20 వరల్డ్ విజేతగా నిలిచింది.
T20 World Cup Final PAK vs ENG: ఇంగ్లాండ్ టార్గెట్ 138 రన్స్ మాత్రమే, చేతులెత్తేసిన పాక్ బ్యాటర్లు, అదరగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు..
kanhaటీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
ENG vs PAK: వరల్డ్ కప్ టీ 20 ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుకు గుడ్ లక్ చెప్పిన కొత్త ప్రధాని రిషి సునక్..
kanhaటీ20 ప్రపంచకప్ 2022 చివరి మ్యాచ్ నవంబర్ 13న ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఇందుకోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైంది. రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునేందుకు ఇరు జట్లకు గొప్ప అవకాశం. అంతకుముందు 2009లో పాకిస్థాన్‌, 2010లో ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలిచాయి.
T20 World Cup 2022 Final: ఫైనల్‌ సమరానికి సర్వం సిద్ధం, మెల్బోర్న్‌ వేదికగా తలపడనున్న పాకిస్థాన్-ఇంగ్లండ్‌ జట్లు, ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం భయాలు, ఒకవేళ వాన పడితే ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు ఇంగ్లండ్- పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల రికార్డులివీ!
Naresh. VNSఫైనల్ మ్యాచ్ కోసం పాక్ – ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గెలుపుపై ఇరు జట్లు దీమాను వ్యక్తంచేస్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ విజయంసాధించగా. పాకిస్థాన్ కేవలం తొమ్మిది మ్యాచ్ లలోనే విజయంసాధించింది.
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం, మరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన గ్రేగ్‌ బార్క్లే, భారత్‌ నుంచి జై షాకు కీలక బాధ్యతలు, ఆ వ్యవహారాలన్నీ ఇక నుంచి చూసుకోవాల్సింది జై షా నే!
Naresh. VNSఈ ఎన్నికలో బీసీసీఐతో పాటు మరో 16 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌ బార్క్లేకు మద్దతిచ్చారు. మరోవైపు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jaishah) ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారంగా ఐసీసీ సభ్య దేశాలకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాలను ఆ కమిటీ చూసుకుంటుంది
Gambhir Praises Dhoni: ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు.. టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన నేపథ్యంలో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందన.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఎవరికీ సాధ్యంకాదన్న గంభీర్.. ధోనీ రికార్డును ఎవరూ సమం చేయలేరని వ్యాఖ్యలు
Sriyansh Sటీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే వెనుదిరగడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.