క్రికెట్

England Withdraws Pakistan Tour: పాకిస్తాన్‌కి మరో షాక్, పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఇంగ్లండ్, రిస్క్ చేయడం ఇష్టం లేదని ట్వీట్ ద్వారా వెల్లడి

Hazarath Reddy

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ (NZC), అర్ధాంతరంగా సిరీస్ ఆరంభానికి ముందు సెక్యూరిటీ రీజన్ తో వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన దాయాది దేశానికి మరో దెబ్బ తగిలింది... న్యూజిలాండ్ ఎఫెక్ట్‌తో ఇంగ్లాండ్ కూడా పాక్ టూర్‌ను రద్దు (England Withdraws Pakistan Tour) చేసుకుంటున్నట్టు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.

IPL: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న 5 గురు భారత కీలక ఆటగాళ్లు, ఈ సీజన్‌తో వారు శాశ్వత వీడ్కోలు పలకనున్నారని వార్తలు, ఎవరో ఓ సారి చూద్దామా

Hazarath Reddy

ఐపీఎల్‌- 2021 సె​కండ్‌ ఫేజ్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ లో చెన్నూ సూపర్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ సీజన్‌ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు (Five Indian players who might be playing their last IPL) పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

CSK vs MI VIVO IPL 2021: ముంబైపై రుతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త రికార్డు, ఆడుతూ పాడుతూ విజయాన్ని సాధించిన చెన్నె సూపర్ కింగ్స్, 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై

Hazarath Reddy

ఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో (CSK vs MI VIVO IPL 2021) చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 24 రన్స్‌కే సగం మంది పెవిలియన్‌లో కూర్చున్న వేళ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) సంయమన ఆటతీరుతో అండగా నిలిచాడు.

Virat Kohli: ఆ ఒత్తిడే కారణమా..టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, రేసులో రోహిత్ శర్మ, ధోనీ నుంచి పగ్గాలు చేపట్టిన తరువాత కోహ్లీ విజయాలు, అపజయాలు గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు (Virat Kohli To Step Down As T20I Captain) తెలిపాడు.

Advertisement

Neeraj Chopra: తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించిన నీరజ్‌ చోప్రా, నా కల నేడు నెరవేరింది అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోల్డెన్‌ బాయ్‌ ట్వీట్ ఫోటోలు

Hazarath Reddy

నీరజ్‌ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను (Neeraj Chopra Fulfils A Special Dream) నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు.

IND vs ENG 5th Test 2021 CANCELLED: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ రద్దు, జట్టులోని సహాయక సిబ్బందికి కోవిడ్ సోకడంతో నిర్ణయం; త్వరలో ఐపీఎల్21 సెకండ్ ఫేజ్

Team Latestly

సెప్టెంబర్ 19 నుంచి యూఎఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు జరిగి కోవిడ్ కారణంగా గత మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్, మరో తొమ్మిది రోజుల్లో రెండో ఫేజ్ రూపంలో కొనసాగించేందుకు బిసిసిఐ ప్రణాళిక రూపొందించుకుంది....

T20 World Cup- India Squad: టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ, జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్న మహేంద్ర సింగ్ ధోనీ, విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఐసీసీ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ కు తగినట్లుగా తుది జట్టు కూర్పును చేయడం, సరైన వ్యూహాలు రూపొందించడం, ఒత్తిడిని జయించడం, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎం.ఎస్ ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....

Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం, ఇంగాండ్‌ను 157 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజ

Team Latestly

ఆట నాలుగో రోజున 368 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ చివరి రోజు ఓవర్ నైట్ స్కోర్ 77/0 వద్ద ప్రారంభమైంది, విజయానికి 291 పరుగులు అవసరం. ఓపెనర్లు హసీబ్ హమీద్ 63 మరియు రోరీ బర్న్స్ 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొద్ది సేపటికే....

Advertisement

Ravi Shastri Tests Positive: టీమిండియాలో మరోసారి కరోనా కలకలం, హెడ్ కోచ్ రవిశాస్త్రికి కోవిడ్, నలుగురు సిబ్బంది ఐసోలేషన్‌లోకి..

Hazarath Reddy

ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియాలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇటీవల కొందరు ఆటగాళ్లకు కరోనా సోకగా, ఈసారి హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా (Ravi Shastri Tests Positive) బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది.

Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులోనూ మారని టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 ఆలౌట్, ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభం, అదరగొట్టిన బౌలర్లు

Team Latestly

భారత బ్యాట్స్‌మన్‌ ఊపు చూస్తే మూడో టెస్టులో లాగా వంద లోపే అలౌట్ అయి వచ్చేస్తారేమో అనిపించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేయగా, చివర్లో శార్దూల్ ఠాకూర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 36 బంతుల్లో....

Ind vs Eng 4th Test: నేటి నుంచి భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్, టాస్ గెలిచి ఫీలిండ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు, టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభం

Vikas Manda

IND vs ENG 4th Test 2021: ఇండియా దెబ్బతిన్న పులి, తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి, ఇంగ్లండ్ ఆటగాళ్లను అలర్ట్ చేసిన మాజీ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్

Hazarath Reddy

ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్ (Nasser Hussain Warns England) అలర్ట్‌ చేశాడు. మూడవ టెస్టులో 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు.

Advertisement

India vs England 3rd Test 2021: మూడో టెస్టులో భారత్ ఓటమి, ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన టీంఇండియా, సిరీస్‌ 1-1తో సమం

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీంఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం (ENG Win By An Innings And 76 Runs) సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Blast at Kabul Airport: ఆఫ్ఘ‌న్ల‌ను చంప‌డం ద‌య‌చేసి ఆపండి, ట్విట్టర్ ద్వారా వేడుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ, ఆఫ్ఘ‌న్ల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌పంచ నేత‌ల‌ను వేడుకుంటున్న స్టార్ క్రికెటర్లు

Hazarath Reddy

ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) పేలుళ్ల‌పై ఆ దేశ స్టార్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడుల‌పై వాళ్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం సాయంత్రం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మ‌రణించిన విష‌యం తెలిసిందే. దీనిపై ర‌షీద్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ మ‌ళ్లీ ర‌క్త‌మోడుతోంది.

Shoaib Akhtar: నీకంత సీన్ లేదని ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు, వారి వల్లే నాలో కసి పెరిగి మరింతగా ప్రాక్టీస్ చేశా, తన కెరీర్ అనుభవాలను చెప్పుకొచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌

Hazarath Reddy

రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ (Former Pakistan Speedster Shoaib Akhtar) తన కెరీర్ లో జరిగిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ తాను స్టార్‌ క్రికెటర్‌గా ఎదగడానికి ఇద్దరు ఆంటీలు (opens up on story of two aunts) కారణమని తెలిపాడు.

IND vs ENG 3rd Test: తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్, 354 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు, ప్రారంభమైన భారత్ రెండో ఇన్నింగ్స్

Team Latestly

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఆ జట్టుకు భారత్ మీద 354 పరుగుల ఆధిక్యం లభించింది...

Advertisement

IND vs ENG 3rd Test: మూడో టెస్టులో తొలిరోజుకే కుప్పకూలిన టీమిండియా, 78 పరుగులకే ఆలౌట్; ప్రారంభమైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ వివరాల కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బుధవారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 40.4 ఓవర్లలోనే కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 105 బంతులు ఆడిన రోహిత్ శర్మ 19 పరుగులు...

Australia T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం స్టార్ ప్లేయర్లను బరిలోకి దించుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఎవరెవరు జట్టులో చోటు సాంపాదించారో చూడండి; అక్టోబర్ నుంచి ఆరంభం కానున్న టోర్నమెంట్

Vikas Manda

India Win Lord’s Test: లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్, 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ

Vikas Manda

చివరి రోజు 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు డ్రా కోసమే ఆడాలనుట్టుగా ఆట మొదలుపెట్టింది. అయితే పరుగులేమి చేయకుండానే ఇంగ్లండ్ ఒపెనర్లు ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోలేదు....

IPL 2021: అయోమంలో అప్ఘాన్ క్రికెట‌ర్లు, ర‌షీద్ ఖాన్‌, న‌బీలు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని తెలిపిన సన్‌రైజ‌ర్స్, తమ దేశాన్ని కాపాడాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన స్పిన్నర్ ర‌షీద్ ఖాన్

Hazarath Reddy

త‌మ టీమ్‌కు ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ మాత్రం యూఏఈలో జ‌రిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ( SRH CEO) సోమ‌వారం ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement