క్రికెట్

Virat Kohli-T20 World Record: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్, శ్రీలంకతో మూడు టీ20ల సీరిస్‌కు సిద్ధమైన భారత్, ఈ ఏడాది ఆరంభంలో తొలి సీరిస్ ఇదే

Hazarath Reddy

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు(sri lanka Vs india T20I series) టీమిండియా సిద్ధమైంది. ఆదివారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలనుకుంటోంది.

India vs West Indies: ఉత్కంఠ భరిత పోరులో మెరిసిన శార్దూల్, 2-1 తేడాతో సీరిస్‌ను కైవసం చేసుకున్న భారత్, 8 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం, జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Hazarath Reddy

కటక్ లోని బారాబతి స్టేడియం (Barabati Stadium) వేదికగా వెస్టిండీస్‌తో చావో రేవో అంటూ తలపడిన చివరి మ్యాచ్ లో (IND vs WI 3rd ODI 2019)టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్‌ను కోహ్లి సేన చేజ్ చేసింది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

IPL 2020 List of Players: ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోయిన మరియు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా, అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు, జట్టు వారీగా వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఐపిఎల్ 2020 వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్ (RR) తక్కువ బిడ్స్ వేస్తూ అందరికంటే ఎక్కువగా 11 మంది కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), కెఎక్స్ఐపి జట్లు చెరో తొమ్మిది మంది ఆటగాళ్లను...

Ind vs WI 2nd ODI: వైజాగ్ వన్డేలో భారత్ ఘనవిజయం, భారీ లక్ష్య ఛేదనలో 280 పరుగులకే కుప్పకూలిన కరేబియన్లు, ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా

Vikas Manda

క ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్ తోనూ, బాల్ తోనూ రాణించి విండీస్ కు ఆల్ రౌండర్ షో చూపించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1 తో సమం అయింది. ఈ మ్యాచ్ లో 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు

Advertisement

Ind vs WI 2nd ODI: చెలరేగిన భారత ఓపెనర్లు, సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్, తొలి వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం, భారీస్కోర్ దిశగా భారత్

Vikas Manda

అంతలోనే 36వ ఓవర్లో చివరి బంతికి భారత్ స్కోర్ 227 ఉన్నప్పుడు కేల్ రాహుల్ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన తొలి బంతికే పోలార్డ్ బౌలింగ్ లో మిడ్ వికెట్ ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి పరుగులేమి చేయకుండా గోల్డెన్ డకౌట్ గా....

IND vs WI 1st ODI 2019: 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసిన భారత్, వెస్టిండీస్ విజయలక్ష్యం 289, రాణించిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్

Hazarath Reddy

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో (MA Chidambaram stadium in Chennai) వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో (Ind vs Wi 1st ODI)టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మిడిలార్డర్ చలవతో భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ లో రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (4), ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు.

Ind vs WI 3rd T20I Highlights: చివరి టీ20లో టీమిండియా దంచికొట్టుడుకి విండీస్ విలవిల, 67 పరుగులతో భారత్ ఘనవిజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం

Vikas Manda

విజయంతో భారత్ ఖాతాలో మరో టీ20 సిరీస్ వచ్చి చేరింది. ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ అయిన కేల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఇక డిసెంబర్ 15 నుంచి భారత్- విండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది....

India vs West Indies 3rd T20I: భారత్ మరియు వెస్టిండీస్ మధ్య ముంబై వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్

Vikas Manda

ముంబై లోకల్ బోయ్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సూపర్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న శివం దుబే రెండో టీ20లో అదరగొట్టాడు.....

Advertisement

IND vs WI 2nd T20I: క్యాచ్‌లు వదిలేశారు, మ్యాచ్‌నూ వదిలేశారు. రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు, సిరీస్ సమం, నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న

Vikas Manda

దుబే ఈ మ్యాచ్ లో ఎన్నో చూడ చక్కని షాట్లు ఆడుతూ ఒకప్పటి యువరాజ్ సింగ్ ను తలపించాడు. రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్ మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు...

India vs West Indies 1st T20: కోహ్లీ దెబ్బకు కుదేలైన విండీస్, మొదటి టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం, 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించిన భారత్

Hazarath Reddy

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది.

Ind vs WI 1st T20: నేడు భారత్ మరియు వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టీ20 మ్యాచ్, బ్లాక్ డే నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన సిటీ పోలీస్, ప్రేక్షకులకు ముఖ్య సూచనలు జారీ

Vikas Manda

పోలీసుల సూచనలు పాటించి మ్యాచ్ సజావుగా సాగేలా సహకరించాలని ప్రేక్షకులకు హెచ్‌సీఎ (HCA) అధ్యక్షుడు అజరుద్దీన్ (Azaruddin) విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహిండం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్....

2020 Under-19 Cricket World Cup: 5వసారి ప్రపంచకప్ కొట్టేందుకు భారత్ జట్టు రెడీ, అండర్‌- 19 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, హైదరాబాద్ నుంచి తిలక్ వర్మకి చోటు, కెప్టెన్‌గా ప్రియం గార్గ్‌

Hazarath Reddy

జనవరి 17 నుంచి ఆరంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ (Under-19 Cricket World Cup) కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా(South Africa)లో అండర్‌- 19 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(India Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.

Advertisement

MS Dhoni - F2 Story: పెళ్లయ్యేంత వరకు మగాళ్లందరూ సింహాలే! ఆదర్శ భర్త సిద్ధాంతాన్ని వివరించిన ఎం.ఎస్ ధోనీ, పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉందో పబ్లిక్‌తో పంచుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వైరల్ అవుతున్న వీడియో 

Vikas Manda

బంగ్లాదేశ్‌లో జరగబోయే ఆసియా ఎలెవన్ vs రెస్ట్ ఆఫ్ వరల్డ్ (Asia XI vs Rest of World ) టోర్నమెంట్‌ ద్వారా ఎంఎస్ ధోని రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా నివేదికల ప్రకారం వెల్లడవుతుంది. 2020 మార్చిలో....

India vs Bangladesh Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం, ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి, రెండు టెస్టుల సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

Hazarath Reddy

బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా (India) క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదిక(Eden Gardens, Kolkata)గా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు(Pink Ball Test)లో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది.

Pink Ball Test Day-Night: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు కానీ, బ్యాటింగ్ చేయడానికే గజగజ వణికిపోయారు. చారిత్రాత్మక టెస్టులో 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్, ఇషాంత్ శర్మ 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్

Vikas Manda

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 10 ఓవర్లకు 28/1 గా ఉంది. ఒపెనర్ మయాంక్ అగర్వాల్ 14 పరుగులకు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 12*, పుజారా 1* తో ఆడుతున్నారు...

Pink Ball Test Day-Night: ఈడెన్ గార్డెన్స్‌లో విరబూసిన గులాబీ, భారత క్రికెట్‌లో చారిత్రాత్మక ఘట్టం, తొలిసారి డే-నైట్ టెస్టుకు వేదికైన కోల్‌కతా, ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోయిన స్టేడియం

Vikas Manda

ఈ మ్యాచ్ పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. "ఈడెన్ గార్డెన్స్ లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు భారత క్రికెట్ లో ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ ఆడటం....

Advertisement

INDIA vs BANGLADESH: మూడు రోజుల్లోనే బంగ్లా ఖేల్ ఖతం, తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 130 పరుగులు మరియు ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఘన విజయం

Vikas Manda

భారత్ కు 343 భారీ ఆధిక్యం లభించింది. ఇక మూడో రోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ కోహ్లీ అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగింది.....

India vs Bangladesh, 1st Test 2019: ముగిసిన రెండో రోజు ఆట, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, భారీ ఆధిక్యం దిశగా భారత్, ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 493/6

Vikas Manda

బంగ్లా బౌలర్లలో అబు జయేద్ ఒక్కడే 4 వికెట్లు తీయగా, ఇబాదత్ హొస్సేన్ మరియు మెహ్దీ హోసన్ తలో వికెట్ తీసుకున్నారు.భారత్ చేతిలో ఇంకా రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వికెట్లు ఉన్నాయి. అయితే, శనివారం మూడో రోజు ఆట ప్రారంభం...

India vs Bangladesh Live Score: బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ, 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా టీం, లంచ్ సమయానికి స్కోరు 63/3

Hazarath Reddy

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు(India vs Bangladesh)లో బంగ్లాదేశ్‌(Bangladesh)కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌ వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు.

MS Dhoni Commentry: ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి ధోని ఎంట్రీ, ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తొలి డే-నైట్ టెస్టుకు కమెంటేటర్‌గా వ్యవహరించనున్న మిస్టర్ కూల్

Vikas Manda

కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా, జట్టు సభ్యులు, మాజీ కెప్టెన్లు, బీసీసీఐ పెద్దలు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలాపణలో పాల్గొంటారు. ఆ రెండు రోజులు మాజీ కెప్టెన్లంతా...

Advertisement
Advertisement